Srikakulam

మీకు తీరని కోరికలు ఉన్నాయా? అక్కడ ఒక అరటి గెల కడితే వెంటనే తీరతాయట..

సాదారణంగా గుడికి వెళ్ళే భక్తులు పండు, పూలు, ప్రసాదం తీసుకొని వెళ్తారు..కానీ ఓ గుడికి వెళ్ళే భక్తులు మాత్రం ఏకంగా అరటి గెలలు తీసుకొని వెళ్తారు.. స్వామి వారికి భక్తితో మొక్కితే కోరిన కోరికలు తీరతాయి. దాంతో భక్తులు అరటి గెలను కడతారు..నిజంగా వింతగా ఉందే.. ఇదంతా అబద్దం అని కొట్టి పారెయ్యకండి..ఇది నిజం.....

తిత్లీ సాయం కొంద‌రికే ! ఇటు చూడండి సీఎం !

శ్రీ‌కాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను సాయం కొంద‌రికే అందింది. కేవ‌లం ఉద్దానం ప‌రిస‌రాల్లో ఉన్న రైతుల‌కు అందించి, ప‌రిశ్ర‌మ‌ల‌కు సాయం చేయ‌డం మ‌రిచిపోయారు అన్న వాద‌న వినిపిస్తోంది. మొన్న‌టి  వేళ  తిత్లీ తుఫాను బాధితుల‌కు సంబంధించి 90 వేల మంది లబ్ధిదారులకు  182 కోట్ల 60 ల‌క్ష‌ల ఆరు వేలు  జ‌మ చేయ‌డం ఆనందంగా...

ప‌విత్ర య‌జ్ఞం చేస్తున్నాం..ఆద‌రించండి

- మూడో విడత అమ్మ ఒడికి శ్రీ‌కారం - ప‌థ‌కం వ‌ర్తింపునకు 75 శాతం హాజ‌రు త‌ప్ప‌ని స‌రి - శ్రీ‌కాకుళం వాకిట సీఎం - చ‌దువుల‌పై పెట్టుబడులు అన్న‌వి స‌మాజం త‌ల రాత‌ను మార్చేవే - విప‌క్షాల విమ‌ర్శలు న‌మ్మొద్దు - విష ప్ర‌చారం తిప్పి కొట్టండి - అతి కొద్ది మందికి మాత్ర‌మే అంద‌ని అమ్మ ఒడి - మంత్రులు బొత్స మ‌రియు ధ‌ర్మాన - ఈ...

మంత్రి చెప్పినా విన‌రేం ! శ్రీకాకుళం వైసీపీ కాస్త విభిన్నం

అంతా ఒక్క‌టై చేస్తున్నారు. వారు కార్య‌ర్త‌లు కాదు వ‌లంటీర్లు. వలంటీర్లకే అధికారం అన్న విధంగా స్థానికంగా విన‌ప‌డుతున్న మాట. ఆ విధంగా శ్రీ‌కాకుళం న‌గ‌ర వైస్సార్ కాంగ్రెస్ పార్టీకీ, కార్య‌క‌ర్త‌ల‌కూ మ‌ధ్య దూరం పెరిగి పెద్ద‌దవుతోంది. కార్య‌క‌ర్త అంటే సేవా భావంతో ప‌నిచేసేవాడే అని ధ‌ర్మాన అంటున్నారు. కానీ వాస్త‌విక స్థితిగ‌తులు ఇందుకు భిన్నంగా...

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సు బోల్తా.. 22 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందిగామ మండలం పెద్ద తామరపల్లి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కల్వర్టును ఢీకొనడంతో బస్సులో ఉన్న 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది...

శ్రీ‌కాకుళం వార్త : పొరు గ‌డ్డ‌లో మ‌రో వివాదం ? ఛ‌లో బొడ్డ‌పాడు

విప్ల‌వాల గ‌డ్డ శ్రీ‌కాకుళం జిల్లా, బొడ్డ‌పాడులో భూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్క‌డి విలువైన భూముల‌ను ఎటువంటి ప‌రిహారం చెల్లించ‌కుండానే లాక్కునేందుకు అధికారులు చర్య‌లు తీసుకుంటున్నారు అన్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అడ్డు వస్తే చాలు క్రిమినల్ కేసులు సైతం రైతుల‌పై న‌మోదు చేస్తున్నారు కూడా ! దీంతో ఇక్క‌డ వివాదం ఎప్ప‌టిక‌ప్పుడు రాజుకుంటూనే ఉంది....

టీ-20 మ్యాచ్.. రేపు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు..!!

భారత్-దక్షిణాఫ్రికా టీ-20 మ్యాచ్ విశాఖపట్నం కేంద్రం కానుంది. ఈ నెల 14వ తేదీన విశాఖలో జరగబోయే టీ-20 మ్యాచ్‌ నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ వెల్లడించారు. రోజువారి మార్గాల్లో వెళ్లే వారు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. రేపు...

ఉత్త‌రాంధ్ర సెంటిమెంట్ ..ప‌న్జేసేనా !

ఉత్త‌రాంధ్ర నుంచి బస్సు యాత్ర చేప‌ట్ట‌నుంది వైసీపీ స‌ర్కారు. ఈ ఉద‌యం ఏడు గంట‌ల‌కే సంబంధిత కార్య‌క్ర‌మం మొద‌ల‌యింది. మే 26 గురువారం నుంచి మే 30  ఆదివారం వ‌ర‌కూ  రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నగ‌రాలు క‌లుపుకుని జ‌రిగే బ‌స్సు యాత్ర‌కు ఉత్త‌రాంధ్రే  ప్రారంభ స్థానం. స్టార్టింగ్ పాయింట్. ఎప్ప‌టి నుంచో అనుకుంటున్న కార్య‌క్ర‌మానికి...

ఆహా ! ఆ ఊరికి రోడ్డు.. మోడీ సాయం ప్ర‌స్తావిస్తారా ?

మారుమూల ఉన్న శ్రీ‌కాకుళం జిల్లా అలికాం నుంచి  కొత్తూరుకు మూడు కోట్ల రూపాయ‌ల‌కు పైగా నిధుల‌తో వంతెన‌తో పాటు రోడ్డు వ‌స్తుందంటే అందుకు కార‌ణం కేంద్రం ఇచ్చిన నిధులే ! ఆ విధంగా రాష్ట్రానికి మోడీ కొంత సాయం నాబార్డు పేరిట చేశారు. కానీ వైసీపీ శ్రేణులు వీటిని ఫోక‌స్ చేయ‌డం లేదు అని,...

బాబు బైట్ : ప‌రువు పోయిన చోటే వెతుక్కుంటున్నారా ?

రైతుల మెడ‌కు ఉరితాళ్లు వేయ‌వ‌ద్ద‌ని అంటున్నారు చంద్ర‌బాబు. అదేవిధంగా వ్య‌వ‌సాయ సంబంధ స‌మ‌స్య‌ల‌నే ప్ర‌ధాన అజెండాగా చేసుకుని సంబంధిత వ‌ర్గాల మెప్పుకోసం మ‌రింత శ్ర‌ద్ధ వ‌హించి వారి స‌మ‌స్య‌ల‌ను త‌న ప్ర‌సంగాల్లో చొప్పిస్తున్నారు. ఇప్ప‌టికే కౌలు రైతు భ‌రోసా యాత్ర పేరిట ప‌వ‌న్ తిరుగుతున్నారు క‌నుక రేప‌టి వేళ జ‌న‌సేన‌తో క‌నుక పొత్తు ఉంటే ల‌బ్ధి...
- Advertisement -

Latest News

టీమిండియా ముందు భారీ టార్గెట్..!

మూడు టీ-20 సిరీస్ లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టుతో ఇంగ్లండ్ తలబడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణిత...
- Advertisement -

వైఎస్ పాలనలాగే రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది : వంశీకృష్ణ

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన లాగే.. రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది అన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు రేవంత్...

రేపు విజయవాడలో సీఎం జగన్ పర్యటన..!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా...

దయచేసిన నన్ను క్షమించండి : మంచు మనోజ్‌

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ 2017 తర్వాత ఏ సినిమా చేయలేదు. కొన్ని సినిమాలకు సైన్ చేసినా అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు ఆయన మళ్లీ వెండితెరపైకి రాబోతున్నారు. మరోవైపు ఓటీటీలోనూ...

NTR 31 అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..!

RRR  మూవీ తరువాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించడానికి చాలా గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. దేవర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మూవీస్ మేకింగ్ విషయంలో స్పీడ్ పెంచేశాడు. దేవరని ఇప్పుడు...