ap assembly

విపక్షాలపై ఏపీ స్పీకర్ సీతారాం ఘాటు వ్యాఖ్యలు !

మాములుగా అసెంబ్లీ సమావేశాల్లో అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం చూస్తుంటాము. ఇది ఏ ప్రభుత్వంలోనూ కొత్త కాదు. అదే విధంగా ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ విపక్షాలకు చెందిన నాయకులకన్నా కూడా అధికార వైసీపీ కి అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం మైక్ ను ఇస్తూ ఉంటారు....

బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో…దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చుతూ ఏపీ అసెంబ్లీ ఆమోదం

ఇవాళ ఏపీ అసెంబ్లీ లో రెండు అప్రాప్రియేషన్ బిల్లులతో సహా ఐదు బిల్లులను ప్రవేశపెట్టింది జగన్ ప్రభుత్వం. ఇక ఇప్పటికే ఐదు బిల్లులను ఆమోదించింది ఏపీ అసెంబ్లీ. కాసేపటి క్రితమే.. రెండు తీర్మానాలను సభలో ప్రవేశపెట్టింది జగన్‌ ప్రభుత్వం. బోయ/వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేసింది ఏపీ...

దోచేసిన డబ్బు జేబులోకి ఎలా తెచ్చుకోవాలో చంద్రబాబుకు బాగా తెలుసు – సీఎం జగన్

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రసంగిస్తూ స్కిల్ డెవలప్మెంట్ స్కాం ను ప్రస్తావిస్తూ చంద్రబాబుపై, గత టిడిపి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. దేశ చరిత్రలోనే స్కిల్ డెవలప్మెంట్ స్కాం అతిపెద్దదని స్పష్టం చేశారు. విద్యార్థుల పేరుతో జరిగిన అతిపెద్ద స్కామ్ ఇది అని తెలిపారు సీఎం జగన్. నైపుణ్య...

అసెంబ్లీలో తన్నులాట..దిగజారిన నేతలు..తప్పు ఎవరిది!

ఏపీ అసెంబ్లీని నాయకులు రోజురోజు దిగజారుస్తున్నారు. ప్రజా సమస్యలు చర్చించాల్సిన దేవాలయం లాంటి అసెంబ్లీలో నేతలు బూతులు మాట్లాడటమే కాదు..ఆఖరికి కొట్టుకునేవరకు వెళ్ళిపోయారు. ఎవరు ఎవరిపై దాడి చేశారనేది క్లియర్ గా బయటకు రాలేదు గాని..తమపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని టి‌డి‌పి వాళ్ళు..కాదు కాదు తమ ఎమ్మెల్యేలపై టి‌డి‌పి ఎమ్మెల్యేలు దాడి చేశారని...

గతంలో నన్ను ఏడాది సస్పెండ్ చేశారు : రోజా

సభ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నందుకే TDP సభ్యుల్ని స్పీకర్ సస్పెండ్ చేశారని మంత్రి రోజా తెలిపారు. 'ఇప్పుడు ఒక్కరోజే, గతంలో నన్ను ఒక సంవత్సరం సస్పెండ్ చేశారు' అని గుర్తు చేశారు. స్పీకర్ దగ్గరకు ఎవరు రాకుండా కఠిన నిబంధనలు తీసుకురావాలన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కోసం కందుకూరులో 8 మంది, గుంటూరులో ఇద్దరు...

BREAKING : అసెంబ్లీ నుంచి టీడీపీ MLAల సస్పెండ్

ఏపీ అసెంబ్లీ వాళ్లకు కూడా చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇక ఇవాళ కూడా అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. ఘర్షణ అనంతరం ప్రారంభమైన అసెంబ్లీలో బెందాళం అశోక్, అచ్చం నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, గద్దె రామ్మోహన్, వెలగపూడి రామకృష్ణ, మంతెన రామరాజు, గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు,...

జగన్ ఢిల్లీ పర్యటనల వివరాలు సభ ముందు ఉంచాల్సిందే – టీడీపీ

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే.. అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానంపై పట్టు పట్టింది. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనల వివరాలు సభ ముందు ఉంచాలంటూ టీడీపీ ఎమ్మెల్యేల వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం ప్రశ్నోత్తరాలను ప్రారంభిచారు స్పీకర్ సీతారాం. వాయిదా తీర్మానం పై చర్చకు...

ఏపీ బడ్జెట్ సమావేశాలు..ఈ బిల్లులపైనే చర్చ

ఏపీ బడ్జెట్ సమావేశాలు... కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానుంది ఏపీ శాసనసభ. డిమాండ్స్ కి గ్రాంట్స్ పై మొదటగా ఓటింగ్ జరుపనున్నారు. ఇవాళ అసెంబ్లీ సభలో ఐదు బిల్లులను ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. ఏపీ చుక్కల భూముల సవరణ బిల్లు, ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్ బుక్స్ సవరణ...

ఏపీ అసెంబ్లీ నుంచి 12 మంది టిడిపి సభ్యుల సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు వాడి వేడిగా సాగుతున్నాయి. శాసనసభ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గవర్నర్ ను స్పీకర్ చాంబర్ లో వెయిట్ చేయించారని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఆహ్వానం పలకాల్సిన సీఎం జగన్ ఆలస్యంగా వచ్చిన కారణంగానే గవర్నర్ ను వెయిట్ చేయించారని ఆయన ఆరోపించారు. దీంతో అసెంబ్లీలో...

ఏపీ అసెంబ్లీలో రచ్చ..టీడీపీ వాకౌట్.!

ఏపీ బడ్జెట్ సమావేశాలు మొదలైన విషయం తెలిసిందే. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ స్పీచ్ ఇచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన పేపర్లనే ఆయన యధావిధిగా చదివేశారు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం గవర్నర్ చేత అబద్దాలు చెప్పిస్తుందని టి‌డి‌పి ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. గవర్నర్ స్పీచ్ ఇస్తుండగానే..సార్ మీ చేత అబద్దాలు చెప్పిస్తున్నారని...
- Advertisement -

Latest News

బీజేపీలో ఎవరూ చేరేలా లేరని ఈటలకు అర్థమైంది : హరీశ్‌రావు

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ,...
- Advertisement -

హామీలపై కర్ణాటక సర్కార్ తొలి అడుగు.. మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం పక్కా

ఇటీవలే కొలువుదీరిన కర్ణాటక సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కసరత్తు చేస్తోంది. కన్నడ నాట ఎన్నికల్లో హస్తం నేతలు ఐదు ప్రధాన హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీల అమలుపై ప్రజల్లో ఆసక్తి...

ఆయన హామీతో.. గంగానదిలో పతకాలు పడేయటంపై వెనక్కి తగ్గిన రెజ్లర్లు

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్​కు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా రెజర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయకపోవడం.. కనీసం ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం...

ఏఐపై ఎలాన్ మస్క్ ఆరోపణలపై మెటా స్ట్రాంగ్ రియాక్షన్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ ఎలాన్‌ మస్క్‌ సహా పలువురు టెక్‌ రంగ నిపుణులు గత కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం...

‘రూ.2వేల నోటు ఉపసంహరణకు RBIకి నో పవర్స్’.. పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్

రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణపై దిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిల్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రజనీశ్ భాస్కర్ గుప్తా అనే...