వైసీపీ ఎమ్మెల్యే పై రూ. 1000 కోట్లు సంపాదించాడని ఆరోపణలు ?

-

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ తన తండ్రి ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో సీఎం కావాలని యువగళం అన్న పేరుతో పాదయాత్ర చేయడానికి నడుం బిగించాడు. అందులో భాగంగా రాయలసీమ జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్నాడు నారా లోకేష్. కాగా ఈ నోయోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర చేసినా అక్కడ జరిగే బహిరంగ సభలో స్తనాయిక వైసీపీ ఎమ్మెల్యే , ఎంపీ లేదా నేతలను టార్గెట్ చేసి అవినీతి వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉన్నాము.. అధరాలు లేని ఎన్నో ఆరోపణలు చేస్తూ వచ్చారు. కొంతమంది నాయకులు ఈ ఆరోపణలు నిజం అయితే ఆధారాలు చూపాలంటూ బహిరంగంగా సవాలు కూడా చేసిన పరిస్థితి. ఇక తాజాగా పల్నాడు జిల్లా గురజాలో మాట్లాడుతూ లోకల్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పైన కూడా ఎంతో సునాయాసంగా ఒక కీలకమైన ఆరోపణ చేశారు లోకేష్.

మహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటూ అక్రమంగా వెయ్యి కోట్లు సంపాదించాడని ఆరోపణలు చేశాడు. మరి ఈ ఆరోపణపై కాసు మహేష్ రెడ్డి ఏమైనా స్పందిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news