గన్నవరం
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
గన్నవరం టికెట్పై రగడ.. యార్లగడ్డ V/S వల్లభనేని వంశీ
ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్కు సంబంధించిన వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకటరావు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రానున్న ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యే టికెట్ తనదంటే.. తనదని ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సీఎం జగన్కు తాను బాగా తెలుసని.. ఎమ్మెల్యే సీటు తనకే కన్ఫర్మ్ అని వల్లభనేని చెబుతున్నారు. అయితే...
రాజకీయం
వైసీపీలో జగన్ మార్క్ ట్విస్ట్…. ఎవరికి ఓటేస్తారో…!
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కృష్ణాజిల్లా గన్నవరం వైసీపీలో మరో కలకలం రేగింది. కీలకమైన వైసీపీ నియోజకవర్గం ఇంచార్జ్ పదవికోసం వంశీ వర్సెస్ యార్లగడ్డ వెంకట్రావులు పోటీ పడుతున్నారు. దీంతో ఈ పోస్టును పార్టీ అధినేత, సీఎం జగన్ ఎవరికి కట్టబెట్టనున్నారనే విషయం ఆసక్తిగా మారింది. వాస్తవానికి వంశీ ఇంకా అధికారికంగా వైసీపీలో చేరనేలేదు....
రాజకీయం
వంశీ రాజీనామా చేస్తారా…? ఆయన దారెటు…!
వంశీ రాజీనామా.. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు... గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారాలి అంటే రాజీనామా చెయ్యాల్సిందేనని, ఎమ్మెల్యేలు పార్టీ మారాలి అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాల్సి ఉంటుందని తమ్మినేని స్పష్టం చేశారు. అదే విధంగా తాను ముఖ్యమంత్రి నిన్ఱయానికి కట్టుబడి...
రాజకీయం
గుడివాడ, గన్నవరంలో టీడీపీ కొత్త నాయకులు ఎవరో…!
కృష్ణా జిల్లాలో కీలకంగా పనిచేసిన దేవినేని అవినాష్.. వల్లభనేని వంశీ టీడీపీని వీడటంతో గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో ఆ పార్టీకి నాయకత్వ బాధ్యతలపై అనిశ్చితి నెలకొంది. అయితే చంద్రబాబు ఇప్పటికే నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. రెండు నియోజకవర్గాల్లో నూతన ఇన్చార్జిల నియామకం సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని ఆయన యోచిస్తున్నారట.
గుడివాడలో టీడీపీ ఇన్చార్జి...
రాజకీయం
అయ్యప్ప మాల వేసుకున్న వంశీ.. ఇవేం బూతులు స్వామీ..?
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బూతులతో హడలెత్తిస్తున్నారు. చంద్రబాబు ఇసుక దీక్ష రోజే ప్రెస్ మీట్ పెట్టిన ఆయన త్వరలోనే వైసీపీలో చేరతానని చెప్పారు. ఆ తర్వతా ఆయన ఓ ప్రముఖ టీవీ ఛానల్లో లైవ్ డిస్కషన్ కు వచ్చారు. అక్కడ టీడీపీ నేత బాబూరాజేంద్ర ప్రసాద్ తో వాగ్వాదానికి దిగారు. డిస్కషన్ లో...
రాజకీయం
నన్ను బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో ఉంచాలని చూస్తున్నారు, చంద్రబాబుపై వంశీ ఫైర్…!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన పోలేదన్న ఆయన ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు అప్పుడే ఉద్యమాలు దీక్షలు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. అకాల వర్షాల కారణంగానే ఇసుకను...
రాజకీయం
వంశీ వైసీపీ ఎంట్రీ వెనక జగన్ మార్క్..!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం ఇప్పుడు ఏపీలో అందరి నోళ్లలో నానుతోంది. వంశీ టీడీపీకి రాజీనామా చేయడంతో ఆయన వైసీపీలోకి వెళ్లిపోతున్నారంటూ ఒక్కటే చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో వంశీకి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన మంత్రులు ఉన్నారు. ఈ వ్యవహారం అంతా వారే చక్కపెడుతున్నట్టు కూడా టాక్. ఇంతకు ఆ...
రాజకీయం
గన్నవరం టీడీపీ కొత్త రథసారథి ఎవరు..!
ఆలు లేదు చూలు లేదు... కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా మారింది గన్నవరం టిడిపి నేతల పరిస్థితి. ఆ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసలు పార్టీలో ఉంటారా ? వెళ్ళిపోతారా లేదా వైసీపీలోకి వెళ్లి ఆ పార్టీ నుంచి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ? అసలు...
Latest News
కాసేపట్లో బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
కాసేపట్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం కానుంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్...
భారతదేశం
List of Central Government Schemes 2023: కేంద్రం అందిస్తున్న ఈ పథకాల పూర్తి వివరాలు మీకోసం..!
కేంద్రం ఎన్నో రకాల స్కీములని అందిస్తోంది. ఈ స్కీముల వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటోంది. చాలా మంది ఈ స్కీముల ప్రయోజనాన్ని పొందుతున్నారు. మరి కేంద్రం అందిస్తున్న ఆ స్కీమ్స్ గురించి.....
లాప్ టాప్
ఫిబ్రవరి 1న లాంచ్ కానున్న Samsung Galaxy Book 3 Series..
సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి Galaxy Book 3 సిరీస్ ఫ్లాగ్షిప్ ల్యాప్టాప్ త్వరలో లాంచ్ కానుంది. ఫిబ్రవరి 1న జరగనున్న Galaxy Unpacked 2023 ఈవెంట్లో ఈ ల్యాప్టాప్ను విడుదల...
Sports - స్పోర్ట్స్
పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం.. క్రీడా మంత్రి అయిన ఫాస్ట్ బౌలర్
పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న సంగతి తెలిసిందే. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో ప్రజలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. మరోవైపు విదేశీమారక నిల్వలు కనిష్టస్థాయికి పడిపోవడంతో దిగుమతులపై భారం పడుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో...
భారతదేశం
BREAKING : ఒడిశా మంత్రిపై దుండగుల కాల్పులు
BREAKING : ఒడిశా మంత్రిపై దుండగుల కాల్పులు చోటు చేసుకున్నాయి. ఒడిశా మంత్రి నవ కిశోర్ దాస్ పై కొంత మంది దుండగులు ఒక్క సారిగా కాల్పులు జరిపారు. ఇవాళ ఓ ప్రైవేట్...