తెలంగాణ వ్యాప్తంగా రైతు బంధు నగదుని రైతుల ఖాతాలోకి నేటి నుంచి బదిలీ చేయనున్నారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా రైతు బంధు నగదుని రైతుల ఖాతాలోనే జమచేయాలని ఎలక్షన్ కమిషన్ సూచించిన విషయం తెలిసిందే. ఇప్పటికే లబ్ధిదారుల నుంచి 13లక్షల బ్యాంక్ ఖాతాలను సేకరించారు. సోమవారం 5లక్షల మంది రైతులకు వారి అకౌంట్లలో నగదు బదిలీ చేసే అవకాశం ఉంది. తెలంగాణ రైతాంగానికి మేలు చేకూరేలా తెరాస అధినేత కేసీఆర్ రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఏడాదికి ఎనిమిది వేలకు గానే మొదటి సారిగా ఎకరాకు నాలుగు వేలు ఇవ్వగా రెండో విడత మరో నాలుగు వేలను నేటి నుంచి అందించనున్నారు.
నేటి రైతు బంధు నగదు బదిలీ..
-
Previous article
Read more RELATEDRecommended to you
ఇక నుండి అలా కుదరదు.. కలెక్టర్లకు రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్
కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం అన్ని...
Ganesh -
నూతన ఇసుక పాలసీపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు
ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై సచివాలయంలో మంత్రులు, అధికారులతో...
Ganesh -
రేపటి నుంచి దిగ్గజ క్రికెటర్ల వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ప్రారంభం
జూలై 3 నుంచి వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ప్రారంభం కానుంది....
Ganesh -