Kalvakuntla Kavitha
Telangana - తెలంగాణ
కల్వకుంట్ల కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ
కల్వకుంట్ల కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ అయ్యారు. ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు, సినీ నటుడు శరత్ కుమార్ శనివారం నాడు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా దేశ రాజకీయాలపై చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు లక్ష్యాలు, ఎజెండా వంటి...
Telangana - తెలంగాణ
కోమటిరెడ్డి వర్సెస్ కవిత: మాట జారకు అన్న..నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ!
తెలంగాణ రాజకీయాల్లో మాటల మంటలు చెలరేగుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల మధ్య సవాళ్ళ పర్వం నడిచింది. గతంలో కేటీఆర్ డ్రగ్స్ వాడుతున్నారని, దమ్ముంటే డ్రగ్స్ టెస్టుకు రెడీ అవ్వాలని బండి సవాల్ చేశారు....
Telangana - తెలంగాణ
కల్వకుంట్ల కవితకు అరుదైన గౌరవం..కేరళ నుంచి పిలుపు
టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అరుదైన గౌరవం దక్కింది.కేరళ నుంచి ఓ కార్యక్రమానికి రావాలని పిలుపు వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 2, 3 తేదీల్లో కేరళలో జరిగే ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ సమావేశాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారు.
కేరళలోని కన్నూరులో రెండు రోజులపాటు జరిగే సమావేశాలకు రావాలని ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్...
Telangana - తెలంగాణ
అరవింద్పై పోటీ.. కవిత క్లారిటీ.. మరో సీటుపై ఫోకస్.!
ఇంతకాలం సైలెంట్గా ఉంటూ వచ్చిన కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ..ఇటీవల జరిగిన సిబిఐ విచారణ తర్వాత దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పేరు రావడం, ఈడీ రిమాండ్లో కవిత పేరు నమోదు కావడంతో..ఆ మధ్య సిబిఐ కవితని విచారించడానికి నోటీసులు జారీ చేసి..తాజాగా లిక్కర్ స్కామ్కు సంబంధించి అంశాలపై...
Telangana - తెలంగాణ
రేవంత్కు కవిత సపోర్ట్..నిర్మలాకు కౌంటర్.. బీజేపీపై దూకుడుగా..!
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పరోక్షంగా సపోర్ట్గా నిలిచారు. తాజాగా పార్లమెంట్లో రేవంత్ రెడ్డి, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. రూపాయి విలువ రోజురోజుకూ పడిపోవడంపై రేవంత్ ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో రూపాయి...
Telangana - తెలంగాణ
సీబీఐ వర్సెస్ కవిత : గేమ్లో ట్విస్ట్..!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ స్కామ్లో పలువురు రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటకొచ్చాయి. ఇదే క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు కూడా వచ్చింది. పైగా ఈడీ రిపోర్టులో కూడా కవిత పేరు నమోదైంది. దీంతో సీబీఐ కవితకు...
ముచ్చట
ఎడిట్ నోట్: కాదేదీ ‘కవిత’కు అనర్హం..!
కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ..కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు..ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పేరు వినిపించడం..ఈడీ రిపోర్టులో పేరు రావడం.. సీబీఐ నోటీసులు జారీ చేయడం..ఇలా ప్రతి దానిలోనూ కేసీఆర్ కుమార్తె కవితకు లింక్ అవుతూనే ఉంది. మొదట ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కుమార్తె కవిత ఉన్నారని..ఢిల్లీలోని బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే ఇదట బీజేపీ...
Telangana - తెలంగాణ
కవితకు ఈడీ వేడి.. రివర్స్ స్ట్రాటజీ స్టార్ట్..!
ఢిల్లీ లిక్కర్ స్కామ్..రెండు తెలుగు తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్న విషయం తెలిసిందే..ఈ స్కామ్లో రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు ఉన్నారని కథనాలు వచ్చాయి. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువు, అరబిందో డైరక్టర్ శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు. అలాగే ఈ స్కామ్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా వచ్చింది....
ముచ్చట
ఎడిట్ నోట్: ‘కవిత’ కష్టాలు.!
తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతున్న రాజకీయ యుద్ధం అనేక మలుపులు తిరుగుతుంది. ఓ వైపు టీఆర్ఎస్ నేతలకు ఈడీ టెన్షన్..మరోవైపు ఐటీ దాడులు, సిబిఐ నోటీసులు అన్నట్లు పరిస్తితి ఉంది. ఇదే క్రమంలో బీజేపీకి చెక్ పెట్టడానికి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నడుస్తోంది. అయితే మొదట నుంచి...
ముచ్చట
ఎడిట్ నోట్: దిగజారిన ‘రాజకీయం’..!
ఒకప్పుడు రాజకీయాలు అంటే నిర్మాణాత్మకమైన విమర్శలు.. పాలసీ పరమైన విభేదాలు ఉండేవి.. వ్యక్తి పూజ, వ్యక్తిగత దూషణలు ఉండేవి కావు. అయితే రాను రాను రాజకీయం దిగజారిపోతుంది.. వ్యక్తి పూజలు, వ్యక్తిగత దూషణలు, దాడులే నేటి రాజకీయమైంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దిగజారిన రాజకీయం నడుస్తోంది. అయితే ఇదంతా ఏపీలో ఎక్కువగా...
Latest News
క్రిటికల్ గా తారకరత్న ఆరోగ్యం..ప్రత్యేక విమాణంలో వెళ్లనున్న ఎన్టీఆర్
గుండెపోటుకు గురైన తారకరత్న అత్యంత అరుదైన మేలేనా వ్యాధితోను బాధపడుతున్నట్లు బెంగళూరు వైద్యులు గుర్తించారు. ఇది జీర్ణాశయంలోపల రక్తస్రావానికి సంబంధించినది. దీనివల్ల నోరు, అన్నవాహిక, పొట్ట...
భారతదేశం
BREAKING : ఇరాన్లో భారీ భూకంపం.. 7 గురు మృతి
BREAKING : ఇరాన్లో భారీ భూకంపం చోటు చేసుకుంది. ఇరాన్ లోని ఖోయ్ సిటీ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిటర్ స్కెలుపై భూకంప తీవ్రత 5.9 గా నమోదయింది.
పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి....
వార్తలు
రామ్ చరణ్ కు అవే జాతీయ అవార్డులు.. చిరంజీవి..!
తాజాగా తన తనయుడు రామ్ చరణ్ పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. రామ్ చరణ్ ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అని చిరంజీవి ఎమోషనల్...
Telangana - తెలంగాణ
తెలంగాణలో 41 మంది డీఎస్పీల బదిలీ.. ఉత్తర్వులు జారీచేసిన డీజీపీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 41 మంది ఏసీపీలు, డీఎస్సీలను బదిలీ చేస్తూ డిజిపి అంజనీకుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలోనే ఎక్కువగా బదిలీలయ్యాయి.
నారాయణఖేడ్, మిర్యాలగూడ తో పాటు విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్...
Sports - స్పోర్ట్స్
Ind vs NZ : నేడే రెండో టీ20..టీమిండియాకు అగ్నిపరీక్షే
ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య రెండో టీ 20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంటలకు లక్నో వేదికగా జరుగనుంది. ఇక ఈ మ్యాచ్ కు పాండ్యా...