andhra pradesh news

జ‌న‌సేన ఆఫీస్ ఖాళీ… టు లెట్ బోర్డు పెట్టేశారు..

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన పార్టీ  చేసిన హ‌డావిడి అంతా ఇంతా కాదు. జ‌నసేన ఏపీ రాజ‌కీయాల్లో కీల‌కం అవుతుంద‌ని కొంద‌రు  అంటే... ఆ పార్టీ అభిమానులు అయితే తామే అధికారంలోకి వ‌స్తామ‌ని నానా హంగామా చేశారు. మ‌రికొంద‌రు మాత్రం కీల‌క స్థాయిలో సీట్లు గెలుచుకుని క‌ర్ణాట‌క‌లో జేడీఎస్‌లో కీ రోల్...

బీజేపీలోకి చిరు.. ఏపీలో నిల‌బెడ‌తారా..? 

ఈ నేప‌థ్యంలోనే 150 మూవీలు చేసి, తెలుగు నాట గుర్తింపు పొందిన మెగా స్టార్ విష‌యంలోనూ ప్ర‌జ‌లు ఇలానే డిసైడ్ అయ్యారు. 2008లో సొంతంగా పార్టీ పెట్టుకుని, అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించారు చిరంజీవి. దీనికి ముందు వెనుక‌ల చాలా రాజ‌కీయం ఉంద‌ని అనుకోండి. ఏదేమైనా తెర‌మీద‌కి మాత్రం చిరు మాత్ర‌మే వ‌చ్చారు. దీంతో ఆ ఎన్నిక‌ల్లో...

వైసీపీ మంత్రి రాజ‌కీయ వైరాగ్యం.. రీజ‌న్ ఏంటి..?

సాధార‌ణంగా రాజ‌కీయ నాయ‌కుల‌కు.. జీవితంలో ఒక్క‌సారైనా ఎమ్మెల్యే, ఎంపీ కావాల‌ని కోరుకుంటారు. ఆ త‌ర్వాత మంత్రి అయితే.. ఇంకా బాగుండు.. అని అనుకుంటారు. అనుకున్న‌ట్టే రెండు మూడు సార్లు ఎమ్మెల్యే అయి, ఆ త‌ర్వాత మంత్రి అయితే.. ఇక ఆనందానికి అవ‌ధులు ఉంటాయా..? ఉండ‌నే ఉండ‌వు. కానీ.. ఆ ఏపీ మంత్రి నోటి నుంచి...

ఆ ఇద్దరు ఇంకా టీడీపీ నేతలుగానే వ్యవహరిస్తున్నారుగా…

ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఊహించని విధంగా ఓడిపోవడంతో చాలామంది నేతలు టీడీపీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎక్కువ సన్నిహితంగా ఉండే ఎంపీలు సుజనా చౌదరీ, సీఎం రమేష్ లు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే వీరు ఎందుకు బీజేపీలో చేరారు అనే విషయంపై చాలానే...

ఏపీకి దొన‌కొండ క‌రెక్ట్ కాదు.. తెర‌పైకి మూడో పేరు..

ఏపీ రాజధాని మార్పు అంశం ఏపీ రాజకీయ వర్గాల్లోనూ... సామాన్య ప్రజల్లో తీవ్రమైన ప్రకంపనలు రేపుతోంది. వాస్తవానికి సాధారణ ఎన్నికలకు ముందే వైసీపీ అధికారంలోకి వచ్చి.. జగన్ సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి దొనకొండకు మార్చేస్తారని టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఎన్నికల ప్రచారంలో వైసిపి అమరావతి రాజధాని...

ఏపీలో వైసీపీ వ‌ర్సెస్ బీజేపీ 

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తొలిసారి సీఎం అయిన జగన్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనలో దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాలపై ప్రతిపక్ష టీడీపీ నుంచే కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా విమర్శలు చేస్తోంది. టీడీపీ సంగతి పక్కన ఉంచితే,...

