ka paul

గొర్రెల కాపరైన కేఏ పాల్..వీడియో వైరల్

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం చాలా జోరుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రచారంలో ప్రజా శాంతి పార్టీ చీఫ్‌ కేఏ పాల్‌ ఎన్నడూ లేని విధంగా.... ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో.. టీఆర్‌ఎస్‌ పార్టీని తాజాగా టార్గెట్‌ చేశారు కేఏ పాల్‌. డిగ్రీలు చేసిన యువత గొర్రెలు కాయాలా? అని కేఏ...

మొయినాబాద్ లో జరిగిన ఘటన… కెసిఆర్ డ్రామా – కేఏ పాల్

టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కొనుగోళ్లపై KA పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి జిల్లా ఇవాళ చౌటుప్పల్ లో KA పాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా KA పాల్ మాట్లాడుతూ.. నిన్న రాత్రి మొయినాబాద్ లో జరిగిన ఘటన కెసిఆర్ డ్రామా అని ఫైర్‌ అయ్యారు. బిజెపి పార్టీ ప్రజా ప్రతినిధులను పశువులను...

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది – కేఏ పాల్‌

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్‌. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చినవో చెప్పాకే మునుగోడుకు రా.... నేను మునుగోడు లోనే ఉన్న.. దమ్ముంటే మునుగోడు లో బహిరంగ చర్చ కి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా కేసీఆర్....? అని ఛాలెంజ్‌ చేశారు...

నన్ను ఎవరూ ఆపోద్దు..నేనే కాబోయే తెలంగాణ సీఎం – కేఏ పాల్

మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచార హోరుతో దూసుకెళ్తున్నాయి. అయితే ఓటర్లను మరింత ఆకర్షించేందుకు ప్రచార వ్యూహాన్ని మార్చాలంటూ రాష్ట్ర నేతలకు బిజెపి అధిష్టానం ఆదేశాలు పంపింది. నవంబర్ మూడవ తేదీన పోలింగ్ జరగనుండగా.. నవంబర్ ఒకటవ తేదీ సాయంత్రం లోపే ప్రచారం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కేఏ పాల్‌ హల్‌ చల్‌...

మునుగోడు ఉప ఎన్నికల్లో కేఏ పాల్ కు ఉంగరం గుర్తు కేటాయింపు

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం వేడి వాడిగా సాగుతోంది. టిఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ మంత్రులు రంగంలోకి దిగుతూ ఉంటే, బిజెపి తరఫున కేంద్ర నేతలు ప్రచారానికి వస్తున్నారు. అటు కాంగ్రెస్ తరపున మాజీ మంత్రులు సీనియర్ లీడర్లు ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మునుగోడు బరిలో 47 మంది అభ్యర్థులు...

మునుగోడులో పోలీసులపై ఫైర్‌ అయిన కేఏ పాల్‌

తెలంగాణలో ఎక్కడ చూసిన మునుగోడు ఉప ఎన్నికపైనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రజలే కాకుండా జాతీయ రాజకీయాల్లో సైతం మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే చర్చ జరుగుతోంది. అయితే.. మునుగోడు ఎన్నికల బరిలోకి దిగిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా తన పట్ల ఒక పోలీసు...

మునుగోడులో ఆసక్తికర ఘటన.. రాజగోపాల్‌ రెడ్డి మద్దతు కోరిన కేఏ పాల్‌.. ఇంకా..

మునుగోడులో ప్రచారం జోరుగా సాగుతోంది. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు ఆయా పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే.. తాజాగా మునుగోడులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మునుగోడు ఉప ఎన్నిక బరిలోకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ప్రజాశాంతి పార్టీ తరపున ఆయన వేసిన...

కేఏ పాల్‌కు షాక్‌.. మునుగోడు తన నామినేషన్‌ తిరస్కరణ.. కానీ బరిలో

మునుగోడు ఉప ఎన్నికకు నిన్న నామినేషన్ల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేప‌థ్యంలో ఉప ఎన్నిక‌లో పోటీ చేసేందుకు ఆయా పార్టీలు, వ్య‌క్తులు దాఖ‌లు చేసిన నామినేష‌న్ల‌ను శ‌నివారం ప‌రిశీలించారు అధికారులు. ఇందులో భాగంగా నిబంధ‌న‌లకు అనుగుణంగా లేని నామినేష‌న్ల‌ను అధికారులు తిర‌స్క‌రించారు అధికారులు. ఇలా తిర‌స్క‌ర‌ణ‌కు గురైన నామినేష‌న్ల‌లో ప్ర‌జాశాంతి...

నా నామినేషన్ తిరస్కరిస్తే ఎన్నికనే జరగనివ్వను – కె.ఏ పాల్

నల్లగొండ జిల్లా చండూరు రిటర్నింగ్ కార్యాలయం వద్ద స్క్రూట్ ని కొనసాగుతోంది. స్క్రూటీనీకి హాజరయ్యారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ కేసీఆర్ ఆధ్వర్యంలోనే నడుస్తుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నా తర్వాత వచ్చిన వారిని లోపలికి పంపించారని.. నా నామినేషన్ తిరస్కరిస్తే ఎన్నికనే జరగదు... జరగనివ్వనని...

పాలకుల నిర్లక్ష్యం మునుగోడు శాపంగా మారింది : కేఏ పాల్‌

మనుగోడులో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నిన్నటితో నామినేషన్‌ల ప్రక్రియ ముగిసింది. అయితే.. చివరి రోజు నామినేషన్లు వేసేందుకు పలు పార్టీల నేతలు క్యూ కట్టారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. రేవంత్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, కేఏ పాల్ సారథ్యంలోని...
- Advertisement -

Latest News

Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..

Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష...
- Advertisement -

అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...

ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’

హిట్ ప్లాఫ్​లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్​గా ఉండేలా...

AP : KGBV పార్ట్‌ టైమ్ PGTల జీతాలు భారీగా పెంపు

జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ మరో కీలక నిర్నయం తీసుకుంది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ పీజీటీల జీతాలను ప్రభుత్వం భారీగా పెంచింది రూ. 12,000 నుంచి రూ....

ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్‌ నమోదు

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు....