Pawan Kalyan
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కాపు కులస్తులకు సూటి ప్రశ్న సంధించిన మంత్రి అంబటి … !
పవన్ పొత్తులపై మాట్లాడాక వరుసగా వైసీపీ నేతలు అతనిపై ప్రశ్నలు మరియు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు పవన్ ను ఉద్దేశించి.. పవన్ ప్యాకెజీ తీసుకోకపోతే ఎందుకు పదే పదే చంద్రబాబును కలవడం ? ఒక కాపు కులస్థుడు అయిన పవన్ కాపులను అణచివేసిన చంద్రబాబు తో ఎలా కలుస్తున్నాడు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసిపి వాళ్లు టిడిపిని వదిలేసి జనసేనపై పడుతున్నారు – పవన్ కళ్యాణ్
వైసిపి ప్రభుత్వం పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నేడు గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ గురించి వైసీపీకి ఎందుకని ప్రశ్నించారు. మీ నాయకుడు 175 కి 175 స్థానాలు గెలుస్తాం అంటున్నాడని.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అందుకే పెట్టాడు : మాజీ మంత్రి పేర్ని నాని
నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ నుండి ఒక్కొక్కరుగా అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో పవన్ పై పంచ్ లు విసిరారు. ఈయన మాట్లాడుతూ జనసేన పార్టీ టెంట్ హౌస్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జీవో నెంబర్ 1ను కొట్టివేత..సుప్రీం కోర్టుకు జగన్ సర్కార్
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను హైకోర్టు కొట్టేసింది. రహదారులపై రాజకీయ పార్టీలు నిర్వహించే బహిరంగ సభలు, రోడ్ షోలను కట్టడి చేసేలా ఏపీ సర్కార్ ఈ ఏడాది జనవరి 2న జీవో నంబర్ 1ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జీవోను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పూజకు పనికి రాని పువ్వు..జీవితంలో సీఎం కాలేడు – మంత్రి జోగి రమేష్
పవన్ కళ్యాణ్..తన జీవితంలో సీఎం కాలేడని కౌంటర్ ఇచ్చారు మంత్రి జోగి రమేష్. మంచి ఉద్దేశ్యంతో జీవో వన్ తీసుకుని వచ్చాం.. ప్రజల హక్కులకు భంగం కలుగకూడదనే జీవో వన్ అని తెలిపారు. రోడ్ల పై బహిరంగ సభలు పెట్టి ప్రజల ప్రాణాలు పోవటానికి చంద్రబాబు కారణం అయ్యాడు... ప్రజల ప్రాణాలు కాపాడటం ప్రభుత్వంగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పవన్ మనసులో ఏముందో తెలిసింది : సజ్జల
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనీయ కూడదనేదే తన నిర్ణయమంటూ.. పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేనాని పవన్ కల్యాణ్ . వామపక్షాలతో కలిసి తనకు పోరాటం చేయాలని తనకు ఉందని స్పష్టంగా చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై భగ్గుమన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పవన్ కల్యాణ్ ఇమేజ్ నీటి బుడగ అంటూ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING: పొత్తులపై పవన్ కళ్యాణ్ సెన్సషనల్ కామెంట్స్… !
ఏపీలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాడా లేదా టీడీపీతో కలిసి వెళ్తాడా లేదా బీజేపీ టీడీపీ లను కలుపుని వెలుతారా అన్నది ఇప్పటికీ సస్పెన్స్ లో ఉంది. కాగా తాజాగా ఈ పొత్తులపై పవన్ కళ్యాణ్ సంచలనం వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రైతు కన్నీరు పెడితే రాష్ట్రం సుభిక్షంగా ఉండదు : పవన్
అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయారని, ఉమ్మడి తూ.గో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పర్యటించామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇవాళ ఆయన మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టానికి ప్రభుత్వాన్ని విమర్శించడం మా ఉద్దేశ్యం కాదన్నారు. కానీ రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు అధికారులెవ్వరూ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రాజమండ్రిలో నియోజకవర్గాల ఇన్చార్జిలతో పవన్ కళ్యాణ్ భేటీ
నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ పర్యటనలో ఫుల్ బిజీగా ఉన్నారు. నేడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించారు పవన్ కళ్యాణ్. ఆ తరువాత రాజమండ్రిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అసెంబ్లీ నియోజక వర్గాల జనసేన ఇంఛార్జిలతో సమావేశమయ్యారు. పార్టీ తరపున...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రైతుల కొత్త ఉద్యమం ప్రకటించిన పవన్ కళ్యాణ్
ప్రతి రైతుకు న్యాయం జరిగేవరకు జనసేన పోరాడుతుందని పేర్కొన్నారు జనసేనాని పవన్ కల్యాణ్. రాజమండ్రిలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.... రైతాంగ సమస్యలపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఫైర్ అయ్యారు. ఆఖరి ధాన్యం గింజ కొనే వరకు జనసేన ఉధ్యమం చేస్తుందని హెచ్చరించారు.
అన్నం పెట్టే రైతులపై దాడి చేస్తే...
Latest News
బీజేపీలో ఎవరూ చేరేలా లేరని ఈటలకు అర్థమైంది : హరీశ్రావు
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ,...
భారతదేశం
హామీలపై కర్ణాటక సర్కార్ తొలి అడుగు.. మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం పక్కా
ఇటీవలే కొలువుదీరిన కర్ణాటక సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కసరత్తు చేస్తోంది. కన్నడ నాట ఎన్నికల్లో హస్తం నేతలు ఐదు ప్రధాన హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీల అమలుపై ప్రజల్లో ఆసక్తి...
Sports - స్పోర్ట్స్
ఆయన హామీతో.. గంగానదిలో పతకాలు పడేయటంపై వెనక్కి తగ్గిన రెజ్లర్లు
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా రెజర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయకపోవడం.. కనీసం ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం...
టెక్నాలజీ
ఏఐపై ఎలాన్ మస్క్ ఆరోపణలపై మెటా స్ట్రాంగ్ రియాక్షన్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ ఎలాన్ మస్క్ సహా పలువురు టెక్ రంగ నిపుణులు గత కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం...
భారతదేశం
‘రూ.2వేల నోటు ఉపసంహరణకు RBIకి నో పవర్స్’.. పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్
రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణపై దిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిల్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రజనీశ్ భాస్కర్ గుప్తా అనే...