heavy rains

హిమాయత్‌ సాగర్‌కు వరద ఉధృతి.. 4 గేట్లు ఎత్తివేత..

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో జ‌లాశ‌యాల్లోకి భారీగా వ‌ర‌ద నీరు చేరుతోంది. ఈ క్ర‌మంలోనే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో మూసీ నది ఉప్పొంగి.. ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. హైద‌రాబాద్ న‌గ‌రంలోని మూసారాంబాగ్, చాదర్ఘాట్ కాజ్వే వద్ద మూసీ నదిలో నీటిమట్టం వంతెనను తాకూడు ప్ర‌వ‌హిస్తోంది. ఎగువన భారీ వర్షాలతో జంట జలాశయాల్లో ఒకటైన...

ప్రజలు ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దు – తలసాని

ప్రజలు ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..అత్యవసరమైతేనే ఇండ్లలో నుండి బయటకు రావాలని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. GHMC కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడి నగరంలో ని పరిస్థితులు, సహాయక చర్యల గురించి ఆరా తీసిన...

తెలంగాణకు మరో 3 రోజులు భారీ వర్షాలు..రాత్రి నుంచే కుండపోత

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. తెలంగాణ రాష్ట్రానికి మరో 3 రోజులు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్‌లో నిన్న రాత్రి నుంచే కుండపోత వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి గ్యాప్‌ లేకుండా దంచికొడుతోంది వర్షం. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో...

భాగ్యనగరంలో భారీ వర్షాలు.. కంట్రోల్‌ రూం ఏర్పాటు

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లు జలమయం అయ్యి పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని డీఆర్ఎఫ్ హెచ్చరించింది. బేగంపేట్, కుత్బుల్లాపూర్‌, తిరుమలగిరి, అల్వాల్‌, బోయిన్‌పల్లి, జవహర్‌నగర్‌, బొల్లారం, మారేడుపల్లి, చిలకలగూడ, తార్నాక, లాలాపేట్‌, హబ్సిగూడ ప్రాంతాల్లో భారీవర్షం...

వర్షాలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో మంత్రి తలసాని టెలికాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే పిర్యాదులపై వెంట వెంటనే స్పందిస్తూ అవసరమైన సేవలను అందించాలన్నారు. దీంతో దిగువకు నీటిని వదులుతున్నారు. మరో రెండు మూడు రోజులు...

హైదరాబాద్‌ ప్రజలకు బిగ్‌ రిలీఫ్‌..ఈ రోజు తేలికపాటి వర్షాలు !

హైదరాబాద్‌ ప్రజలకు బిగ్‌ రిలీఫ్‌..ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తేలికపాటి వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఈ రోజు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తెలంగాణ...

హైదరాబాద్‌ ప్రజలు బయటకు రావొద్దు – మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి

హైదరాబాద్‌ ప్రజలు దయచేసి బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసి అధికారులను అప్రమత్తం చేశారు నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి. లోతట్టు ప్రాంతాల్లో డి ఆర్ ఎఫ్ టీం లు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. శిధిలావస్థలో ఉన్న భవనాలలో ఉన్న వారిని తక్షణమే...

ఉత్తర భారత్‌లో భారీ వర్షాలు.. 37 మంది మృతి

ఉత్తర భారతాన్ని వర్షాలు వంటిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు వేర్వేరు ఘటనల్లో 37 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. హర్యానా అంబాలాలో హాయ్ అలర్ట్ కొనసాగుతుండగా... హిమాచల్ ప్రదేశ్ లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఢిల్లీ, ఉత్తరాఖండ్ లోను భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది....

తెలుగు ప్రజలకు బిగ్ అలర్ట్.. మరో 3 రోజుల పాటు వర్షాలు

తెలుగు ప్రజలకు బిగ్ అలర్ట్..మరో 3 రోజుల పాటు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు భారీగా పడనున్నాయట. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఖమ్మం, సంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి...

గుజరాత్‌లో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. 9 మంది మృతి

నైరుతి రుతుపవనాలు ఆగమనంతో గుజరాత్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలోని జునాగఢ్, జామ్‌నగర్, మోర్బి, కచ్, సూరత్ , తాపీ సహా వివిధ జిల్లాలలో నిరంతరాయంగా కురుస్తున్న వర్షంతో జన జీవనం స్థంభించింది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుజరాత్ లో పలు నగరాల్లో భారీ నీటి ఎద్దడి ఏర్పడటంతో గ్రామీణ ప్రాంతాల్లో...
- Advertisement -

Latest News

రెవెన్యూ శాఖలో పలు సంస్కరణలు చేసింది మా ప్రభుత్వమే : మంత్రి ధర్మాన

ప్రపంచంలో ఎవ్వరికీ లేి ఇబ్బందులు మనకు వచ్చాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సీసీఎల్ఏ...
- Advertisement -

జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందుల డోసు సరిపోదు : లోకేశ్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు కట్టినది ఏదీ మిగలకూడదని అనుకుంటున్నాడని, సైకో జగన్ విధ్వంసంతో...

తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయి : మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాలమూరు జిల్లాకు విచ్చేశారు. ఈ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మోదీ అక్కడ్నించి హెలికాప్టర్ లో భూత్పూరు పయనమయ్యారు. పాలమూరు పర్యటన సందర్భంగా ఆయన రూ.13,545 కోట్ల...

నిరుద్యోగులకు శుభవార్త ..విద్యుత్ శాఖలో 670 ఉద్యోగాలు..!

నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి. తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో త్వరలో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో కొత్తగా...

కరప్షన్, కమీషన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సిద్దాంతం : మోడీ

పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా  బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ మరో చేతిలో ఉందని.. తెలంగాణ అభివృద్ధి ఈ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయి. రాజకీయ...