Srikakulam
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నాన్న స్మరణలో ధర్మాన..శత జయంతి వేళ
శ్రీకాకుళం నగరం : విశిష్ట వ్యక్తిత్వం అన్నది సమాజంలో వ్యక్తులకు ఉన్నతికి కారణం అవుతుంది. వ్యక్తిత్వ నిర్మాణం అన్నది మంచి కార్యక్రమాల నిర్వహణ, తోటి వారికి చేయూతతోనే సాధ్యం అవుతుంది. ఏటా ఓ మంచి కార్యక్రమం నిర్వహించాలన్న ధర్మాన కుటుంబం సంకల్పం అప్రతిహత రీతిలో సాగుతోంది. పేదలకు సాయం అందించడంలోనూ, ఔత్సాహికులను ఆదుకోవడంలోనూ,విశిష్ట వ్యక్తులను...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ట్రిపుల్ ఆర్ పై ఓ శ్రీకాకుళం అభిమాని స్పందన.. ! ఏంటంటే ?
ఒక మాట అబద్ధమేమో ! అనుకునేలా చేసింది..ఈ రోజు రాజమౌళి తీసిన ట్రిపుల్ ఆర్ సినిమా. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అంటారు. ఒక ఒరలో కత్తు లేనా..ఒక సినిమాలో ఇద్దరు కత్తి లాంటి హీరోలను పెట్టినా ఇంచుమించు ఇదే తరహా మాట అంటారు. కానీ ఈ రోజు ట్రిపుల్ ఆర్ సినిమా...
వార్తలు
500 ఏళ్ల నాటి శివలింగం.. ఎక్కడో కాదు… మన ఆంధ్రాలోనే
మన దేశంలో ఉండే ఎన్నో ఆలయాలకు పురాతన చరిత్ర ఉంది. అయితే అలా స్టోరీస్ ఉన్న ఆలాయాలన్నీ ఫేమస్ కాలేదు. కనీసం ఆ చరిత్ర గురించి కూడా చాలామందికి తెలియదు. అలాంటిదే ఇప్పుడు మనం చెప్పుకోబేయో ఓ ప్రదేశం. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా పలాస. ఇక పేరు వినగానే.. అందరికి పలాస సినిమానే...
ఇంట్రెస్టింగ్
మార్నింగ్ రాగా : అన్ని స్నేహాలూ..విషాదాంతాలు
చదువే కానీ భారం
జ్ఞాపకమే కానీ చేదు
బడి నుంచి రూల్ బుక్
నాన్న నుంచి క్రమ శిక్షణ
మళ్లీ అందుకుంటే బాగుండు
అమ్మకు ప్రేమ పూర్వక వందనం
మళ్లీ చెబుతాను..
అమ్మ లాంటి టీచర్లకు
లవ్ యూ మా అని అంటాను
పాత స్నేహితుల్లో ఎవ్వరు ఎలా ఉన్నారో తెలియదు.తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు గాక చేయకూడదు.ఊళ్లో ఒక్కడే వ్యవసాయం చేస్తున్నాడు.పాత పద్ధతుల్లోనో,కొత్త విధానంలోనో ఒక్కడే..ఆ..దారిలో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బహుముఖ ప్రజ్ఞ రామారావు సొంతం
ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు
'శ్రీకాకుళం సాహితీ శిఖరం' పుస్తకం ఆవిష్కరణ
ప్రముఖ రచయిత,సాహితీ వేత్త, కథా నిలయం వ్యవస్థాపకుల్లో ఒకరైన రామారావు నాయుడు మృదు స్వభావి అని,ఆయన మరణం సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొంటూ శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు నివాళులర్పించారు. స్థానిక ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో డాక్టర్ బి.వి.ఎ.రామారావు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నిత్యాన్నదాతలకు ఎమ్మెల్యే ధర్మాన అభినందన
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ (శ్రీకాకుళం) : ప్రసిద్ధ పుణ్య క్షేత్రం శ్రీ కూర్మంలో నిత్యాన్నదానానికి సహకరించేందుకు ముందుకువచ్చిన దాతలను ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అభినందించారు.ఈ మేరకు వీరంతా క్యాంప్ ఆఫీసులో ఆయనను కలుసుకుని, తమ వంతు విరాళం అందించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక ధామం శ్రీ కూర్మ క్షేత్రంలో కొత్త పాలక...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సొంత ఇల్లు హోదాని పెంచుతుంది
ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు
అంపోలు (శ్రీకాకుళం) : సొంత ఇల్లు అనేది సమాజంలో హోదాని పెంచుతుందని.. ఆ హోదా దక్కేందుకు అవకాశం కల్పించిన సీఎం జగన్ కి లబ్ధిదారులందరూ రుణపడి ఉండాలని శ్రీకాకుళం శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాథ రాజు శుక్రవారం జిల్లా పర్యటనకు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
చెత్తపన్ను : మరో వివాదంలో శ్రీకాకుళం మున్సిపాల్టీ !
