heavy rains

హైదరాబాద్ లో మునిగిపోయిన వాహనాలు.. వీడియో వైరల్

హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం జామున భారీ వర్షం కురుసింది. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తోంది వాన. దీంతో… రోడ్లపైకి వర్షపునీరు చేరింది. ఈ తరుణంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.గంట వ్యవధిలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు అయింది. హిమాయత్‌నగర్‌, శేరిలింగంపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. మల్కాజ్‌గిరి, ముషీరాబాద్‌,...

తెలంగాణ, ఏపీకు మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు

తెలంగాణ, ఏపీకు మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ, ఆగ్నేయ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి దిగువ స్థాయిలోని గాలులు వీస్తున్నాయి. దీంతో రాగల 5 రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి...

అకాల వర్షాలు: రైతుల వద్దకు కేసీఆర్..భారీ సాయం..ఏపీలో నో కామెంట్!

అకాల వర్షాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. వేసవి కాలం మొదలవ్వడమే ఊహించని విధంగా అకాల వర్షాలు రెండు రాష్ట్రాలని ముంచెత్తాయి...ఓ వైపు వడగళ్ళ వాన..మరోవైపు ఈదురు గాలులతో వచ్చిన వానతో చేతికొచ్చిన పంట నెలకొరిగింది. కోతకు వచ్చిన వరి నెలకొరిగింది..మినుములు, ఎండుమిర్చి, పొగాకు, మామిడి..ఇతర కూర,...

Breaking : తిరుపతిలో మాండూస్‌ ఎఫెక్ట్‌.. ఆలయ ప్రాంగణం జలమయం

మాండూస్‌ తుఫాన్‌ ఏపీలో బీభత్సం సృష్టిస్తోంది. మాండూస్ తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి తిరుమల క్షేత్రంలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉండడంతో దర్శనం అనంతరం...

అలర్ట్‌.. అలర్ట్‌.. తుఫాన్‌ ఎఫెక్ట్‌.. విద్యాసంస్థలకు సెలవు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రవైపు దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతం మీదుగా మాండుస్‌ తీవ్ర తుపాను దాదాపు 12 కి.మీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా వెళ్లి నైరుతి మీదుగా పయనిస్తోంది. ట్రింకోమలీ (శ్రీలంక)కి ఉత్తర-ఈశాన్యంగా 240 కి.మీ., జాఫ్నాకు 270 కి.మీ తూర్పు-ఈశాన్య (శ్రీలంక), కారైకాల్‌కు తూర్పు-ఆగ్నేయంగా 270 కి.మీ,...

Weather Update : ఏపీకి భారీ వర్షసూచన.. హెచ్చరికలు జారీ

ఏపీని వరుసగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. మొన్నటి వరకు కురిసిన వర్షాలకే వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లు రోజుల తరబడి జలదిగ్బంధంలో చిక్కకున్నాయి. అయితే.. ఇప్పుడు తాజాగా.. మరోసారి ఏపీకి భారీ వర్ష సూచనలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం,...

Breaking : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షసూచన

నైరుతి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో.. ఐఎండీ ఏపీకి వర్ష సూచన చేసింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో ఇదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది ఐఎండీ. ఇది క్రమంగా వాయవ్య దిశగా పయనించి తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వైపు...

Breaking : తమిళనాడులో వర్ష బీభత్సం.. 26 చేరిన మృతుల సంఖ్య

తమిళనాడులో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రవేశం అనంతరం తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి. వానల కారణంగా మరో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 26కి చేరింది. చెన్నైలో శనివారం ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. తిరువళ్లూరు జిల్లాలో మరొకరు మరణించారు. మృతుల కుటుంబాలకు...

తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు..

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. అండమాన్ సముద్రతీరంలో ఉపరితల ఆవర్తనం బలపడుతోంది. దీనిప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తలు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్ని గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడనుందని, ఈ నెల 22వ...

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద.. 16 గేట్లు ఎత్తివేత.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు

తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీనికితోడు ఇటీవల ఎగువన కురిసిన వర్షాలకు తెలంగాణలోని జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. అయితే.. ఉత్తర తెలంగాణకు జీవనాడిగా ఉన్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి...
- Advertisement -

Latest News

భారత్ భారీ స్కోర్.. సిక్సులు, ఫోర్లతో హోరెత్తిన స్టేడియం

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో భారత బ్యాటర్లు హోరెత్తించారు. ఇండోర్ స్టేడియంలో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో భార‌త బ్యాట‌ర్లు ఆకాశ‌మే హద్దుగా ఆడారు. బ్యాటింగ్‌కు అనుకూలించిన‌...
- Advertisement -

Breaking : వచ్చే నెల 5వరకు చంద్రబాబు రిమాండ్‌ పొడిగింపు

రెండు రోజుల పాటు సీఐడీ విచారణ ముగిసిన తరువాత చంద్రబాబును వర్చువల్ గా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. చంద్రబాబును కొన్ని ప్రశ్నలు అడిగిన న్యాయమూర్తి... చంద్రబాబు రిమాండ్...

బ్రాహ్మణిని కలిసిన హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు

హైదరాబాద్‌లో వివిధ కంపెనీల్లో పని చేస్తోన్న ఐటీ ఉద్యోగులు రాజమండ్రిలో నారా బ్రాహ్మణిని కలిశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఒక విజనరీ లీడర్‌ను జైలులో పెట్టడం చాలా బాధ కలిగిస్తోందని...

యాప్‌స్టోర్‌, ప్లే స్టోర్‌కు పోటీగా ఇండస్‌ యాప్‌ స్టోర్‌ను తీసుకొచ్చిన ఫోన్‌ పే

ఇప్పటి వరకూ యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే మనం ప్లే స్టోర్‌ను మాత్రమే వినియోగించేవాళ్లం. కానీ ఇప్పుడు దేశీయ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్ పే (PhonePe) ఇండస్ యాప్ స్టోర్ పేరుతో కొత్త...

మెజార్టీ సీట్లు సాధిస్తే పవనే సీఎం : నాగబాబు

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తులు, గతంలో టీడీపీతో ఎదురైన అనుభవాలను పార్టీ కార్యకర్తలతో పంచుకున్న నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో...