ఎన్ఐఏ అదుపులో ఉన్న ఉగ్రవాద మహిళకు కరోనా..!

-

జాతీయ దర్యాప్తు సంస్థ ఆధీనంలో ఉన్న మహిళకు కరోనా సోకడంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హీనా బషీర్ అనే కాశ్మీరీ మహిళకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఎన్ఐఏ ఆమెను అదుపులోకి తీసుకొని తీహార్ జైల్లో విచారిస్తున్నారు. అయితే తాజాగా హీనా బషీర్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అవడంతో ఆసుపత్రికి తరలించారు. కాగా CAA నిరసనల వెనక హీనా హస్తం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news