N Anji
భారతదేశం
బెదిరించి.. 1000 మంది అమ్మాయిలతో శృంగారం.. చివరికీ..!
మతం పేరును అడ్డుపెట్టుకొని అమ్మాయిల మాయమాటలు చెప్పి వారిని లొంగదీసుకున్నాడు ఓ వ్యక్తి. అతడు అన్నం తినడం మరిచిపోతాడేమో గానీ.. రోజూ పడక సుఖాన్ని మాత్రం మరిచిపోడు ఆ వ్యక్తి. ఇక రాత్రి పగలు తేడా లేకుండా అదే పనిలో మునిగితేలేవాడు. ఇక ఒకపక్క మత ప్రవచనాల చేస్తూనే మరోపక్క కామక్రీడల్లో మునిగితేలేవాడు. ఉదయం...
ఇంట్రెస్టింగ్
ఫోటో షూట్ కోసం.. ఎత్తైన జలపాతం అంచున.. ఆ మోడల్ సాహసమే..!
కొందరు మోడల్స్ ఫోటో షూట్ కోసం పడరాని పాట్లు పడుతుంటారు. శరీర ఆకృతిని మార్చుకునేందుకు రకరకాల వ్యాయామాలు చేస్తూ స్లిమ్గా తయారవుతుంటారు. హెల్తీ డైట్ ఫాలో అవుతూ నానా తంటాలు పడుతుంటారు. మరికొందరు అందంగా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీకి కూడా వెనుకాడరు. ఇంకొందరు తమ హోయలను చూపించుకోవడానికి ఫోటో షూట్లో తమ అందాలు కనిపించేందుకు...
ఇంట్రెస్టింగ్
వీడియో వైరల్: పిల్లికూనకు పాలిచ్చిన శునకం..!
అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాలు చూస్తూనే ఉంటాం. బద్ధ శత్రువులు కూడా అప్పుడప్పుడు మిత్రువులుగా కలిసిపోతుంటారు. అలాంటి వీడియోలు కానీ ఫోటోలు చూసినప్పుడు ఆశ్చర్యపోవాల్సిందే. సాధారణంగా కుక్కలకు, పిల్లులకు పడదు. కుక్కలు పిల్లులను చూస్తే చాలు లగెత్తాల్సిందే. కానీ ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లికూన రోడ్డుపై పడుకున్న ఓ కుక్క...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కలియుగం ముగిసింది.. సత్యయుగం ప్రారంభమైంది: పద్మజ దంపతులు
చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఇద్దరు అక్కచెల్లెల హత్య కేసుకు సంబంధించి పోలీసులు విచారణ మొదలు పెట్టేశారు. కస్టడిలో ఉన్న తల్లిదండ్రులు పురుషోత్తమ్ నాయుడు, పద్మజ దంపతులను పోలీసులు విచారణ జరుపుతున్నారు. మదనపల్లి డీఎస్పీ రవి మనోహరచారి ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఈ మేరకు డీఎస్పీ మాట్లాడుతూ.. విచారణలో పురుషోత్తమ్ నాయుడు, పద్మజ విచిత్రంగా...
Telangana - తెలంగాణ
మద్యం మత్తులో టీఆర్ఎస్ కార్పొరేటర్ వీరంగం..!
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్టలో డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్.. బీజేపీ జనరల్ సెక్రటరీపై దాడికి దిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న 126 డివిజన్ కార్పొరేటర్ జగన్ వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో స్థానిక డివిజన్ బీజేపీ జనరల్ సెక్రటరీ వసుంధర బంధువు నమస్కారం...
Telangana - తెలంగాణ
త్వరలో లాంచీ ప్రయాణం..!?
