Eknath Shinde

షిండే ది గ్రేట్.. మానవత్వం చూపిన మహారాష్ట్ర సీఎం..!

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లా కొండ ప్రాంతమైన ఇర్షల్‌వాడీలో బుధవారం రాత్రి కొండచరియలు విరిగిపడిన ఘటనలో భారీ ప్రాణనష్టం జరిగింది. దాదాపు 86 మందికి పైగా ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. శిథిలాల కింద ఎంతమంది ఉన్నారన్న దానిపై సరైన స్పష్టత లేదు. ఈ ప్రమాదం నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే కీలక నిర్ణయం...

అమిత్ షా.. చెప్పింది చేసి చూపించారు.. మహారాష్ట్ర సీఎం శిందే వ్యాఖ్యలు

శివసేన పార్టీ, ఎన్నికల గుర్తు మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్ శిందే వర్గానికే చెందుతాయని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిన విషయం తెలిసింది. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే సీఎం శిందే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వెనుక రాయిలా నిలబడతానని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాటిచ్చారని.. దాన్ని ఆయన నిలబెట్టుకున్నారని...

మహారాష్ట్ర సీఎం శిందే ప్రాణాలకు ముప్పు.. భద్రత పెంపు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న సమాచారం మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్​కు శనివారం సాయంత్రం ఈ విషయమై స్పష్టమైన సమాచారం అందింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ కమిషనర్ అశుతోష్‌ డుంబ్రే సైతం దీన్ని ధ్రువీకరించారు. ‘సీఎం శిందే ప్రాణాలకు ముప్పుపై...

మహా పాలి‘ట్రిక్స్’: ఏక్‌నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేకు బిగ్‌షాక్

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సీఎం ఏక్‌నాథ్ షిండే బీజేపీతో పొత్తుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో శివసేన పార్టీ తమదని ఏక్‌నాథ్ షిండే వర్గం, ఉద్ధవ్ ఠాక్రే వర్గం వాదిస్తున్నాయి. ఈ వాదన ఏకంగా ఎన్నికల సంఘం వరకు వెళ్లింది. రెండు వర్గాల పార్టీ...

తెలంగాణలో ‘ఏకనాథ్ షిండే’ ఎవరు?

ఏకనాథ్ షిండే...ఈ మధ్య కాలంలో దేశ రాజకీయాల్లో ఎక్కువ వినిపిస్తున్న పేరు..మహారాష్ట్ర రాజకీయాలని ఒక్కసారిగా మార్చేసి...ఏకంగా సీఎం పీఠంలో కూర్చున్నా షిండే పేరుని బీజేపీ నేతలు ఎక్కువ వాడుతున్నారు. శివసేనని రెండుగా చీల్చి...ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని పడగొట్టి..బీజేపీతో జతకట్ట...సీఎం పీఠం దక్కించుకున్న ఏకనాథ్ షిండే లాంటి వారు...తమిళనాడు, తెలంగాణలో కూడా వస్తారని, ఆయా రాష్ట్రాల్లోనే...

టిఆర్ఎస్ లో ఏక్నాథ్ షిండే శ్రీనివాస్ యాదవే – జీవన్ రెడ్డి

టిఆర్ఎస్ పార్టీలో ఏక్నాథ్ షిండే శ్రీనివాస్ యాదవే అని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రతిపక్షాలను బలహీన పరిచేందుకు ఏక్నాథ్ షిండే గా శ్రీనివాస్ యాదవ్ ని తెచ్చావు కదా?అని నిలదీశారు .దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్యి.. ఎన్నికలకు మేము సిద్దమనని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి.. సీఎం కేసీఆర్‌ కు ఛాలెంజ్‌...

బిజెపి అంటే ఏక్నాద్ షిండేలా తయారీ సంస్థనా?- సీఎం కేసీఆర్

బీజేపీ అంటే ఏక్నాథ్ షిండేల తయారీ సంస్థల అంటూ మండిపడ్డారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దేశాన్ని బిజెపి జలగలా పట్టిపీడిస్తోంది అంటూ మండిపడ్డారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టి చెప్పింది ఏమీ లేదని, ప్రధానమంత్రి ఏమి మాట్లాడారో ఆయనకే తెలియదు అంటూ ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో...

Maharashtra: సీట్ల పంపకంపై షిండేతో సమావేశమైన జేపీ నడ్డా

శివసేనలో తిరుగుబాటు లేవదీసి, విజయవంతంగా ఉద్ధవ్ ఠాక్రే ను సీఎం పదవి నుంచి దింపి, ముఖ్యమంత్రి అయిన ఎక్నాధ్ షిండే.. పాలనలో తొలి అడుగులు వేస్తున్నారు. మిత్ర పక్షం బీజేపీతో కలిసి కొత్త మంత్రివర్గంపై కసరత్తు చేస్తున్నారు. షిండే మంత్రివర్గంలో బిజెపి తరఫున 25 మంది మంత్రులు ఉండవచ్చని తెలుస్తోంది. కాగా తనకు మద్దతు...

‘మహా’లో మళ్లీ వేడెక్కుతున్న రాజకీయం.. షిండేకు ఉద్ధవ్‌ సవాల్‌..

మొన్నటి వరకు ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర రాజకీయ షిండే సీఎం అవడంతో చల్లారింది. అయితే ఇప్పుడు మళ్లీ మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా.. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేకు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు. వెంటనే మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి...

మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోవడం ఖాయం: మమతా బెనర్జీ

దేశాభివృద్ధి కోసం పాటు పడుతున్న మీడియా మిత్రులకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభినందించారు. ‘ఇండియా టుడే క్లాన్‌కేవ్ ఈస్ట్-2022’ కార్యక్రమానికి హాజరైన ఆమె పలు అంశాలపై మాట్లాడారు. ఇటీవల బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం, నుపుర్ శర్మ బీజేపీ బహిష్కరణ, కేంద్ర హోంశాఖ మంత్రి జై షాను...
- Advertisement -

Latest News

రెవెన్యూ శాఖలో పలు సంస్కరణలు చేసింది మా ప్రభుత్వమే : మంత్రి ధర్మాన

ప్రపంచంలో ఎవ్వరికీ లేి ఇబ్బందులు మనకు వచ్చాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సీసీఎల్ఏ...
- Advertisement -

జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందుల డోసు సరిపోదు : లోకేశ్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు కట్టినది ఏదీ మిగలకూడదని అనుకుంటున్నాడని, సైకో జగన్ విధ్వంసంతో...

తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయి : మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాలమూరు జిల్లాకు విచ్చేశారు. ఈ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మోదీ అక్కడ్నించి హెలికాప్టర్ లో భూత్పూరు పయనమయ్యారు. పాలమూరు పర్యటన సందర్భంగా ఆయన రూ.13,545 కోట్ల...

నిరుద్యోగులకు శుభవార్త ..విద్యుత్ శాఖలో 670 ఉద్యోగాలు..!

నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి. తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో త్వరలో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో కొత్తగా...

కరప్షన్, కమీషన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సిద్దాంతం : మోడీ

పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా  బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ మరో చేతిలో ఉందని.. తెలంగాణ అభివృద్ధి ఈ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయి. రాజకీయ...