విచిత్రం: ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జననం… ఈ కాన్పుతో ఆమెకు 10 మంది పిల్లలు!

-

ప్రపంచంలో అపుడప్పుడు కొన్ని నమ్మలేని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి, వీటినే కొన్ని సార్లు అద్భుతాలు కూడా తినవలసిన పరిస్థితి వస్తుంది. తాజాగా ఇలాంటి ఒక విచిత్రకరమైన అద్భుతమైన సంఘటన మన ఇండియాలోని తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే… ఛతీస్ ఘడ్ కు చెందిన ఊకే పొజ్జ మహిళ వివిధ కారణాలతో తెలంగాణలోని భద్రాద్రి జిల్లా పరిసర ప్రాంతంలో జీవిస్తూ ఉంది. మాములుగా అందరి మహిళలాగే కాన్పు కోసం భద్రాద్రి ప్రభుత్వ ఆసుపత్రికి లో చేరింది. ఇక ప్రసవం సమయంలో డాక్టర్లు దగ్గర ఉండి ఆమెకు పురుడు పోశారు.. తీరా ప్రసవం అయిన తర్వాత డాక్టర్స్ షాక్… ఆ కాన్పులో ఆమెకు ఇద్దరు మగపిల్లలు మరియు ఒక ఆడబిడ్డ జన్మించారు. ఒకే సారి ముగ్గురు బిడ్డలకు జన్మను ఇచ్చింది. దీనితో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.

కాగా ఈమెకు ఇప్పటికే ఏడుగురు పిల్లలు ఉన్నారు. వీరితో పాటు కలుపుకుంటే మొత్తం 10 మంది పిల్లలు అయ్యారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈమెకు ఇది ఏడవ ప్రసవం.

Read more RELATED
Recommended to you

Latest news