revanth reddy

తెలంగాణ అనే పదం ఉన్న ఏకైక పార్టీ YSRTP – వైఎస్‌ షర్మిల

తెలంగాణ అనే పదం ఉన్న ఏకైక పార్టీ YSRTP అని వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ లో ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ YSRTP అని.. ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్న ఏకైక పార్టీ YSRTP అని పేర్కొన్నారు. జై తెలంగాణ అనే దమ్ము ఉన్నది వైఎస్ షర్మిలకు మాత్రమేనని... జై...

ఔటర్ రింగు రోడ్డును ముంబై కి చెందిన IRB సంస్థకు అమ్మారు – రేవంత్‌ రెడ్డి

ఔటర్ రింగు రోడ్డును ముంబై కి చెందిన IRB సంస్థకు అమ్మారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపణలు చేశారు. టెండర్ల ప్రక్రియ మొదలు బిడ్ ఖరారు వరకు జరిగిన అక్రమాలను కాంగ్రెస్ పార్టీ చెబుతూ వచ్చిందని వివరించారు. టెండర్ సాధించిన వారికి లెటర్ of అగ్రిమెంట్ తర్వాత ముప్పై రోజుల్లో 10 శాతం...

నల్గొండలో స్వీప్..కాంగ్రెస్‌కు సాధ్యమేనా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిదానంగా రేసులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు బి‌జే‌పి కాస్త హడావిడి చేయడం వల్ల..కాంగ్రెస్ రేసులో వెనుకబడింది. పైగా కే‌సి‌ఆర్ సైతం బి‌జే‌పినే టార్గెట్ చేస్తూ రాజకీయం చేయడం, అటు కేంద్రంలో అధికారంలో ఉండటంతో రాష్ట్రంలో బి‌జే‌పి నేతలు దూకుడుగా రాజకీయం చేయడం వల్ల..రాజకీయ యుద్ధం బి‌ఆర్‌ఎస్, బి‌జేపిల మధ్య...

పార్టీలో ప్రోటోకాల్ కమిటీలను నియమించిన రేవంత్‌ రెడ్డి

కాంగ్రెస్​పార్టీలో ప్రోటోకాల్ కమిటీలను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. చైర్మన్‌గా హర్కర వేణుగోపాల్ రావ్, వైస్ చైర్మన్‌గా ఫహీమ్, సెక్రటరీలుగా బొజ్జా వెంకట్ రెడ్డి, డి.అజయ్ కుమార్, సుదిని మహేందర్, కర్నే శ్రీనివాస్, సురజ్​తివారి, బంగారు బాబులను నియమించారు. పార్టీ నిర్వహించే కార్యక్రమాలు, యాక్టివిటీస్‌ను ఈ కమిటీ పూర్తి స్థాయిలో...

హస్తంలో సీట్ల డిమాండ్..పొంగులేటికి సెట్ అవుతుందా?

తెలంగాణలో మొన్నటివరకు కాంగ్రెస్ పరిస్తితి కాస్త అయోమయంలో ఉంది. అసలు ఆ పార్టీ రేసులో కూడా కనిపించలేదు. బి‌ఆర్‌ఎస్, బి‌జేపిల మధ్యే పోలిటికల్ వార్ నడుస్తూ వచ్చింది. దీంతో కాంగ్రెస్ కాస్త వెనుకబడింది. అదే సమయంలో కాంగ్రెస్ లో ఉండే అంతర్గత సమస్యలు కూడా ఆ పార్టీకి నష్టం చేశాయి. అయితే ఇలాంటి సమస్యలతో...

ఆధునిక భారత నిర్మాత.. రాజీవ్ : రేవంత్ రెడ్డి

ఆధునిక భారత నిర్మాత.. రాజీవ్ అని కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి అన్నారు. నేడు రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి. ఈ తరుణంలోనే.. దేశ వ్యాప్తంగా రాజీవ్ గాంధీకి కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఈ తరుణంలోనే.. రాజీవ్ గాంధీకి..నివాళులు అర్పించారు సోనియా గాంధీ. వీరభూమిలో మాజీ ప్రధాని...

ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకే చోటివ్వండి : సీనియర్ కాంగ్రెస్ నాయకుడు విహెచ్

తెలంగాణాలో రాజకీయ పరిస్థితుల గురించి మరోసారి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు మాట్లాడారు. మాములుగా రాజకీయంలో ఎక్కువగా హావ ఏ పార్టీలో ఉంటే, ఆ పార్టీలో చేరడానికి అందరూ ఉత్సాహం చూపిస్తుంటారు. ఇప్పుడు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోందని ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడారు. అందుకే ఇతర పార్టీలకు చెందిన చాలా...

నిన్న హిమాచల్ ప్రదేశ్, నేడు కర్ణాటక రేపు తెలంగాణలో మూడో విజయం : రేవంత్‌ రెడ్డి

కర్టాటకలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయ దుందుభి మ్రోగించారు. దీంతో కన్నడ గద్దెపైన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని నెలకొల్పనుంది.అయితే.. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతాయని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శనివారం అన్నారు. కుట్రలతో కన్నడనాట జేడీఎస్ ను గెలిపించి, హంగ్ అసెంబ్లీ ద్వారా...

JDS ఓటమితో..కేసీఆర్ ఓడిపోయినట్టే – రేవంత్‌ రెడ్డి

JDS ఓటమితో..కేసీఆర్ ఓడిపోయినట్టేనని చురకలు అంటించారు తెలంగాణ టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి. కర్ణాటక ఫలితాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. విద్వేషాలు రెచ్చగొట్టే బిజెపికి కర్ణాటకతో తగిన శాస్తి జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీపై బిజెపి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటాన్ని దేశ ప్రజలు గమనించారన్నారు....

కర్ణాటక ఫలితాలనే.. తెలంగాణలో రిపీట్ చేస్తాం : రేవంత్‌రెడ్డి

కర్ణాటక ఫలితాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. విద్వేషాలు రెచ్చగొట్టే బిజెపికి కర్ణాటకతో తగిన శాస్తి జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీపై బిజెపి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటాన్ని దేశ ప్రజలు గమనించారన్నారు. తాజాగా కర్ణాటక ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. ఈ ఫలితాలు తెలంగాణలో రిపీట్...
- Advertisement -

Latest News

బిపోర్‌జాయ్‌ ముప్పు.. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం

జూన్ నెల మొదటి వారం పూర్తయి పోవడానికి వచ్చినా.. నైరుతి రుతుపవనాల జాడ కనిపించడం లేదు. రైతులు వానాకాలం సాగుకు రంగం సిద్ధం చేసుకుందామంటే.. వర్షాల...
- Advertisement -

సచిన్‌ పైలెట్‌ కొత్త పార్టీ కాంగ్రెస్‌తో ఇక తెగతెంపులేనా

రాజస్థాన్‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలెట్‌ కాంగ్రెస్‌ పార్టీతో తెగతెంపులు చేసుకోనున్నారా. . .. అవుననే అంటున్నారు ఆయన అనుచరులు.కొన్ని నెలలుగా కాంగ్రెస్‌పార్టీలో సీఎం అశోక్‌ గెహ్లాట్‌కి సచిన్‌ పైలెట్‌కి మధ్య ఆధిపత్య...

మేడారం జాతరను రాష్ట్ర పండుగ చేసిన ఘనత కేసీఆర్‌దే : మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల్లో నిర్వహించిన...

ఓటీటీలోకి నాగచైతన్య ‘కస్టడీ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

అక్కినేని ఫ్యామిలీకి ఈ మధ్య అసలు కలిసి రావడం లేదు. నాగార్జున, అఖిల్, నాగ చైతన్య ఎవరి సినిమాలు కూడా ఈ మధ్య హిట్ కావడం లేదు. అంతో కొంత హిట్స్ ఉన్న...

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్: ఎమ్మెల్సీ కవిత

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్​లో జరుగుతున్న సాగునీటి దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కేసీఆర్‌...