Ram Charan

ఉపాసన ధరించిన ఈ డ్రెస్ ఖరీదు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!

మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన బిడ్డ ఆలనా పాలన చూసుకుంటూనే మరొకవైపు వృత్తిపరమైన వ్యక్తిగత విషయాలలో కూడా మరింత బిజీగా మారింది ఈ ముద్దుగుమ్మ. ఇలా ఉండగా కుమార్తె జన్మించిన తర్వాత మొదటిసారి తన భర్త రామ్ చరణ్ తో...

ఆమె కోసం ప్రభాస్ ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేసిన చరణ్.. సక్సెస్ అవుతాడా.?

సినీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల మధ్య మంచి అవినాభావ స్నేహబంధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా తమకు వచ్చిన విషయాన్ని అలాగే నచ్చిన విషయాన్ని తోటి సెలబ్రిటీలతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రభాస్ కూడా ఒక ఛాలెంజ్ ను రామ్ చరణ్ కోసం విసరగా ఆయన యాక్సెప్ట్ చేసినట్లు తెలుస్తోంది....

కైకాల చివరి కోరిక.. తండ్రులు తీర్చలేకపోయినా.. కొడుకులైనా తీర్చారా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రతీ నటీనటులకు ఒక చిరకాల కోరిక ఉంటుంది. అయితే ఆ కోరికను కొంతమంది తీర్చుకుంటే మరి కొంత మంది తీరకుండానే తుది శ్వాస విడుస్తూ ఉంటారు. మరికొంతమంది మాత్రం తమ కోరికలను ఇతరుల ద్వారా తీర్చుకొని తృప్తి పొందుతూ ఉంటారు. అలాంటి వారిలో కైకాల సత్యనారాయణ కూడా ఒకరు....

ఇండియాలో టాప్‌ 10 రిచ్‌ హీరోలు వీళ్లే.. మొదటి స్థానంలో అతనే..!

ఎంత అందమైన హీరోయిన్‌కైనా తన హవా ముడు నాలుగు మహా అయితే ఐదు అంతకంటే ఎక్కువ ఉండదు. ముందు వచ్చిన అన్ని ఆఫర్స్ రావు. వాళ్లకు మార్కెట్‌లో డిమాండ్‌ పడిపోతుంది. ఎప్పటికప్పుడు కొత్తవారికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ హీరోల విషయంలో అలా ఉండదు. వాళ్లకు 47 దాటినా కూడా వాళ్ల డిమాండ్‌ కాస్త కూడా...

పాన్ ఇండియా మూవీతో రీఎంట్రీ ఇవ్వనున్న లయ.. హీరో ఎవరంటే..?

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి లయ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. తెలుగమ్మాయిగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈమె చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. మరొకవైపు విమానాశ్రయంలో కూడా మmఈమె ఉద్యోగం చేసింది. ఒకానొక...

క్లీన్ కారా కోసం ప్రత్యేక గది.. ఉపాసన ఎన్ని కోట్లు ఖర్చు చేసిందో తెలుసా..?

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు 2023 జూన్ 20వ తేదీన ఒక పాప జన్మించిన విషయం తెలిసిందే. ఇక నేటితో ఆ పాప పుట్టి నెల రోజులు అవుతున్నప్పటికీ.. ఇప్పటికీ కూడా పాపకు సంబంధించిన ఏదో ఒక విషయం నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంది. ఈ క్రమంలోనే మెగా కోడలు ఉపాసన తన...

మరోసారి జపాన్లో సత్తా చాటిన తెలుగోడు..KGF ను మించి..!

ఇప్పటికే చాలామంది హీరోలు జపాన్ లో తమ సినిమాలను విడుదల చేసి భారీ మార్కెట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ తోనే అదరగొట్టి సత్తా చాటారు. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నాన్ బాహుబలి కేటగిరీలో ఈ సినిమా...

వామ్మో సమంత మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా.. మరి వర్కౌట్ అవుతుందా.?

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక తన భర్త నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కెరియర్ పరంగా మరింత బిజీగా దూసుకుపోతున్న ఈమె సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా నటిస్తూ బిజీ షెడ్యూల్ ను మెయింటెన్ చేస్తూ వస్తోంది....

రామ్ చరణ్ , రణవీర్ సింగ్ ల మల్టీ స్టారర్.. టీజర్ అదుర్స్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్లుగా అంజలి, కియారా అద్వానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ వచ్చారు. వీరిద్దరూ కలిసి ఒక ఫోటో కూడా...

బిడ్డల బొడ్డుతాడులు భద్రపరుచుకుంటున్న సెలబ్రెటీలు.. మొన్న మహేష్‌బాబు నుంచి నిన్న రామ్‌చరమ్‌ వరకూ..

హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవలే తల్లిదండ్రులైన సంగతి మనందరికీ తెలిసిందే. ఉపాసన ప్రెగెన్సీ కన్ఫామ్‌ అయినప్పటి నుంచే ఒక నిర్ధిష్టమైన డైట్‌ను ఫాలో అయింది. దాని వల్లే ఆమె డెలివరీ అయిన రెండో రోజో అంత యాక్టివ్‌గా ఉండగలిగింది. డెలివరీకి ముందే ఉపాసన తనకు పుట్టబోయే బిడ్డ కోసం కూడా కొన్ని...
- Advertisement -

Latest News

కరప్షన్, కమీషన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సిద్దాంతం : మోడీ

పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా  బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ మరో చేతిలో ఉందని.. తెలంగాణ అభివృద్ధి...
- Advertisement -

తెలంగాణ హస్తకళలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది : ప్రధాని మోడీ

తెలంగాణ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది. రైతు రుణమాఫీ హామి ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయలేదు. రుణ మాఫీ చేయకపోవడం చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొన్నారు.రైతులకు గుడ్ న్యూస్.. రైతుల కోసం...

రైతు పథకాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోంది : మోడీ

మహబూనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని మోడీ తెలంగాణకు వరాలు ప్రకటించారు. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1932 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం-హైదరాబాద్‌ మల్టీ ప్రోడక్ట్‌ పైప్‌లైన్,...

తెలంగాణలో అవినీతి రహిత పాలన కావాలి : మోడీ

 పారదర్శక ప్రభుత్వాన్ని తెలంగాణలో అవినీతి రహిత పాలన కావాలి..  మభ్యపెట్టే ప్రభుత్వం కాదు.. పని చేసే ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు ప్రధాని. నాలుగేళ్ల కాలంలోనే ప్రజలు బీజేపీని బలోపేతం చేశారు....

తెలంగాణ ప్రజలు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు : మోడీ

దేశంలో పండగల సీజన్ మొదలైందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మనం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు తెచ్చుకున్నామన్నారు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం వర్చువల్ విధానంలో రూ. 13500 కోట్ల అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు....