pongal
వార్తలు
సంక్రాంతికి బిగ్ ట్రీట్ ఇచ్చిన రవితేజ..
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ఖిలాడీ. ఈ సినిమాను సత్యనారాయరణ కోనేరు నిర్మిస్తుండగా... రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. 2021 చివరలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా.. జాప్యం చోటు చేసుకుంది. ఇక ఈ సంక్రాంతికి అయినా సినిమా వస్తుందని అనుకున్నారు.
ఈ నేపథ్యంలోనే.. ఫిబ్రవరి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బ్యాంకు ఉద్యోగులకు షాక్..ఏపీలో నేడు పనిచేయనున్న బ్యాంకులు
ఆంధ్ర ప్రదేశ్ లోని పని చేస్తున్న బ్యాంకు ఉద్యోగులకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఆంధ్ర ప్రదేవ్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల కార్య కలాపాలు ఇవాళ యథావిధిగా కొనసాగనున్నాయి. నిజానికి ఈ రోజు సంక్రాంతి పండుగ అయినప్పటికీ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి సంక్రాంతి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
చంద్రబాబు నరకాసురుడు, బకాసురుడు.. భోగి మంటల్లో తగలబెట్టాలి : మంత్రి వెల్లంపల్లి సంచలనం
తాడేపల్లి : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్యా రాజకీయాలు, కుట్రలు చేసే అలవాటు చంద్రబాబుకే ఉందని నిప్పులు చెరిగారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో శవ రాజకీయాలు చేసేది చంద్రబాబేనని మండిపడ్డారు.
నరకాసురుడు, బకాసురుడు చంద్రబాబేనని.. చంద్రబాబు రాక్షస ఆలోచనలు బోగి...
వార్తలు
కరోనా సోకకుండా.. అంబానీ కంటే అందరూ ఎక్కువ సంపాదించాలి : ఆర్జీవీ సంక్రాంతి ట్వీట్
నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక పండుగ నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం జగన్, సీఎం కేసీఆర్ లు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తనదైన స్టైల్ లో.. తెలుగు రాష్ట్రాల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
తాడేపల్లి గోశాలలో సంక్రాంతి సంబరాలు : పాల్గొన్న జగన్ దంపతులు
అమరావతి : సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు సీఎం వైఎస్ జగన్ దంపతులు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం గోశాల వద్ద వైభవంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. సాంప్రదాయ పంచెకట్టుతో హాజరై సంబరాలను సీఎం వైఎస్ జగన్ తిలకించారు. ఇక సీఎం దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు అర్చకులు. గోవులకు ప్రత్యేక పూజలు, భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు,...
Telangana - తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుని ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని.. ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. స్వరాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసుకోగలిగామని, పంటపెట్టుబడి సాయం, పలు రైతు సంక్షేమ పథకాలు, పటిష్ట చర్యలతో రాష్ట్ర...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సీఎం జగన్ సంక్రాంతి సంబరాలకు వర్షం అడ్డంకి !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రకారమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లి లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో సంక్రాంతి పండుగ సంబరాలకు వర్షం ఆటంకంగా తయారయింది. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో మరికాసేపట్లో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి.
గోశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో...
వార్తలు
సంక్రాంతి స్పెషల్.. “ఆర్ఆర్ఆర్” నుంచి ఊర మాస్ పోస్టర్
ఆర్ ఆర్ ఆర్ నుంచి సంక్రాంతి కానుకగా లో అదిరిపోయే అప్డేట్ వదిలింది చిత్ర బృందం. ఈ సినిమా నుంచి.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉన్నటువంటి ఓ మాస్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇక ఇందులో ఓ ముస్లిం వ్యక్తిలా.. కర్ర పట్టుకొని ఎన్టీఆర్ సందడి చేయగా... ఓయ్ ఇంగ్లీష్ మ్యాన్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ వాసులకు గుడ్ న్యూస్..కర్ఫ్యూ ఆంక్షలు వేత్తివేత
ఏపీ వాసులకు గుడ్ న్యూస్ జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో కర్ఫ్యూ ఆంక్షలకు సడలింపు ఇచ్చింది జగన్ ప్రభుత్వం. సంక్రాంతి తర్వాతి నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వుల్లో సవరణ చేసింది ప్రభుత్వం. పండగ సమయంలో పట్టణాల నుంచి పెద్ద ఎత్తున పల్లెలకు...
భారతదేశం
జల్లికట్టును అనుమతిస్తూ తమిళనాడు ప్రభుత్వ కీలక నిర్ణయం.
తమిళనాడు ప్రజానీకానికి ఎంతో సంతోషం కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. జల్లికట్టును అనుమతిస్తూ సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే కోవిడ్ రూల్స్ పాటిస్తూ జల్లికట్టు నిర్వహించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పోటీలు చూసేందుకు తక్కువ సంఖ్యలో ప్రేక్షకులకు అనుమతి ఇచ్చింది. పోటీల్లో పాల్గొంటున్న వారు ఖచ్చితంగా రెండు డోసులు తీసుకోవాలనే...
Latest News
WORLD CUP WARM UP: కివీస్ తో పాకిస్తాన్ “ఢీ”… బరిలోకి విలియమ్సన్ !
రేపు హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన వన్ డే వరల్డ్ కప్ లోని మొదటి వార్మ్ అప్ మ్యాచ్ భారత్ కాలమానము...
భారతదేశం
“రేపు కర్ణాటక బంద్”… 144 సెక్షన్ అమలు !
గత కొంతకాలంగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్యన కావేరి జలాల మధ్యన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. కానీ వీటిని పరిష్కరించే నాయకుడు రెండు రాష్ట్రాల్లో లేనట్లున్నారు. ఇక కర్ణాటకలో కావేరి జలాలు...
Cricket
అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన సౌత్ ఆఫ్రికా మహిళల కెప్టెన్ !
సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ మహిళల మధ్యన జరుగుతున్న మూడు మ్యాటిక్ ల వన్ డే సిరీస్ లో సఫారీలు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను దక్కించుకున్నారు. మొదట టాస్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
లోకేష్ భయంతోనే ఢిల్లీకి పరిగెత్తాడు: బైరెడ్డి సిద్దార్థరెడ్డి
రాజకీయాలలో బాగా పండిపోయిన సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడు ఇటీవల స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈయన బయటకు రాడు, రాలేదని వైసీపీ...
Telangana - తెలంగాణ
కేసీఆర్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన BRS కీలక నేతలు!
తెలంగాణాలో రోజు రోజుకి కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండడంతో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయన్నది ఎవ్వరూ ఊహించలేకపొతున్నారు. ఎందుకంటే... ఇప్పుడు కేసీఆర్ కు...