ఏపీ సర్కారుకు షాక్ ఇచ్చిన తెలంగాణ ఎమ్మెల్యే…!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఓ తెలంగాణ ఎమ్మెల్యే ఊహించని షాక్ ఇచ్చారు. శ్రీశైలం ఆలయానికి సంబంధించి దుకాణాలని హిందూ మతస్తులకు కాకుండా ఇతర మతస్తులకు ఇచ్చారని ఆరోపణలు రావడంతో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రంగంలోకి దిగారు. ఆయన ఎంట్రీతో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గి దుకాణాల వేలాన్ని కూడా రద్దు చేసుకుంది. అసలు ఏం...

వైసీపీలో భ‌గ్గుమ‌న్న అస‌మ్మ‌తి… కోట‌రీ వ‌ల‌లో జ‌గ‌న్‌..!

ఏపీలో తాజాగా జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసిన వారిపై సొంత పార్టీలోనే తీవ్ర‌మైన అసంతృప్తి జ్వాల‌లు ఎగ‌సిప‌డుతున్నాయి. ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గన్ చాలా మందికి హామీలు ఇచ్చారు. వీరిలో కొంద‌రు త్యాగాలు కూడా చేశారు. వీరిని కాద‌ని ఎన్నిక‌ల్లో ఓడిన వారికి, ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలోకి వ‌చ్చిన...

బస్సులో దోపిడి.. 4.5 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు..!

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద బస్సులో దోపిడీ జరిగింది. పెద్దాపురం డీఎస్పీ రామారావు తెలిపిన వివరాల ప్రకారం... నెల్లూరుకు చెందిన వినోద్‌రాయ్‌, రఘురాజరావు అనే అన్నదమ్ములు బంగారు నగల వ్యాపారం చేస్తున్నారు. తాము తయారుచేసిన నగలను విశాఖలోని వివిధ దుకాణాల వారికి చూపించిన వారిద్దరూ సోమవారం రాత్రి 4.5 కిలోల నగలతో నెల్లూరుకు...

ఎంవీఎస్ మూర్తికి క‌న్నీటి వీడ్కోలు..

ఉప‌రాష్ట్రప‌తి, సీఎంతో స‌హా ప‌లువురు నివాళులు అమ‌రావ‌తి (విశాఖపట్నం): ఎంవీవీఎస్‌ మూర్తి అకాల మృతితో విశాఖ పెద్దదిక్కును కోల్పోయిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం విశాఖ చేరుకున్న ఆయన ఎంవీఎస్ మూర్తి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంవీవీఎస్‌ మూర్తి వ్యాపారవేత్తగా, విద్యావేత్తగా ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు. పది మందికి...
- Advertisement -

Latest News

బీజేపీలో ఎవరూ చేరేలా లేరని ఈటలకు అర్థమైంది : హరీశ్‌రావు

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ,...
- Advertisement -

హామీలపై కర్ణాటక సర్కార్ తొలి అడుగు.. మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం పక్కా

ఇటీవలే కొలువుదీరిన కర్ణాటక సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కసరత్తు చేస్తోంది. కన్నడ నాట ఎన్నికల్లో హస్తం నేతలు ఐదు ప్రధాన హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీల అమలుపై ప్రజల్లో ఆసక్తి...

ఆయన హామీతో.. గంగానదిలో పతకాలు పడేయటంపై వెనక్కి తగ్గిన రెజ్లర్లు

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్​కు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా రెజర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయకపోవడం.. కనీసం ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం...

ఏఐపై ఎలాన్ మస్క్ ఆరోపణలపై మెటా స్ట్రాంగ్ రియాక్షన్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ ఎలాన్‌ మస్క్‌ సహా పలువురు టెక్‌ రంగ నిపుణులు గత కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం...

‘రూ.2వేల నోటు ఉపసంహరణకు RBIకి నో పవర్స్’.. పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్

రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణపై దిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిల్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రజనీశ్ భాస్కర్ గుప్తా అనే...