Devotional

కలలో వినాయకుడు కనిపిస్తే మంచిదేనా..? ఏ రూపం దేనికి సంకేతమంటే..

మంచి నిద్రలో ఉన్నప్పుడు మనకు ఏవేవో కలలు వస్తాయి. కొన్నిసార్లు కలలో ఆందోళన, ఏదో ఫైటింగ్‌ చేయడం, టెన్షన్‌ పడటం వంటివి జరిగితే.. ఉదయం లేచిన తర్వాత కూడా ముఖం అలానే ఉంటుంది. అదే ఆందోళన అలిసిపోయినట్లు అయిపోతాం. ఎందుకు ఇలా అవుతోందో తెలియదు. కానీ కొన్ని కలలు సంతోషాన్ని ఇస్తాయి. కలలో కనిపించే...

Ganesh Chaturthi : వినాయ‌కుడి ప‌త్రిలో దాగి ఉన్న ఔష‌ధ గుణాలివే..!

వినాయక‌చ‌వితి రోజు వినాయ‌కుడ్ని పూజించే ప‌త్రిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ప్ర‌తి ఒక్క ప‌త్రి మ‌న‌కు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకునేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. హిందూ సంస్కృతి, సంప్ర‌దాయాల్లో సైన్స్ కూడా దాగి ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అందుక‌నే పూజ‌లను అంత‌గా తీసిపారేయ‌కూడ‌ద‌ని పెద్ద‌లు చెబుతుంటారు. ముఖ్యంగా వినాయక‌చ‌వితి రోజు వినాయ‌కుడ్ని పూజించే ప‌త్రిలో...

వినాయకచవితికి ఇంట్లో గణేషుడిని పెడుతున్నారా..? తొండం ఏ వైపు ఉండాలో తెలుసా..?

వినాయకచవితి రాబోతుంది. వీధుల్లో చలవపందిల్లకు ఏర్పాట్లు స్టాట్‌ అయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ 18న పండుగ వచ్చింది. ఇళ్లలో కూడా అందరూ గణేష్‌ ప్రతిమను పెట్టుకుని.. పూజిస్తారు. అయితే ఇంటికి తీసుకువచ్చే వినాయకుడి తొండం దిశ కూడా చాలా ముఖ్యమైంది తెలుసా..? గణపతి విగ్రహానికి కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి. ప్రధానంగా గణేశుడి తొండం...

వినాయకుడు కి ఈ పండ్లు, పూలు చాలా ఇష్టం.. పూజించేటప్పుడు తప్పక పెట్టండి..!

వినాయకుడిని చాలామంది పూజిస్తూ ఉంటారు. వినాయకుడి అనుగ్రహం కలగాలంటే కచ్చితంగా ఇలా చేయండి. వినాయకుడు అనుగ్రహం ఉంటే మనం అనుకున్న పనులు పూర్తి అవుతాయి. మొదట మనం ఏ దేవుడిని పూజించాలన్నా కూడా వినాయకుడిని పూజించాలి వినాయకుడిని పూజిస్తే ఆటంకాలే కూడా లేకుండా మన పనులు పూర్తయిపోతాయి. వినాయకుడిని పూజించేటప్పుడు కొన్ని పూలని కొన్ని...

కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 6న లేదా 7న..? కృష్ణుడుని ఆరాధించేటప్పుడు ఈ శ్లోకాలని చదువుకోండి..!

చాలామంది హిందువులు కృష్ణాష్టమి ని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు మహా విష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు. 2023లో కృష్ణాష్టమి సెప్టెంబర్ 6 వచ్చిందా..? ఏడున వచ్చిందా అని చాలా మంది కన్ఫ్యూస్ అవుతున్నారు అయితే దృక్ పంచాంగం ప్రకారం కృష్ణ జన్మాష్టమి వరుసగా రెండు రోజులు ఉంటుందటట్లు తెలుస్తోంది. అష్టమి తిధి సెప్టెంబర్ 6,...

ఈ శ్రావణ మాసంలో ఇంట్లో ఈ మొక్కలు నాటండి.. సంపద ద్వారం తెరుచుకుంటుంది..!!

ఈ ఏడాది అధిక శ్రావణమాసం అయిపోయింది.. నిజ శ్రావణ మాసం మొదలైంది. శ్రావణ మాసం అంటే.. శుభకార్యాల మాసం. అన్ని మంచి పనులు ఈ మసంలోనే స్టాట్‌ చేస్తారు. శ్రావణ మాసంలో ఇంట్లో కొన్ని మొక్కలు నాటితే.. ఐశ్వర్యం, ఆనందం పొందుతారు. మరీ ఈ శ్రావణ మాసంలో నాటాల్సిన మొక్కలేవో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ...

