covid19

24 గంటల్లో ఏపీలో ఎన్ని కేసులంటే..!

కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ లో తీవ్రంగా వ్యాపిస్తుంది.. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. . దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మాస్క్ లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నారు మనుషులు. అధికారులు ఈ మహమ్మరిని అరికట్టేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నారు. అయినా...

24 గంటల్లో 546 మందికి కరోనా : తెలంగాణలో కలకలం..!

కరోనా మహమ్మారి తెలంగాణలో కోరలు చాచింది.. దీని తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. తెలంగాణలో పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 546 కేసులు నమోదు కాగా, 5 మంది మృతి చెందారు....

ఏపీలో భయం భయం : 24 గంటల్లో 491 మందికి కరోనా..!

కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ లో కోరలు చాచింది.. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. అయితే మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మృతుల సంఖ్య కొంచం అదుపులోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఒకింత శుభమే అయినా.. రానున్న రోజుల్లో ఇది...

అది కూడా కరోనా లక్షణమే అంటా..!

  ప్రపంచమంతా కరోనా ధాటికి విలవిలాలాడిపోతుంది. అగ్రదేశాలు సైతం వణికిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని లక్షల మందిని బలితీసుకుంది ఈ మహమ్మారి. పరిస్థితులు చూస్తే ఇప్పట్లో దీనికి వ్యాక్సిన్ వచ్చేలా కనిపియట్లేదు. పైగా డిని ప్రభావం ఒక్కొక్కరిపై ఒక్కోలా ఉంటుంది. కొందరిలో ఇది వెంటనే బయటపడితే, మరికొందరిలో మాత్రం దీని లక్షణాలు కనిపించడానికి చాలా సమయం పడుతుంది....

భారత్ లో కలకలం : 13 వేల మరణాలు.. 4 లక్షల కేసులు..!

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా మారింది. ఇప్పటికే లక్షల మంది దీని బారిన పడగా, వేల మంది మృతి చెందారు. లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో ఒక్కసారిగా ఈ మహమ్మారి విజృంభణ తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మాస్క్ లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నారు మనుషులు. గత 24 గంటల్లో...

నిజామాబాద్ ఎమ్మెల్యే కారు డ్రైవర్, గన్‌మన్‌కు కరోనా..!

తెలంగాణలో కరోనా రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే దీని బారిన వేల మంది పడగా.. దాదాపు 200 మంది  మరణించారు. అలాగే మంత్రులకు సైతం దీని సెగ తగలడంతో వారు ఇళ్ళకే పరిమితం అయ్యారు. అలాగే ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అందులో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్,...

ఒక్కరి ద్వారా 222 మందికి కరోనా : ఏపీలో కలకలం..!

కరోనా వైరస్.. ఇది ఒక్కరికి సోకితే చాలు, ఆ వ్యక్తి నుంచి ఎందరికో సోకుతుంది. అందుకే బోతిక దూరం తప్పనిసరిగా చెప్తున్నారు నిపుణులు. ఇప్పటికే దీనిపై ఎన్నో సందేశాలు వచ్చాయి. ప్రముఖులు సైతం బౌతిక దూరం పాటించమని చెప్తున్నారు. అయితే ప్రజలు కూడా చాలా వరకు దీన్ని పాటిస్తున్నారు. కానీ, ఎక్కడో కొంతమంది మంత్రం...

4 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. భారత్ లో కలవరం..!

భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే లక్షల మంది దీని బారిన పడగా, వేల మంది మృతి చెందారు. లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో ఒక్కసారిగా ఈ మహమ్మారి విజృంభణ తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మాస్క్ లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నారు మనుషులు. తాజాగా దేశంలో గత...

గుడ్ న్యూస్ : కరోనాకి వ్యాక్సిన్‌ వచ్చేస్తుంది..!

ప్రపంచ దేశాలన్నీటిని కరోనా అనే మహమ్మారి పట్టి పీడిస్తుంది. అగ్రరాజ్యాలు సైతం దీని ధాటికి విలవిలలాడిపోతున్నాయి. ఇప్పటికే లక్షల మంది దీని బారిన పడి మరణించారు. శాస్త్రవేత్తలు, డాక్టర్లు ఎంతో తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ దీనికి మందు మాత్రం కనుక్కొలేకపోతున్నారు. కొంత మంది అదిగి కరోనాకి వ్యాక్సిన్ వచ్చేసింది అని చెప్తున్నప్పటికీ.. ఇప్పట్లో ఈ మహమ్మారికి...

రాజమండ్రి జైలులో కరోనా కలకలం..!

కరోనా మహమ్మారి కోరలు చాచింది.. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇప్పటికే లక్షల మంది ప్రజలు దీని బారిన పడగా, వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రజప్రతినిధులు సైతం ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలని సూచించారు. అయితే ఇప్పుడు ఈ మహమ్మారి సెగ జైళ్లకు సైతం తాకింది. ఇప్పటికే దేశంలోని కొన్ని జైలల్లో...
- Advertisement -

Latest News

BREAKING : బాలయ్య న్యూ మూవీ టైటిల్ రివీల్… “గ్లోబల్ లయన్”

https://twitter.com/AnilRavipudi/status/1666428330835611648?s=20 నందమూరి బాలయ్య వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నాడు. ఈ మధ్యనే మలినేని గోపిచంద్ తో తీసిన వీరసింహారెడ్డి మూవీ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది....
- Advertisement -

BREAKING : SSMB29 లో విలన్ గా అమీర్ ఖాన్…

త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో ప్రస్తుతం గుంటూరుకారం అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. తెలుస్తున్న...

బిగ్ అలర్ట్: ఎస్సై & కానిస్టేబుల్ అభ్యర్థులకు రేపే చివరి అవకాశం…

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే అభ్యర్థులకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు కూడా విడుదల అయ్యాయి. ఇప్పుడు రెండవ రౌండ్ లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్...

కండోమ్స్‌ వేటితో చేస్తారో తెలుసా..? అవి పర్యావరణానికి హానికరమా..?

సురక్షితమైన సెక్స్‌ కోసం కండోమ్స్‌ వాడుతుంటారు. కండోమ్స్‌లో రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా కండోమ్స్‌ను ఎలా చేస్తారో ఆలోచించారా..? కండోమ్స్‌ తయారీకి వాడే పదార్థాల వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందట..!...

మీ పిల్లలు ఇలా కుర్చుంటున్నారా..? వెంటనే ఆ అలవాటు మాన్పించండి..!

చిన్నపిల్లలను పెంచడం అంటే పెద్ద టాస్క్‌ అనే చెప్పాలి. వారికి వేళకు భోజనం పెడితే సరిపోతుందిలే అనుకుంటారేమో.. ఇంకా చాలా ఉంటాయి. చిన్నపిల్లలు ఊరికే నోట్లో వేళ్లు పెట్టుకుంటారు అది మాన్పకపోతే.. పెద్దయ్యాక...