Rice

తెలంగాణలో రికార్డు స్థాయిలో పంటల దిగుబడి

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పంటల దిగుబడి పెరిగాయి. ఈ ఏడాది వర్షాకాలం (ఖరీఫ్ సీజన్), యాసంగి (రబీ) సీజన్లతో కలిపి తెలంగాణలో 2.50 కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రబీ సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం పెరగడంతో దిగుబడి కూడా అదే స్థాయిలో...

మోదీ మెచ్చిన అన్నదాత

హైదరాబాద్‌కు చెందిన చింతల వెంకట్ రెడ్డి అనే రైతు గురించి ప్రధాని మోదీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రస్తావించారు. సంప్రదాయ పద్దతుల్లో వెంకట్‌ రెడ్డి చేస్తున్న వ్యవసాయం గురించి ప్రధాని ప్రశంసించారు. విటమిన్‌-డీ కలిగిన అరుదైన వరి, గోధుమ పంటలను పండించి సాగులో వెంకట్ రెడ్డి సృష్టించిన అద్భుతాలను మోదీ వివరించారు. వెంకటరెడ్డి...

రేషన్‌ బియ్యం పంపిణీపై ఏమీ తేల్చని ఎస్‌ఈసీ !

రేపటి నుంచి ఏపీలో ఇంటింటికీ రేషన్‌ బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పట్టణ ప్రాంతాలకే డోర్ డెలివరీ విధానం పరిమితం కానున్నట్టు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కోడ్ నిబంధనలు ఉండడంతో ఏమి చేయాలనే దాని మీద మల్లగుల్లాలు పడుతున్నారు అధికారులు. పాత పథకమే కనుక రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు...

దంపుడు బియ్యంలో పోషకాలెక్కువే..!

కొందరూ ఎంతో తిన్నా.. ఎన్ని వంటకాలు తిన్నా.. అరే లాస్ట్ లో గడ్డ పెరుగుతో లేదా పప్పుతోనైనా కొంచెం అన్నం తింటే బాగుండూ అని అనుకుంటారు. అవును నిజమే ఇది. చాలా మందికి అన్నమే ప్రధాన ఆహారమని చెప్పుకోవచ్చు. సామాన్య, మధ్య తరగతుల ఇళ్లలో ఎక్కువగా కనిపించేది ఇదే. ఇప్పుడంతా పాలిష్ చేసినా బియ్యంతో...

సన్నబియ్యం ధరలు పైపైకి.. ఎందుకో తెలుసా..?

రోజురోజుకు రాష్ట్రంలో సన్నరకం బియ్యం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. వాటి వినియోగం ఎక్కువై లభ్యత లేకపోవడంతో వాటి ధరలకు రెక్కలొచ్చాయి. కేవలం నెల రోజుల్లోనే సన్నబియ్యం క్వింటాల్‌కు రూ.300 – 500 దాకా పెరిగాయి. తెలంగాణలో సన్నబియ్యం సాగు అధికంగానే చేశారు. భారీ వర్షాల కారణంగా వాటి దిగుబడి తగ్గింది. దీంతో పాటు పొరుగు...

రైస్, చపాతీ.. రెండింట్లో బరువు తగ్గడానికి మైలైనది ఏంటంటే?

మహమ్మారి కారణంగా బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండడంతో బరువు పెరుగుదల సమస్యలు దాదాపుగా అందరిలోనూ కనిపించాయి. జిమ్ కి కూడా వెళ్ళలేక పోవడంతో బరువు సమస్య మరింత తీవ్రమైంది. ఐతే చాలా మంది చేసే కంప్లైంట్ ఏంటంటే, రైస్ తినడం వల్లనే బరువు పెరుగుతున్నామని. బియ్యాన్ని ఆహారంగా వండుకోవడం వల్లనే బరువు పెరుగుతున్నామని, దానికి...

ఆరోగ్యానికి ఆ బియ్యమే మంచివటా..

ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కన్నా రుచికర ఆహార పదర్థాలౖపైనే ఆసక్తి కనబరుస్తున్నారు. మనదేశంలో సంపూర్ణ ఆహారంగా భావించే తెల్లబియ్యం (పాలిష్‌ పట్టిన బియ్యం) అధికంగా నియోగిస్తున్నారు. తెల్ల బియ్యం రుచిగా ఉండటంతో గ్రామీణ, పట్టణాల్లో ఎక్కువశాతం వీటినే వినియోగిస్తున్నారు.ముడి య్యం(దంపుడు బియ్యం, పాలిష్‌ లేకుండా). వీటిపై వైద్యనిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. ముడి...

జనవరి ఒకటో తేదీ నుంచి ఇంటింటికి రేషన్.. పకడ్బందీగా రెడీ అయిన ఏపీ సర్కార్ !

ఏపీ సీఎం వైఎస్ జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇంటింటికి రేషన్ అందివ్వనున్నారు. మామూలుగా రేషన్ లో అందించే నాణ్యమైన బియ్యం సహా నిత్యావసరాలను ఇంటి వద్దే ఇక నుండి డెలివరీ చేయనుంది ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం.ఈ మేరకు ప్రభుత్వం...

అన్నం తింటే అధిక బ‌రువు పెరుగుతామ‌నుకుంటే అపోహే.. దాన్ని ఈ విధంగా తినాలి..

అన్నం తింటే అధికంగా బ‌రువు పెరుగుతామ‌ని చాలా మందికి అపోహ ఉంది. కానీ నిజానికి ఇది కొంత వ‌రకు క‌రెక్టే అయినా పూర్తిగా నిజం కాదు. అన్నాన్ని కూర‌గాయ‌లు, ఆరోగ్య‌క‌ర‌మైన పోష‌కాలు క‌లిగే ఉండే ప‌దార్థాలతో తింటే ఏమీ కాదు. అనారోగ్య‌క‌ర‌మైన కొవ్వులు, ఇత‌ర ప‌దార్థాల‌తో క‌లిపి తింటే హానిక‌రం. అందువ‌ల్ల న్యూట్రిష‌నిస్టులు కూడా...

అన్నమో రామ చంద్రా అంటున్న ప్రపంచం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మిగిల్చిన విషాదం గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. కరోనా దెబ్బకు కోట్ల మంది ప్రజలు ఆకలితో ఇప్పుడు అలమటించే పరిస్థితి ఉంది. భారత్, పాకిస్తాన్, ఆఫ్రికా దేశాల్లో ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. మధ్యప్రాచ్యంలో ఉన్న సిరియా ఇరాక్ సహా కొన్ని దేశాల్లో అన్నమో రామచంద్రా...
- Advertisement -

Latest News

టీడీపీతో నేను పొత్తుకు అందుకే వెళ్లాను: పవన్ కళ్యాణ్

ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణ జిల్లాలో నాలుగవ విడుత వారాహి యాత్రలో భాగంగా ప్రజలతో చాలా బిజీ గా ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న...
- Advertisement -

నాకు పుట్టిన రోజు గిప్ట్ గా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపారు.. కే.ఏ.పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అమ్మకాన్ని వాయిదా వేసుకున్నందుకు ప్రధాని మోడీ,అమిత్ షా,రూపలాకి కృతజ్ఞతలు తెలిపారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్. ఇవాళ మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాకు...

సింగర్ మంగ్లి పెళ్లిపై క్లారిటీ… షాక్ స్టార్ సింగర్ !

గత కొన్ని రోజులుగా ప్రముఖ తెలంగాణ మరియు తెలుగు సింగర్ మంగ్లీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పెళ్లి వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తను...

జగన్ కి అసలు విషయం తెలియక ఎగిరెగిరి పడుతున్నారు : సీపీఐ నారాయణ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ ఖర్చులతో రాష్ట్రానికి వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. కేసీఆర్ ఎన్డీఏలో కలుస్తారన్న విషయాన్ని మోడీ ఇప్పుడు ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. ప్రధాని...

ఉగ్రవాద ఛాయలు: వరల్డ్ కప్ 2023 కు ముందు హిమాచల్ లో ఖలిస్తానీ నినాదాలు

మరికొన్ని గంటల్లో గుజరాత్ లోని అహమ్మదాబాద్ వేదికగా మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ లు ఆడనున్నాయి. ఒకవైపు బీసీసీఐ మరియు గుజరాత్ ప్రభుత్వం అంతా ఈ ఏర్పాట్లతో బిజీ గా...