leopard
Districts
మెదక్ : కల్హేర్లో మళ్ళీ చిరుతపులి కలకలం..!
కల్హేర్ మండల పరిధిలోని రాపర్తి శివారులో నల్లరాళ్ల బండ ప్రదేశం వద్ద చిరుత పులి పశువులపై దాడి చేస్తుంది. గ్రామానికి చెందిన నారాయణ అనే రైతు ఆవును చిరుత పులి చంపేసింది. ఘటనా స్థలాన్ని అటవి శాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఆవు కళేబరానికి అక్కడే పోస్టుమార్టం చేయించారు. కల్హెర్, సిర్గాపూర్ మండలాల్లో...
Districts
రంగారెడ్డి : యాచారం మండలంలో చిరుత కలకలం
యాచారం మండలంలోని పిల్లిపల్లి గ్రామంలో చిరుతపులి కలకలం రేపుతుంది. గ్రామ శివారులోని పొలంలో రైతు యెరుకలి బిక్షపతి గౌడ్.. ఆవు దూడను కట్టేశాడు. తెల్లారి చూస్తే.. అది చనిపోయి ఉందన్నాడు. చిరుత పులి చంపి తిని ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలాన్ని...
ఇంట్రెస్టింగ్
ఐకమత్యంగా దూకాయి.. ప్రాణాలు నిలుపుకున్నాయి.. చిరుతల సాహసం
ఐకమత్యంగా ఉంటే ఎంత బలమో చాలాసార్లు చాలా కథలు వింటే మనకు అర్థమయిపోయింది. ఎంతటి శత్రువు అయినా సరే చిన్న జీవులు అన్నీ కలిసి పోతే వాటిక తలొగ్గక తప్పదు మరి. కానీ కొన్నిసార్లు ఆ ఐకమత్యం లేకుండా చిన్న జంతువు కూడా భయపెడుతుంది. వంద జీవులను ఒక సింహం భయపెడుతుందంటే దాని గొప్ప...
క్రైమ్
చిరుత పులి పిల్లను అమ్మేందుకు పోస్టు.. చివరకు కటకటాల్లోకి..!
ప్రస్తుత సమాజం మొత్తం సోషల్ మీడియా చుట్టూ తిరుగుతుందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఏది జరిగినా వెంటనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటుంది. ఇక అలాంటి పోస్టుట్లో ఉండే వీడియోలు గానీ లేదా ఫొటోలు గానీ ఎంతలా ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అందులో కొన్ని ఆకట్టుకునేలా ఉంటే...
ఇంట్రెస్టింగ్
బ్లాక్ పాంథర్ v/s చిరుతపులి.. గెలుపెవరిదో..?
బ్లాక్ పాంథర్, చిరుత పులిని చూస్తే ఒకింత ఆనందం వేస్తుంది అందరికీ. సాధారణంగా చిరుత, బ్లాక్ పాంథర్ను చూసే ఉంటాం. ఈ మధ్యకాలంలో ఈ జంతువులు జనవాసాల్లో తిరుగుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూనే ఉన్నాయి. అయితే బ్లాక్ పాంథర్, చిరుతపులిని ఒకే సారి చూసి ఉండం. ఈ రెండు జంతువులకు వైరం ఎక్కువే....
భారతదేశం
కుటుంబాన్ని కాపాడుకునేందుకు చిరుతను ఢీకొట్టాడు..!
జూలోని పులిని చూడలంటేనే కొందరికి భయమేస్తోంది. అటుగా వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా పులి అడ్డం వస్తే అంతే మన పని అయిపోయిందనుకొని దేవుడిపై భారం వేస్తారు. కానీ.. ఓ వ్యక్తి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఏకంగా చిరుతతో పోరాడి దాన్ని మట్టుబెట్టేశాడు. అతడిని చిరుత తీవ్రంగా గాయపరిచినా ఏమాత్రం వెనిక్క తగ్గకుండా భీకరమైన పోరాటం చేసి...
Telangana - తెలంగాణ
తెలంగాణలో మళ్ళీ చిరుత కలకలం.. వ్యక్తి మీద దాడి !
