vaccination

కరోనా టీకాకు బదులు రేబిస్ వ్యాక్సిన్… ఉత్తర్ ప్రదేశ్ లో ఘటన

కరోనా కట్టడికి ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. అయితే కొన్ని సందర్భాల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగ కారణంగా మొదటి డోస్ లో వేసిన టీకా కాకుండా రెండో డోసులో వేరే కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన ఉదంతాలు చూశాం. కొన్ని చోట్ల కేవలం మందును సిరింజీలోకి ఎక్కించకుండా వ్యాక్సినేషన్ ఇచ్చిన ఘటనలు కూడా...

corona: కార్బెవాక్, కోవాగ్జిన్, జైకోవ్ డీ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆమోదం.

కరోనా పై మరింత సమర్థవంతంగా పోరాడేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే 15 ఏళ్లకు పైబడిన వారికి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే తాాజాగా 12 ఏళ్లుకు పైబడిన, 12 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ( డీసీజీఐ) అనుమతి...

స్వల్పంగా పెరిగిన కోవిడ్ కేసులు… ఇండియాలో కొత్తగా 2593 కరోనా కేసులు నమోదు.

ఇండియాలో క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు కేవలం 1500 లోపే నమోదవుతూ వచ్చిన కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఢిల్లీ, హర్యానా, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వాడకాన్ని తప్పనిసరి చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పెరుగుతున్న కరోనా...

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు… 24 గంటల్లో 2451 కేసులు నమోదు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లు 1500 లోపే నమోదు అవుతూ  వస్తున్న కేసులు క్రమంగా పెరగుతున్నాయి. దీంతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే దేశంలో కరోనా ‘ ఆర్ ’ వ్యాల్యూ పెరగుతోంది. ఇన్నాళ్లు 1 కన్నా తక్కువగా ఉన్నా రిపొడక్టివ్ వ్యాల్యూ.. ప్రస్తుతం ఒకటికి చేరింది....

కరోనా కేసుల పెరుగుదలతో కేంద్రం అలెర్ట్

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. తన రూపాలను మారుస్తూ ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్, ఎక్స్ ఈ ఇలా కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం దేశంలో గత కొన్ని రోజులుగా తక్కువ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో కరోనా కేసుల్లో...

దేశంలో కొత్తగా 1247 కరోనా కేసులు…. ఒకరి మృతి

దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొన్ని రోజులుగా దేశంలో వెయ్యికి అటూ  ఇటూగా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు మరణాల సంఖ్య కూడా దాదాపుగా తగ్గాయి. కాగా హర్యానా, ఢిల్లీల్లో స్వల్పంగా కేసులు పెరుగుదల కాస్త ఆందోళన పెంచుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో హర్యానా సర్కార్ మాస్క్ ను తప్పని సరి చేసింది.  గడిచిన 24 గంటల్లో దేశ...

ఇండియాలో వెయ్యికి దిగువన కొత్త కరోనా కేసులు…. సింగిల్ డిజిట్ కు పరిమితమైన మరణాలు

ఇండియాలో కోవిడ్ మహమ్మారి దాదాపుగా తగ్గింది. ఇండియా వ్యాప్తంగా కొన్ని రోజులుగా కేసుల సంఖ్య తగ్గతూ వస్తున్నాయి. కేవలం వెయ్యి లోపే కేసులు నమోదు అవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా దాదాపుగా తగ్గింది. ఓ వైపు మన పొరుగు దేశం చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నా... మనదేశం మాత్రం...

Vaccination: నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్

నేటి నుంచి 18 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోసులు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అయింది. ప్రైవేటు టీకా కేంద్రాాల్లో ఈ టీకా ఇవ్వనున్నారు. 18 ఏళ్లు నిండిన వారికి.. రెండవ డోస్ తీసుకుని 9 నెలలు పూర్తి అయిన వారు ప్రైవేట్ టీకా కేంద్రాల్లో బూస్టర్ డోస్ తీసుకునేందుకు అర్హులని కేంద్రం ఇప్పటికే...

కేంద్రం కీలక నిర్ణయం….. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోస్.. ఈ ఆదివారం నుంచే ప్రారంభం

కరోనాపై పోరుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్ 10 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు రంగం సిద్ధం అయింది. ప్రైవేట్ టీకా కేంద్రాల్లో ఈ టీకాను ఇవ్వనున్నారు. 18 ఏళ్ల వయస్సు నిండిన వారు... రెండవ డోస్ తీసుకుని 9 నెలలు పూర్తి అయిన...

కోవాగ్జిన్ రెండు డోసులతో కరోనా నుంచి మరింత రక్షణ… ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి

ప్రపంచ వ్యాప్తంగా గత రెండేళ్ల నుంచి కరోనా వల్ల ఇబ్బందులు పడుతోంది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా తన రూపాన్ని మార్చకుంటూ.... ప్రజలపై దాడులు చేస్తూనే ఉంది. తాజాగా ఓమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ భయపెడుతోంది. అయితే వాక్సిన్ల వల్ల ప్రజలకు రక్షణ లభిస్తోంది. తాగా ఐసీఎంఆర్ అధ్యయనంలో దేశీయ తయారీ టీకా కోవాగ్జిన్...
- Advertisement -

Latest News

టీడీపీలో నాయకత్వ మార్పు.. ఎదురుదెబ్బ తప్పదా.!

చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రాష్ట్రంలో టిడిపి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టిడిపి ఏర్పడి 40 సంవత్సరాల పైనే అయింది. అందులో ఉన్న నాయకులు కూడా...
- Advertisement -

టీడీపీతో నేను పొత్తుకు అందుకే వెళ్లాను: పవన్ కళ్యాణ్

ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణ జిల్లాలో నాలుగవ విడుత వారాహి యాత్రలో భాగంగా ప్రజలతో చాలా బిజీ గా ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న బహిరంగ సభలలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ......

నాకు పుట్టిన రోజు గిప్ట్ గా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపారు.. కే.ఏ.పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అమ్మకాన్ని వాయిదా వేసుకున్నందుకు ప్రధాని మోడీ,అమిత్ షా,రూపలాకి కృతజ్ఞతలు తెలిపారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్. ఇవాళ మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాకు...

సింగర్ మంగ్లి పెళ్లిపై క్లారిటీ… షాక్ స్టార్ సింగర్ !

గత కొన్ని రోజులుగా ప్రముఖ తెలంగాణ మరియు తెలుగు సింగర్ మంగ్లీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పెళ్లి వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తను...

జగన్ కి అసలు విషయం తెలియక ఎగిరెగిరి పడుతున్నారు : సీపీఐ నారాయణ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ ఖర్చులతో రాష్ట్రానికి వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. కేసీఆర్ ఎన్డీఏలో కలుస్తారన్న విషయాన్ని మోడీ ఇప్పుడు ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. ప్రధాని...