telangana government
Schemes
అన్నదాతలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..!
రైతుల కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల స్కీమ్స్ ని తీసుకు వస్తూ వుంటారు. వీటి వలన రైతులకి ఆర్ధిక ప్రయోజనం లభిస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం రైతులకి రైతుబంధు కింద డబ్బులని ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే పెట్టుబడి సాయం కింద యాసంగి సీజన్కు సంబంధించి డబ్బులని ఈరోజు నుండి అన్నదాతల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటి రూ.900 కోట్ల భారీ జరిమానా
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటి బిగ్ షాక్ ఇచ్చింది. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటి 900 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తు కోర్టు ధిక్కరణ కు పాల్పడుతున్నారని పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం.
ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో...
Telangana - తెలంగాణ
రైతుల కోసం గూగుల్తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం
కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పటి వరకు రైతుల కోసం ఎన్నో స్కీమ్లు, సదుపాయాలు కల్పించింది. అయితే, తాజాగా రైతుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. తెలంగాణలో వ్యవసాయ రంగానికి సేవలు అందించేందుకు, సాగు భూములను డిజిటలైజ్ చేసేందుకు కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ తో ఒప్పందం చేసుకుంది.
దీని ద్వారా వ్యవసాయ భూములను...
రాజకీయం
కాంగ్రెస్లో కల్లోలం..వ్యూహకర్తకే చెక్..రేవంత్ యాక్షన్ ప్లాన్.!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి అగమ్యగోచరంగా మారిపోయింది..రోజురోజుకూ ఆ పార్టీలో ఏం జరుగుతుందో అర్ధం కాకుండా ఉంది. ఓ వైపు రాజకీయంగా బీఆర్ఎస్-బీజేపీల మధ్య వార్ జరుగుతుంటే కాంగ్రెస్ లో మాత్రం వారిలో వారే తిట్టుకుంటున్నారు. ప్రత్యర్ధులపై ఫైట్ చేయాల్సిన వారు. సొంత పార్టీ నేతలపైనే ఫైట్ చేస్తున్నారు. సరే ఏదొకటి అయింది..ఇటీవల పార్టీకి...
Telangana - తెలంగాణ
తెలంగాణలో 16,940 ఉద్యోగాలు..!
మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ని తీసుకు వచ్చింది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ వరుస నోటిఫికేషన్లు తీసుకు వచ్చింది. మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ని తీసుకు వచ్చింది. నాలుగు రోజుల క్రితమే 9,168 గ్రూప్-4 పోస్టులని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ని...
Telangana - తెలంగాణ
ఇంటర్ సిలబస్ మార్పు దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గత కొద్ది రోజులుగా తెలంగాణ ఇంటర్ సిలబస్ లో మార్పులు చేయాలన్న వాదనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా తెలిపారు. నేడు ఇంటర్ బోర్డు నిర్వహించిన సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్...
Telangana - తెలంగాణ
BREAKING : నిజాం కాలేజీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించిన తెలంగాణ ప్రభుత్వం
BREAKING : నిజాం కాలేజీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న నిజాం కళాశాల డిగ్రీ విద్యార్థుల సమస్యను మానవతా దృక్పథంతో ప్రభుత్వం పరష్కరించిందని ట్వీట్ చేశారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
గతంలో ఎప్పుడు...
Telangana - తెలంగాణ
BREAKING: ఫామ్ హౌస్ కేసు ఎమ్మెల్యేలకు భద్రత పెంచిన తెలంగాణ ప్రభుత్వం
మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు ఎమ్మెల్యేలకు భద్రతను పెంచింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించగా.. తాజాగా గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, బుల్లెట్ ప్రూఫ్ కార్లతో పాటు ఎమ్మెల్యేలకు ఎస్కార్ట్, మరియు ఎమ్మెల్యేల ఇంటి దగ్గర...
Telangana - తెలంగాణ
క్యాన్సర్ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..నివారణకు మూడంచెల వ్యూహం
క్యాన్సర్ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ వద్ద వరల్డ్ బ్రెస్ట్ కేన్సర్ నెల సందర్బంగా నిర్వహిస్తున్న అవగాహన వాక్, మారథాన్ జెండా ఊపి ప్రారంభించిన ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు... మారిన జీవిన శైలి, మారిన ఆహార అలవాట్లు తదితర కారణాల వల్ల చిన్న...
Telangana - తెలంగాణ
మెడికల్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త..6548 ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్లు
మెడికల్ విద్యార్థులకు తెలంగాణ మంత్రి హరీష్ రావు శుభవార్త చెప్పారు. ఈ సారి అదనంగా 2,200 మెడికల్ సీట్లు పెంచుతున్నట్లు ప్రకటన చేశారు మంత్రి హరీష్ రావు. ఈ విద్య సంవత్సరం 6548 ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్లు చేయబోతున్నామని.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 850 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 2052...
Latest News
అదిరే LIC స్కీమ్.. రూ.10 వేలతో చేతికి రూ.4 లక్షలు…!
ఈ మధ్య కాలం లో చాలా మంది నచ్చిన పథకాల్లో డబ్బులు పెడుతున్నారు. ఇలా చేయడం వలన భవిష్యత్తు లో ఏ ఇబ్బంది ఉండదు. అయితే...
ఇంట్రెస్టింగ్
కొవిడ్ తర్వాత గణనీయంగా పెరిగిన గుండెజబ్బులు.. తేల్చిన సర్వే..!!
కొవిడ్ తర్వాత చాలమంది ఆరోగ్యం దెబ్బతింది.. ముఖ్యంగా యువత రకరకాల సమస్యతో బాధపడుతున్నారు..మునపటిలా లేదు..త్వరగా అలిసిపోతున్నారు, ఆయాసం, నీరసం, బద్ధకం ఎక్కువగా ఉంటుంది. నిజానికి టీకా వేసుకున్న వారిలోనూ ఈ సమస్యలు అధికంగానే...
భారతదేశం
Bharat Jodo Yatra : నేటితో ముగియనున్న ‘భారత్ జోడో యాత్ర’
నేటితో 'భారత్ జోడో యాత్ర' ముగియనుంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జూడో యాత్ర' నేటితో ముగియనుంది. కాసేపట్లో శ్రీనగర్ లాల్చౌక్ కు రాహుల్ యాత్ర చేరుకోనుంది. అక్కడ...
బ్యాంకింగ్
బ్యాంక్ కి వెళ్లి అకౌంట్ ఓపెన్ చెయ్యడానికి టైం లేదా..? అయితే ఇలా సేవింగ్స్ అకౌంట్ ని ఓపెన్ చేసేసుకోండి..!
ప్రతీ ఒక్కరికీ కూడా ఈరోజుల్లో బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఉద్యోగులకి అయినా వ్యాపారులకు అయినా సరే బ్యాంకు అకౌంట్ తప్పనిసరి. బ్యాంక్ అకౌంట్ ఉంటే లోన్స్ వస్తాయి. FDలపై ఎక్కువ మొత్తంలో వడ్డీ...
క్రైమ్
BREAKING : పెరూలో విషాదం..లోయలో పడ్డ బస్సు… 25 మంది మృతి
పెరూలో పెను విషాదం చోటు చేసుకుంది. రాజధాని లిమాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది.
ఈ దుర్ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర...