Rice

బియ్యం లేక కింగ్ కోబ్రాను చంపి తినేసిన యువ‌కులు.. చివ‌ర‌కు ఏం జ‌రిగిందంటే..?

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను తీవ్ర స్థాయిలో వ‌ణికిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే 210 దేశాలకు వ్యాప్తిచెందిన ఈ మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది. క‌రోనా క‌రోనా వైర‌స్ వ‌ల్ల చ‌నిపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఇప్ప‌టికే ఈ మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1.60 ల‌క్ష‌ల మంది ప్రాణాలు బ‌లితీసుకుంది. ఇక ఈ...

రైస్ ఏటీఎం… ఎలా పని చేస్తుంది అంటే…!

కరోనా లాక్‌డౌన్‌ చాలా మందికి ఇప్పుడు నరకం చూపిస్తుంది. వేలాది మంది తిండి లేక అవస్థలు పడుతున్నారు. రోజు ఎలా గడుస్తుందో అర్ధం కాక నరకం చూసే పరిస్థితి, నిరుపేదలు వలస కూలీలు అందరూ కూడా ఇప్పుడు రోడ్డున పడ్డారు. కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ముందు లాక్ డౌన్ మినహా... మరో...

అన్నమా… చపాతీయా? ఏది ఆరోగ్యకరం?

అన్నం, చపాతీ.. భారతదేశంలోని ఏ మూలకు వెళ్లినా.. ఈ రెండు ఆహారంలో భాగంగా ఉంటాయి. సౌత్ ఇండియా తీసుకుంటే అన్నం ఎక్కువగా తింటారు. చపాతి తక్కువగా తీసుకుంటారు. అదే నార్త్ ఇండియా వైపు వెళ్తే చపాతీ ఎక్కువగా తీసుకుంటారు.. అన్నం తక్కువగా తింటారు. ఏదిఏమైనా అన్నం, చపాతీ అనేవి భారతీయుల డైట్ లో భాగమైపోయాయి....

బియ్యం కడిగిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

రోజులో ఎన్నో సమస్యలు అందులో ఆనారోగ్యం కూడా ఒకటి వచ్చి చేరుతుంది. పనిలో సమస్యలు ఉంటే పరిష్కరించుకోవచ్చు కానీ ఆరోగ్యంలో సమస్యలుంటే మాత్రం కొంచెం కష్టభరితమే. జ్వరం, డీహైడ్రేషన్‌, జీర్ణసమస్యలు, పైత్యం, వాంతులు లాంటి ఎలాంటి సమస్యలకైనా వంటింట్లో పదార్థాలతోనే అరకట్టవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. ఏ జబ్బుకి ఎలాంటి పరిష్కారమో చూద్దాం. మనలోనే చాలామంది...

ఈ బియ్యం వండక్కర్లేదు.. నానబెట్టి అన్నం తినొచ్చు!!

అన్నం వండావా అంటే ఇంకా లేదు.. ఓ 15 నిమిషాలు ఆగండి కుక్కర్ పెడతా అంటారు ఇంట్లో ఆడోళ్లు. వేళకాని వేళలో మమ్మీ ఆకలి అని పిల్లలు అంటే.. ఓ 10 నిమిషాలు ఆగురా వండి పెడతా అంటారు.. ఇక నుంచి ఈ మాటలు వినిపించవు.. అంటే అన్నం తినం అని కాదు.. వండదు...

ఉద‌యాన్నే చ‌ద్ద‌న్నం, పెరుగు క‌లుపుకుని తింటే.. మీ ఆరోగ్యానికి ఢోకా ఉండ‌దు….!

ఎండాకాలం ఉద‌యాన్నే చ‌ద్ద‌న్నం, పెరుగు తింటే రోజంతా ఎండలో తిరిగినా శ‌క్తి న‌శించ‌కుండా ఉంటుంది. ఎండ దెబ్బ తాక‌కుండా ఉంటుంది. ఉత్సాహంగా, ఉల్లాసంగా ప‌నిచేస్తారు. ఇప్పుడంటే మ‌నం మ‌న పెద్ద‌ల అల‌వాట్ల‌ను పునికి పుచ్చుకోలేదు కానీ.. నిజంగా వారి అల‌వాట్ల‌ను మ‌నం కూడా పాటిస్తే మ‌న ఆరోగ్యాలు చాలా బాగుండేవి. అవును మ‌రి. ఎందుకంటే.. మ‌న...

బియ్యం, అన్నం పట్ల మనలో ఉన్న సందేహాలివే..!

మన దేశంలో చాలా మందికి బియ్యంతో వండిన అన్నమే ప్రధాన ఆహారం. అనేక మంది అన్నమే ఎక్కువగా తింటారు. రక రకాల కూరలను చేసుకుని వాటిని అన్నంలో కలుపుకుని తింటుంటారు. అయితే అన్నం తినడం పట్ల, బియ్యం గురించి మనలో చాలా మందికి పలు అపోహలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బియ్యంలో గ్లూటెన్...
- Advertisement -

Latest News

రోజాకు తన వరకు వచ్చేసరికి ఆడతనం గుర్తుకు వచ్చిందా : వంగలపూడి అనిత

తమ పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుటుంబాలపై అసభ్యంగా మాట్లాడిన రోజాకు తనవరకు వచ్చేసరికి ఆడతనం గుర్తుకు వచ్చిందా? అని టీడీపీ...
- Advertisement -

జగన్ ను రాజకీయాల్లోకి రాకుండా మీరే చెయ్యాలి: పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో నాలుగవ విడుత వారాహి యాత్రలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ప్రజలలో నేరుగా మాట్లాడుతూ పవన్ జగన్ గురించి మరియు ఈ ప్రభుత్వం...

టీడీపీలో నాయకత్వ మార్పు.. ఎదురుదెబ్బ తప్పదా.!

చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రాష్ట్రంలో టిడిపి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టిడిపి ఏర్పడి 40 సంవత్సరాల పైనే అయింది. అందులో ఉన్న నాయకులు కూడా పార్టీ ఏర్పడినప్పుడు నవ యువకులుగా ఉత్సాహంతో...

టీడీపీతో నేను పొత్తుకు అందుకే వెళ్లాను: పవన్ కళ్యాణ్

ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణ జిల్లాలో నాలుగవ విడుత వారాహి యాత్రలో భాగంగా ప్రజలతో చాలా బిజీ గా ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న బహిరంగ సభలలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ......

నాకు పుట్టిన రోజు గిప్ట్ గా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపారు.. కే.ఏ.పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అమ్మకాన్ని వాయిదా వేసుకున్నందుకు ప్రధాని మోడీ,అమిత్ షా,రూపలాకి కృతజ్ఞతలు తెలిపారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్. ఇవాళ మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాకు...