అక్కడ 50 స్థానాల్లో పోటీ చేస్తాం, చెప్పేసిన సేన

-

బీహార్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అక్కడ ఎన్డియే విజయం సాధిస్తుందా లేక మహాకూటమి విజయం సాధిస్తుందా అని అందరూ ఉత్కంట గా చూస్తున్నారు. అక్కడ శివసేన కూడా పోటీ చేస్తున్న నేపధ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది చూడాలి. దీనిపై శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు.Bihar assembly elections: Sena writes to EC for party symbol, to contest on  50 seats | Elections News,The Indian Express

శివసేన 40-50 సీట్లలో పోటీ చేస్తుంది అని అన్నారు. ఇప్పటివరకు ఎవరితోనూ పొత్తు గురించి మాట్లాడలేదు అని వివరించారు. వచ్చే వారం పాట్నా వెళ్తాను అని అన్నారు. పప్పు యాదవ్‌తో సహా స్థానిక పార్టీలు మాతో మాట్లాడాలనుకుంటున్నాయని ఆయన వివరించారు. ఎన్సీపీతో అక్కడ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉండవచ్చని కథనం వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news