Rice
Telangana - తెలంగాణ
రేషన్ కార్డు దారులకు తీపికబురు..10 కిలోల చొప్పున ఉచిత బియ్యం
రేషన్ కార్డు దారులకు తీపి కబురు. కేంద్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద.... ఉచిత కోట కేటాయిస్తూ అమలు చేస్తోంది. ఆహార భద్రత కార్డులోని ప్రతి లబ్ధిదారుడికి ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యం కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు కిలోలు కలిపి పది కిలోల...
ఆరోగ్యం
అన్నం తింటే రోగాలు తప్పవా..ఇందులో నిజమెంత..?
మనము తీసుకునే ఆహారంలో ఎక్కువగా అన్నం ఉంటుంది. ప్రత్యేకంగా దక్షిణ భారతీయులలో మూడు పూటలా అన్నం తినడానికి ఇష్టపడే వారుంటారు.ఉత్తర భారతీయులు ఎక్కువగా రొటీలు తింటారు. ఏ ప్రాంత వాతావరణం బట్టి, ఆచారావ్యహారాలను బట్టి వారి ఆహార అలవాట్లు వుంటాయి. కానీ కొంతమంది కి అన్నం తింటే లావువుతారని లేదా పొట్ట బయటకు వస్తుందని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త.. నగదు బదిలీపై కీలక ప్రకటన
ఆంధ్ర ప్రదేశ్ లో రేషన్ బియ్యంకు సంబంధించి.. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఎవరైనా రేషన్ బియ్యం వద్దంటే.. డబ్బులిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ప్రజలు బియ్యం వద్దు.. డబ్బులు కావాలంటే.. డిక్లరేషన్ తీసుకుంటామని చెప్పారు. ఆ నగదు వారి అకౌంట్ లో జమ...
వార్తలు
గుడ్ న్యూస్…ఇక నుంచి రేషన్ దుకాణాల్లో పోష్టికాహార బియ్యం..!
కేంద్రం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన పథకం నుంచి రేషన్ దుకాణాల వరకు ఇక నుంచి అన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి పోష్టికాహార బియ్యాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దీనికి ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కేంద్రం అంది. ఇక దీని కోసం పూర్తి...
Telangana - తెలంగాణ
రేషన్ కార్డు దారులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్..రేపటి నుంచి బియ్యం పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు దారులకు కేసీఆర్ సర్కార్ అదిరి పోయే శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని... రేషన్ కార్డు దారులకు బుధవారం నుంచి రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నట్లు... తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి. అనిల్ కుమార్ ఓ ప్రకటన దారి స్పష్టం చేశారు.
'' పంపిణీ వ్యవస్థకు సంబంధించిన సాఫ్ట్...
ఇంట్రెస్టింగ్
ఆల్కాహాల్ విషంగా ఎందుకు మారుతుంది ?..కల్తీమద్యం ఎలా తయారు చేస్తారో తెలుసా?
కల్తీమద్యం తాగి చనిపోయారు, కల్తీమద్యం తాయరుచేస్తూ పట్టుబడ్డారు అనే వార్తలను మనం వినం ఉంటాం. తాజాగా బీహార్ లో కూడా 41 మంది కల్తీమద్యం తాగి ప్రాణాలు కోల్పాయారు. ఇన్ని అనార్థాలు జరుగుతున్నా మద్యం నిషేదం ఉన్నా ఎవ్వరూ పట్టించుకోరు. చేసేవాళ్లు ఎలా అయినా చేస్తూనే ఉంటారు. తెలుగురాష్ట్రాల్లోనూ ఇదే వరుస. ఈరోజు మనం...
ఆరోగ్యం
ఈ ఆహారపదార్ధాలని మళ్ళీ వేడి చేసుకుని తినకూడదు..!
సాధారణంగా మనం వంట చేసుకుని అన్నం తినేటప్పుడు ఆహారం వేడిగా ఉండాలని వేడి చేసుకుని తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే అలా మళ్లీ వేడి చేసుకుని ఈ ఆహారపదార్థాలు అస్సలు తినకూడదట. మరి ఆ ఆహార పదార్థాల గురించి ఇప్పుడే చూసేయండి.
