సంగారెడ్డి జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది..నారాయణ్ఖేడ్ మండలం అనంతసాగర్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది..అణుశమ్మ అనే మహిళను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు..మహిళను నరికి చంపి తలను, మొండాన్ని వేరు చేశారు..మెండాన్ని తలను అక్కడే వదిలి వెళ్లారు..ఈ దారుణం ఘటనపై స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు..హత్య జరిగి తీరుపై స్థానికులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు..అక్రమ సంబంధం కారణంగానే భర్త హత్య చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు.
మహిళ తల నరికి.. సంగారెడ్డిలో మరో దారుణం
By rajesh ch
-
Next article
Read more RELATEDRecommended to you
మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఓ వ్యక్తి అత్యవసర...
Ganesh -
గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తది.. చీకటి ఉంటే వెలుగు విలువ తెలుస్తది : కేటీఆర్
కరీంనగర్ లోక్సభ పరిధిలోని కోనరావుపేటలో జరిగిన రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్...
Ganesh -
తల్లి కోడి తన పిల్లలను కాపాడినట్టు తెలంగాణను కాపాడా : కేసిఆర్
భువనగిరి రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
Ganesh -