Hospital

సోనియాగాంధీకి అస్వస్థత.. ఇప్పటికే రెండుసార్లు

కాంగ్రెస్‌ అగ్రనేత, రాయ్‌బరేలీ ఎంపీ సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతి ఇన్ఫెక్షన్ సమస్యలతో ఆమె ఆస్పత్రిలో చేరారు. శనివారం రాత్రి ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రికి వెళ్లారు. ఛాతి ఇన్ఫెక్షన్‌తోపాటు ఆమె జ్వరంతో కూడా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోనియా గాంధీకి సర్‌ గంగారాం ఆస్పత్రి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు....

అస్వస్థకు గురైన సమంత.. హాస్పిటల్ లో చేరిక..!

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందంతో అందమైన చిరునవ్వుతో ఎంతటి వారినైనా సరే ఇట్టే ఆకట్టుకుంటుంది. అందుకే అటు టాలీవుడ్ లోనే కాదు ఇటు బాలీవుడ్ లో కూడా సమంతకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా ఆమె కీలక...

దిల్లీలో ఘోరం.. ‘ఆపరేషన్‌ పేరుతో అవయవాలు తీసేసి ప్లాస్టిక్‌ కవర్లు కుట్టేసిన డాక్టర్లు’

నేర రాజధాని దిల్లీలో.. ఎక్కడో ఒక మూల ఏదో ఒక నేరం జరుగుతూనే ఉంటుంది. అత్యాచారాలు, హత్యలు మాత్రమే అనుకుంటే.. ఇప్పుడు వైద్యులు కూడా నేరగాళ్లుగా మారారు.. అనారోగ్యంతో బాధపడుతున్న కూతుర్ని ఆసుపత్రికి తీసుకొచ్చాడు ఓ తండ్రి.. ఆపరేషన్ పేరుతో డాక్టర్లు తమ బిడ్డ అవయవాలు దొంగలించారని శరీరంలో ప్లాస్టిక్‌ కవర్లు పెట్టి కుట్టేసి...

ఆసుపత్రి నుంచి నిర్మలా సీతారామన్ డిశ్చార్జ్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ లోని ఎయిమ్స్ చేరిన విషయం తెలిసిందే. 63 ఏళ్ల నిర్మల రొటీన్ హెల్త్ చెకప్ తో పాటు స్వల్ప కడుపు నొప్పితో సోమవారం ఢిల్లీలోని ఏం ఆస్పత్రిలో చేరి నేడు డిశ్చార్జ్ అయ్యారు. ఉదర సంబంధిత స్వల్ప ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె...

BREAKING : ఆసుపత్రిలో చేరిన మహ్మద్ షమీ..ఫోటో వైరల్

BREAKING :  టీం ఇండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ ఆసుపత్రిలో చేరాడు. గాయం కారణంగా ఇప్పటికే బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ కి దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. టెస్టుల్లోనూ ఆడేది అనుమానం గానే కనిపించింది. అయితే కారణమేంటో వెల్లడించకపోగా షమీ కొన్ని ఫోటోలు ట్విట్ చేశాడు. ఆసుపత్రిలో బెడ్ పై ట్రీట్మెంట్ తీసుకుంటూ కనిపించాడు....

Breaking: ఆసుపత్రిలో హీరో ఉపేంద్ర..టెన్షన్ లో ఫ్యాన్స్..

ఇటీవల కాలంలో చాలా మంది హీరోలు సడెన్ గా ఏదొక సమస్య రావడం వెంటనే ఆసుపత్రిలో చేరడం జరుగుతుంది.అలా మొన్నీమధ్య సూపర్ స్టార్ కృష్ణ గుండె పోటుతో ఆసుపత్రిలో చేరారు..పరిస్థితి విషమించడం తో తుదిశ్వాస విడిచారు. నిన్న హీరో కమల్ హాసన్ కూడా అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఇప్పుడు  హీరో ఉపేంద్ర కూడా ఆసుపత్రిలో...

నటుడు కమలహాసన్ ఆరోగ్య పరిస్థితి పై వైద్యుల స్పష్టత

ప్రముఖ నటుడు కమలహాసన్ ఆరోగ్య పరిస్థితి పై వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని విడుదల చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే...నటుడు కమలహాసన్ నిన్న హైదరాబాదులో కళాతపస్వి కె.విశ్వనాథ్ ను కలిసిన విషయం తెలిసిందే.. ఆ తరువాత ఆయన, అనారోగ్యంతో సాయంత్రానికి ఆసుపత్రి పాలవడం అభిమానుల్లో కలకలం రేగింది. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న కమల్...

సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పి ఆ పని చేయనుందా..!!

టాలీవుడ్ లో హీరోయిన్ సాయి పల్లవి తన అందం, అభినయంతో, నటనకు ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ లేడీ సూపర్ స్టార్ గా కూడా పేరు సంపాదించింది. ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా పలు సినిమాలలో నటించడంతో ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ గానే పెరిగిపోయిందని చెప్పవచ్చు. తనకు నచ్చని పాత్రకు కొన్ని...

BREAKING : ఆస్పత్రిలో చేరిన ఆలియా భట్

బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్లలో ఇటీవల ఆలియా హల్‌ చల్‌ చేసిన సంగతి తెలిసిందే. బేబీ బంప్ తో కూడా తిరుగుతూ హల్ చల్ చేసింది ఆలియా భట్‌. అయితే తాజాగా ఆలియా ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం ఆలియా భర్తతో కలిసి డెలివరీ కోసం రిలయన్స్ ఆసుపత్రికి వెళ్ళనుంది. అయితే ఈ క్రమంలో ఆలియా,...

జబర్దస్త్ వర్ష పరిస్థితి దారుణం..ఏం జరిగిందంటే?

జబర్దస్త్ వర్ష గురించి అందరికి తెలిసిందే..హాట్ ఎక్స్పొజ్ లతో కుర్రకారును ఊరిస్తూవస్తుంది..చేసే కామెడీ కన్నా కాంట్రవర్సీలతో బాగా పాపులర్ అయ్యింది.మొదట సీరియల్ లో చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తూ వచ్చింది.అప్పటి లో అంత క్రేజ్ లేదు..కానీ ఇప్పుడు మాత్రం మంచి ఫామ్ లో ఉందని తెలుస్తుంది.జబర్దస్త్ లోకి వచ్చాకే ఆమెకు ఇంత క్రేజ్ వచ్చింది....
- Advertisement -

Latest News

టీమిండియా ముందు భారీ టార్గెట్..!

మూడు టీ-20 సిరీస్ లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టుతో ఇంగ్లండ్ తలబడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణిత...
- Advertisement -

వైఎస్ పాలనలాగే రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది : వంశీకృష్ణ

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన లాగే.. రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది అన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు రేవంత్...

రేపు విజయవాడలో సీఎం జగన్ పర్యటన..!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా...

దయచేసిన నన్ను క్షమించండి : మంచు మనోజ్‌

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ 2017 తర్వాత ఏ సినిమా చేయలేదు. కొన్ని సినిమాలకు సైన్ చేసినా అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు ఆయన మళ్లీ వెండితెరపైకి రాబోతున్నారు. మరోవైపు ఓటీటీలోనూ...

NTR 31 అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..!

RRR  మూవీ తరువాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించడానికి చాలా గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. దేవర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మూవీస్ మేకింగ్ విషయంలో స్పీడ్ పెంచేశాడు. దేవరని ఇప్పుడు...