రాజమహేంద్రవరం: ప్రస్తుతం చాలా మంది దేవాలయాలను దర్శించుకునేందుకు బస్సులు, కార్లులలో వెళ్తుంటారు. గంటల్లో చేరుకుని హడావుడిగా దేవుడిని దర్శించుకుని తిరుగు ప్రయాణం చేసేస్తుంటారు. ఎందుకు గుడికి వెళ్లారంటే.. మొక్కుబడి లెండి అని చెప్పి తోసి పడేస్తుంటారు. అయితే.. చాలా వరకు ప్రజలు ప్రముఖ దేవాలయాలను దర్శించుకునేటప్పుడు వాటి చుట్టుపక్కల ప్రాంతాల ప్రత్యేకతను గుర్తించరు. ఇలాంటి...
ఇంట్రెస్టింగ్
ఆఫ్గానీయులకు ఆ నంబర్ ని చూస్తే భయమెందుకో..!
చాలా మందికి కారు కొని లాంగ్ డ్రైవ్ లను షికారుకు వెళ్లాలని ఆశ ఉంటుంది. నచ్చిన కారు వచ్చినప్పుడు కారు నంబర్ ప్లేట్ పై నచ్చిన నంబర్ ఉండాలని భావిస్తుంటారు. ఆ నంబర్ దక్కించుకునేందుకు ఆర్టీఓ కార్యాలయాల చుట్టు తిరిగి నంబర్ ను దక్కించుకుంటారు. అయితే వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే రోడ్డు ట్రాన్స్...
corona
కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత.. జాగ్రత్త !
రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే పలువురు వైద్యులు, సిబ్బంది, ఆశావర్కర్లు టీకాను వేసుకున్నారు. అయితే కోవిడ్ గండం నుంచి గట్టెక్కామని అనుకుంటే మాత్రం కష్టం. ఆ తర్వాతి పరిణామాలు భయాందోళన కలిగిస్తున్నాయి. కోవిడ్ నుంచి కోలుకున్న కొందరిలో మెదడులో రక్తప్రసరణ జరగకపోవడం, రక్తం గడ్డ కట్టడం లాంటి ప్రాణాంతక సమస్యలు వెంటాడుతున్నాయి.
బ్యాక్టీరియల్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
చైనా ఐస్క్రీంలో కరోనా.. సంస్థ తాత్కాలిక మూసివేత..!
ప్రపంచాన్ని గడగడ లాడిస్తోన్న కరోనా పుట్టినిల్లైన చైనాలో మరో ఘటన వెలుగు చూసింది. తాజాగా చైనాకు చెందిన ఓ ఫుడ్ కంపెనీలో తయారైన ఐస్క్రీంలో కరోనా ఆనవాళ్లను గుర్తించింది. గత కొద్ది రోజులుగా చైనాలో కరోనా తీవ్రరూపం దాల్చిన విషయం అందరికీ తెలిసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ప్రకటన చైనాలో కలకలం రేపుతోంది.
చైనా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అరకు అందాలను చూసొద్దాం.. రండి
దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకట్టుకునే అరకు పర్యాటక వైభవాన్ని సంతరించుకుంటోంది. ప్రోత్సాహకాలు, రాయితీలతో పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీ ప్రభుత్వం కొత్త పాలసీని కూడా తీసుకొచ్చింది. సందర్శకుల మనసు దోచేలా పర్యాటకాన్ని మెరుగు పర్చనుంది. ఆంధ్రా ఊటిగా పేరుగాంచిన అరకు కొత్త పాలసీతో ప్రముఖ పర్యాటక కేంద్రంగా బాసిల్లుతోంది.
పచ్చని కొండలు.. నీలి సముద్రం.....
About Me
Latest News
కంటెంట్ రైటర్లుగా రాణించడం ఎలా ? కథనాలను ఎలా రాయాలి ?
జర్నలిస్టులు అనే వారు సహజంగానే పత్రికల్లో వార్తలు, కథనాలు రాస్తుంటారు. ఎలక్ట్రానిక్ మీడియా అయితే స్క్రిప్ట్ రాస్తారు. ఇది ఎక్కడైనా జరుగుతుంది. కానీ డిజిటల్ మీడియా...