ఏడు శనివారాలు ఇలా చేస్తే కష్టాలు ఉండవు..!

ప్రతి ఒక్కరూ కూడా అనుకున్న పనులు పూర్తి చేసుకోవడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఎంత కష్టపడినా కూడా మీరు అనుకున్నవి జరగడం లేదా.. ఏదో ఒక అడ్డంకి వచ్చి మీ పనులు ఆగిపోతున్నాయా అయితే కచ్చితంగా ఇలా చేయాల్సిందే. ఏడు శనివారాలు మీరు ఈ విధంగా చేశారంటే కష్టాలన్నీ కూడా పోతాయి ఆనందంగా జీవించొచ్చు....

ఈ ఆలయానికి ఒక్కసారి వెళితే చాలు.. పెళ్లి అవుతుంది.. సంతాన భాగ్యం కూడా..!

లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత ఒక మంచి జీవిత భాగస్వామిని చూసుకుని పెళ్లి చేసుకుని తర్వాత పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇది చెప్పడం చాలా సులభమే కానీ అందరికీ ఇది సాధ్యం కాదు. పెళ్లి అవ్వకపోవడం లేదంటే సంతానం కలగకపోవడం ఇటువంటి బాధల తో ఇబ్బంది పడుతూ...

Ashadam Bonalu 2023 : పోతురాజు ఎవరు..? అతన్ని ఎవరు సృష్టించారు..?

ఆషాడమాసం భోనాలు స్టాట్‌ అయ్యాయి. ఇక జూలై అంతా ఉంటాయి. తెలంగాణ వ్యాప్తంగా బోనాలు నెక్ట్స్‌ లెవల్‌లో జరుపుకుంటారు. బోనాల్లో పోచమ్మ, ఎల్లమ్మ, మాంకాళమ్మ, పెద్దమ్మ ఈ దేవతలందిరీ సారె, బోనం సమర్పిస్తుంటారు. అచ్చమైన తెలంగాణ సంస్కృతికి అద్దం అషాడ మాసం బోనాలు, బతుకమ్మ పండుగ. ఇప్పటికే స్టాట్‌ అయ్యాయి. ఆషాఢ మాసం ఆరంభం నుంచి...

ఆ ఆలయంలో అమ్మవారు ఉదయం బాలికగా, మధ్యాహ్నం మహిళగా, రాత్రి వృద్ధురాలిగా కనిపిస్తారట

శక్తివంతమైన ఆలయాలకు, చరిత్రకు నెలవు మన దేశం. ఇక్కడ ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో గుడిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒకే రోజులు అమ్మావారు బాలికగా, యువతిగా, వృద్ధురాలిగా కనిపిస్తుంది. ఈ విశిష్టమైన దేవాలయంలో అన్నీ అంతుచిక్కని రహస్యాలే ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రతిరోజూ...
- Advertisement -

Latest News

కరప్షన్, కమీషన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సిద్దాంతం : మోడీ

పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా  బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ మరో చేతిలో ఉందని.. తెలంగాణ అభివృద్ధి...
- Advertisement -

తెలంగాణ హస్తకళలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది : ప్రధాని మోడీ

తెలంగాణ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది. రైతు రుణమాఫీ హామి ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయలేదు. రుణ మాఫీ చేయకపోవడం చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొన్నారు.రైతులకు గుడ్ న్యూస్.. రైతుల కోసం...

రైతు పథకాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోంది : మోడీ

మహబూనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని మోడీ తెలంగాణకు వరాలు ప్రకటించారు. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1932 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం-హైదరాబాద్‌ మల్టీ ప్రోడక్ట్‌ పైప్‌లైన్,...

తెలంగాణలో అవినీతి రహిత పాలన కావాలి : మోడీ

 పారదర్శక ప్రభుత్వాన్ని తెలంగాణలో అవినీతి రహిత పాలన కావాలి..  మభ్యపెట్టే ప్రభుత్వం కాదు.. పని చేసే ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు ప్రధాని. నాలుగేళ్ల కాలంలోనే ప్రజలు బీజేపీని బలోపేతం చేశారు....

తెలంగాణ ప్రజలు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు : మోడీ

దేశంలో పండగల సీజన్ మొదలైందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మనం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు తెచ్చుకున్నామన్నారు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం వర్చువల్ విధానంలో రూ. 13500 కోట్ల అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు....