mukesh ambani
భారతదేశం
Disney India : డిస్నీ ఇండియా కొనుగోలు రేసులో ముకేశ్ అంబానీ
Disney India : రిలయన్స్ ఇండస్ట్రి అధినేత ముఖేష్ అంబానీ గురించి ఆయన సంపన్నమైన జీవితం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖేష్ అంబానీ ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు ప్రతి విషయంలో కూడా లగ్జరీ గానే ఆయన తన జీవితాన్ని కొనసాగిస్తారు. ఇప్పటికీ ఇండియా లోనే టాప్...
భారతదేశం
సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ లాంచ్
దేశంలో రిలయన్స్ జియో యూజర్ల సంఖ్య 45 కోట్లు దాటారని తెలిపారు ఆ సంస్థ చీఫ్ ముఖేష్ అంబానీ. రిలయన్స్ సంస్థ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సగటు వినియోగం నెలకు 25 జిబి కి చేరిందన్నారు. భారతదేశం అగ్రగామి దేశంగా ఎదుగుతుందని అన్నారు. నవ భారతం ఆత్మవిశ్వాసంతో నిండి ఉందన్నారు. భారత్ చారిత్రాత్మక...
భారతదేశం
ఆసియా కుబేరుడిగా ముకేశ్ అంబానీ.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ర్యాంక్ అంటే..?
వచ్చేసింది.. 2023 ఏడాదికి ప్రతిష్టాత్మక ఫొర్బ్స్ 37వ వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితా వచ్చేసింది. ప్రతి ఏడాది లాగే.. ఈ ఏడాది కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ నేత ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈసారి ముకేశ్ అంబానీ 9వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన సంపద 83.4 బిలియన్ల డాలర్లుగా ఉంది. దీంతో...
భారతదేశం
మళ్లీ అంబానీయే నంబర్ 1.. ఇండియాలోనే అత్యంత ధనవంతుడిగా ముకేశ్
ముకేశ్ అంబానీ అపరకుబేరుడిగా మళ్లీ నంబర్ వన్ ప్లేస్ లో నిలిచారు. గౌతమ్ అదానీని వెనక్కినెట్టి 82 బిలియన్ డాలర్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత భారతీయ సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచారు. హురున్ గ్లోబల్ రిచ్ నివేదిక-2023 స్పష్టం చేసింది. అలాగే ప్రపంచ టాప్-10 కుబేరుల్లో భారత్ నుంచి ఈసారి ముకేశ్కు మాత్రమే చోటు దక్కింది. ఆయన...
ఇంట్రెస్టింగ్
ముకేశ్ అంబానీ వ్యక్తిగత డ్రైవర్ శాలరీ ఎంతో తెలుసా..?
సెలబ్రిటీల లైఫ్స్టైలే వేరు..లంకంత ఇళ్లు..చుట్టు పనిమనుషులు, చిటికేస్తే చాలు...క్షణాల్లో ఏదైనా రెడీ అవుతుంది.. ఆహా అలాంటి జీవితం ఒక్కరోజైనా ఉండాలని చాలామంది అనుకుంటారు.. సెలబ్రెటీలతో పాటు..వారి దగ్గర పనిచేసే వాళ్లకు కూడా..మినిమమ్ రేంజ్ ఉంటుంది. అపరకుబేరుడు ముకేశ్ అంబానీ వ్యక్తిగత డ్రైవర్ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. అతడి జీతం గురించిన వివరాలతో సోషల్ మీడియాలో...
వార్తలు
ఫ్యాక్ట్ చెక్: సెలూన్ రంగంలోకి రిలయన్స్… నిజమేనా..?
సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు.
వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది....
భారతదేశం
ముఖేశ్ అంబానికి జడ్ ప్లస్ సెక్యూరిటీ
కేంద్ర ప్రభుత్వం భారత వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి భద్రతను పెంచింది. ప్రస్తుతం జడ్ కేటగిరీ భద్రతలో ఉన్న ముఖేశ్కు ఇకపై జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించనున్నట్లు గురువారం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం . నిఘా సంస్థలు ఇచ్చిన నివేదిక ప్రకారమే ముఖేశ్ భద్రతను జడ్ ప్లస్ కేటగిరీకి...
భారతదేశం
గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయాన్ని సందర్శించిన ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ శనివారం కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయాన్ని సందర్శించి శ్రీకృష్ణుని పూజలు చేశారు. ఈ పర్యటనలో ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధిక మర్చంట్తో కలిసి వచ్చారు. అంబానీ తన కుటుంబంతో కలిసి ఆలయంలోని సోపానం (అంతర్భాగం) వద్ద నెయ్యి సమర్పించారు. ఆలయ ఏనుగులు...
భారతదేశం
అంబానీ కుటుంబానికి సెక్యూరిటీ.. సుప్రీంకోర్టు ఆదేశం!
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ భద్రత కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ముఖేష్ అంబానీతోపాటు అతని కుటుంబసభ్యులకు సెక్యూరిటీ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలో ధర్మాసనం ఏర్పడింది....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అంబానీ సంచలన నిర్ణయం.. జియో డైరెక్టర్ పదవికి రాజీనామా
భారత టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో కంపెనీ లో అతి పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగింది. దేశంలో దిగ్గజ వ్యాపార సామ్రాజ్యంలో యాజమాన్య మార్పు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో కంపెనీ లో టెలికామ్ మేనేజర్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఇకపై రిలయన్స్ జియో...
Latest News
WORLD CUP WARM UP: కివీస్ తో పాకిస్తాన్ “ఢీ”… బరిలోకి విలియమ్సన్ !
రేపు హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన వన్ డే వరల్డ్ కప్ లోని మొదటి వార్మ్ అప్ మ్యాచ్ భారత్ కాలమానము...
భారతదేశం
“రేపు కర్ణాటక బంద్”… 144 సెక్షన్ అమలు !
గత కొంతకాలంగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్యన కావేరి జలాల మధ్యన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. కానీ వీటిని పరిష్కరించే నాయకుడు రెండు రాష్ట్రాల్లో లేనట్లున్నారు. ఇక కర్ణాటకలో కావేరి జలాలు...
Cricket
అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన సౌత్ ఆఫ్రికా మహిళల కెప్టెన్ !
సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ మహిళల మధ్యన జరుగుతున్న మూడు మ్యాటిక్ ల వన్ డే సిరీస్ లో సఫారీలు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను దక్కించుకున్నారు. మొదట టాస్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
లోకేష్ భయంతోనే ఢిల్లీకి పరిగెత్తాడు: బైరెడ్డి సిద్దార్థరెడ్డి
రాజకీయాలలో బాగా పండిపోయిన సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడు ఇటీవల స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈయన బయటకు రాడు, రాలేదని వైసీపీ...
Telangana - తెలంగాణ
కేసీఆర్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన BRS కీలక నేతలు!
తెలంగాణాలో రోజు రోజుకి కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండడంతో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయన్నది ఎవ్వరూ ఊహించలేకపొతున్నారు. ఎందుకంటే... ఇప్పుడు కేసీఆర్ కు...