గుడ్లు
వండిన వెంటనే గుడ్లని తినేయాలి. ఎప్పుడూ కూడా వాటిని మళ్లీ...
వార్తలు
అన్నదాతలకు గుడ్ న్యూస్..!
రైతులకి తీపికబురు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బు జమ అవుతాయి. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం అనేక రకాల పథకాల్ని తీసుకు వచ్చిన సంగతి తెలిసినదే.
అలానే అనేక కార్యక్రమాలు చేపట్టింది ప్రభుత్వం. ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా రైతులకు సంబంధించి మరో శుభవార్త చెప్పారు...
ఆరోగ్యం
ఆరోగ్యకరంగా బరువు పెరగాలంటే వీటిని తీసుకోండి..!
సన్నగా ఉన్నామని బరువు పెరగాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆరోగ్యకరంగా బరువు పెరగాలి. అటువంటి వాళ్ళు ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి వీలవుతుంది. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ ఆహార పదార్థాల గురించి చూసేయండి.
పాలు:
పాలలో కొవ్వు మరియు క్యాల్షియం...
ఇంట్రెస్టింగ్
ఫన్నీ వీడియో: అన్నం పెట్టమంటూ కోపంతో గిన్నెను పడేసిన కుక్క..!
సోషల్ మీడియాలో తరచూ కొన్ని ఫన్నీ వీడియోలను చూస్తుంటాం. మనుషుల వీడియోలు చేస్తే పెద్దగా నవ్వు రాకపోవచ్చు. కానీ, జంతువులు కోపడటం, అలగటం, మారం చేయడం, గొడవ పడటం వంటి వీడియోలు ఆశ్చర్యానికి గురిచేయడంతోపాటు ఆనందాన్ని ఇస్తాయి. ఇలాంటి వీడియోలు చూసిన నెటిజన్లు ఫిదా అయి కామెంట్ల వర్షం కురిపిస్తారు. తాజాగా అలాంటి ఫన్నీ...
Latest News
నాకు పుట్టిన రోజు గిప్ట్ గా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపారు.. కే.ఏ.పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అమ్మకాన్ని వాయిదా వేసుకున్నందుకు ప్రధాని మోడీ,అమిత్ షా,రూపలాకి కృతజ్ఞతలు తెలిపారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్. ఇవాళ మీడియాతో...
వార్తలు
సింగర్ మంగ్లి పెళ్లిపై క్లారిటీ… షాక్ స్టార్ సింగర్ !
గత కొన్ని రోజులుగా ప్రముఖ తెలంగాణ మరియు తెలుగు సింగర్ మంగ్లీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పెళ్లి వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తను...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ కి అసలు విషయం తెలియక ఎగిరెగిరి పడుతున్నారు : సీపీఐ నారాయణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ ఖర్చులతో రాష్ట్రానికి వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. కేసీఆర్ ఎన్డీఏలో కలుస్తారన్న విషయాన్ని మోడీ ఇప్పుడు ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. ప్రధాని...
క్రైమ్
ఉగ్రవాద ఛాయలు: వరల్డ్ కప్ 2023 కు ముందు హిమాచల్ లో ఖలిస్తానీ నినాదాలు
మరికొన్ని గంటల్లో గుజరాత్ లోని అహమ్మదాబాద్ వేదికగా మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ లు ఆడనున్నాయి. ఒకవైపు బీసీసీఐ మరియు గుజరాత్ ప్రభుత్వం అంతా ఈ ఏర్పాట్లతో బిజీ గా...
Telangana - తెలంగాణ
కేసీఆర్ ఎన్డీఏలో చేరాలనుకున్న మాట వాస్తవం : ఈటల
సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్న మాట వాస్తవమేనని అన్నారు. విశ్వాసానికి మారు పేరు మోదీ...