తెలంగాణలో చిరుతల సంచారం కలకలం రేపుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ గ్రామ శివారులో గొర్రెల మందపై చిరుతపులి దాడి చేసింది. అందులో చాలా గొర్రెలను చిరుత హత మార్చింది. అయితే గొర్రెల పై దాడి చేస్తున్న చిరుతను గొర్రెల కాపరి మల్లేష్ అడ్డుకున్నాడు, దీంతో మల్లేష్ పై దాడి చేసిన...
వార్తలు
వారు చిరుతతో ఆటాడేశారు..!
ఓ చిరుత పులి జనసమూహంతో ఆడుకుంటున్న దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్ కావడంతో అటవీ అధికారులు, నిపుణులను ఆందోళనలో పడేసింది. హిమాచల్ ప్రదేశ్లోని తీర్థన్లోయ మీదుగా అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు అక్కడ కాసేపు ఆగి సరదాగా సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వాళ్లముందు ఓ చిరుత ప్రత్యేక్షమైంది. చిరుతను చూసిన అక్కడున్న...
Telangana - తెలంగాణ
కామారెడ్డిలో చిరుత కలకలం
తెలంగాణలో వరుసగా చిరుతలు దాడులు చేస్తూ కలకలం రేపుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని కొండాపూర్ గుడి తండాలో చిరుత కలకలం సృష్టించింది. మంగళవారం తండా సర్పంచ్ దేవిదాస్ కు చెందిన క్క అవుపై దాడి చేసి చంపింది. సర్పంచ్ చెబుతున్న వివరాల ప్రకారం ప్రతి రోజు మాదిరిగానే సర్పంచ్ తల్లి అవును...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
తిరుపతిలో చిరుత కలకలం..వ్యక్తి మీద దాడి !
సాధారణంగా తిరుమలలో చిరుతల సంచారం గురించి మనం వింటూనే ఉంటాం, కానే మొదటిసారిగా తిరుపతిలో చిరుత పులి కలకలం రేపింది. తిరుపతి జూపార్క్ రోడ్లో బైక్ మీద వెళుతున్న యువకుడి మీద చిరుత దాడి చేసింది. ఈ నేపథ్యంలో చిరుత దాడి నుంచి తప్పించుకునే క్రమంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతను షాక్ లోకి...
Latest News
అకౌంట్లో శాలరీ కంటే.. కొన్ని వందల రెట్లు జమ.. రిజైన్ చేసి పారిపోయిన ఉద్యోగి.
సాఫ్ట్వేర్ సమస్య వల్ల మరేదైనా కారణం చేత..అప్పుడప్పుడు బ్యాంకులు వినియోగదారుల ఖాతాల్లో ఎక్కువెక్కువ డబ్బులు వేసేస్తాయి. ఈమధ్య హెడీఎఫ్సీ బ్యాంక్ కూడా కొందరి ఖాతాల్లో కోట్లల్లో...
Telangana - తెలంగాణ
ఈటలకు బిగ్ షాక్… రైతులకు భూములు పంపిణీ చేయనున్న అధికారులు !
బిజేపి ఎమ్యెల్యే ఈటల రాజేందర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈటల కు సంభందించిన భూములు రైతులకు పంపిణీ చేయనున్నారు అధికారులు. ఈటల భూముల పంపిణీకి రంగం సిద్ధం చేశారు అధికారులు. ఇందులో...
వార్తలు
ఆ స్టార్ హీరో వల్లే ఇండస్ట్రీకి దూరమైన విజయశాంతి..కారణం..?
లేడీ అమితాబ్ బచ్చన్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి అప్పట్లో స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణతో కలిసి ఎక్కువ సినిమాలలో నటించడమే కాకుండా వారితో సమానంగా పారితోషకం అందుకుంది. తన నటనతో యాక్షన్...
వార్తలు
బయోపిక్స్ ట్రెండ్..మాజీ ప్రధాని వాజ్పేయిపై సినిమా..టైటిల్ ఇదే..
సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్నదని చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన ‘మేజర్’ కూడా బయోపిక్ కోవకు చెందిన ఫిల్మ్ కావడం విశేషం. ఈ క్రమంలోనే మరో బయోపిక్ రాబోతున్నది.
భారత మాజీ ప్రధాని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం
దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కోటి రూపాయల ఆదాయంలోపు వచ్చే ఐదు దేవాలయాలకు కమిటీలను నియమించే అంశంపై నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. దేవాలయాల్లో...