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చెత్త పన్నుపై స్థానికంగా వివాదాలు నెలకొంటున్నాయి.ముఖ్యంగా శ్రీకాకుళం మున్సిపాల్టీ అధికారులతో సహా గ్రామ సచివాలయ సిబ్బంది అనుసరిస్తున్న వ్యూహం సరిగా లేదన్న ఆరోపణలున్నాయి.తాజాగా శ్రీకాకుళం నగరంలో మరో వివాదం రాజుకుంది.స్థానిక కర్ణాటక బ్యాంకుకు ఎదురుగా ఉన్న స్వాతి మెడికల్స్ యజమానికి నెలకు 1500 రూపాయలు చొప్పున నాలుగు నెలలకు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మనోల్లాస కారకం సంగీతం : ధర్మాన
బాపూజీ కళామందిరం (శ్రీకాకుళం నగరం) : మనోల్లాస కారకం సంగీతం అని, నిత్యం ఒత్తిళ్లతో సతమతమయ్యే ఆధునిక జీవన విధానానికి శ్రావ్యమయిన సంగీతం దివ్యౌషధం అని శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్థానిక బాపూజీ కళామందిరంలో శ్రీ సుమిత్రా కళా సమితి నేతృత్వాన ఏర్పాటు చేసిన వేణుగాన సంగీత విభావరికి ముఖ్య అతిథిగా...
వార్తలు
ఏపీలో దారుణం…విద్యార్థినిని చితకబాదిన ప్రిన్సిపల్..!
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం వావిలిపల్లి పేట ఏపీ మోడల్ స్కూల్ లో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వై స్రవంతి అనే విద్యార్దినిని కళాశాల ప్రిన్సిపాల్ మార్తా తిలకం చితకబాదారు. రెండు గంటల సేపు విద్యార్దిని ప్రిన్సిపాల్ రూమ్ లో బంధించారు. తోటి విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న...
Latest News
BREAKING : సీఎంతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు వీరే
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం ఘనంగా...
Telangana - తెలంగాణ
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు ఏటా రూ.70 వేల కోట్లు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓటర్ల మనసు గెలుచుకుంది. ఆ పార్టీ హామీలను నమ్మి రాష్ట్ర ఓటర్లు ఆ పార్టీని గెలిపించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పాటు కానున్న...
Telangana - తెలంగాణ
ఇదేందయ్యా ఇది చికెనేమో అగ్గువ.. గుడ్డు మాత్రం పిరం
తెలంగాణ వాసుల్లో చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. కానీ మాంసం రేట్లు చూస్తేనేమో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. సరే అని కోడిగుడ్లతో సరిపెట్టుకుందామనుకున్నా వాటి రేట్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే తాజాగా మార్కెట్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఈసీ ఆదేశాలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. స్పష్టమైన మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
తుపాను సహాయ చర్యలపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
మిగ్జాం తుపాను ఏపీలో బీభత్సం సృష్టించింది. జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. లక్షల ఎకరాల్లో పంటను నీటిముంచింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం...