vijayashanthi

బీజేపీలో చేరికలపై విజయశాంతి సంచలన ట్వీట్‌

బీజేపీలో చేరికలపై విజయశాంతి సంచలన ట్వీట్‌ చేశారు. బీజేపీలో చేరికలపై చేరికలకమిటీ ద్వారా జరిగే ప్రయత్నం పార్టీ నిర్మాణానికి నిరంతరం జరిగే ప్రక్రియ. వాటిని బీజేపీ నాయకత్వం, అధ్యక్షులు, జాతీయ పార్టీ పరిశీలించి నిర్ణయం తీసుకోవడం విధానపరంగా నడుస్తుందన్నారు. కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నికలయ్యాక బీఆరెస్‌లో చేరిపోవడం తెలంగాణలో జరుగుతున్నదే కాబట్టి, ప్రజలు బీఆరెస్‌కు...

భజరంగ్‌దళ్‌ పై నిషేధం..విజయశాంతి సంచలన ట్వీట్‌

భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రస్తావించడం ఎంత వరకూ సమంజసమో ఆ పార్టీ విశ్లేషించుకోవడం అత్యంత ఆవశ్యకం అని విజయశాంతి సంచలన ట్వీట్‌ చేశారు. హిందువులు విశ్వసించే భావాలకు, నమ్మకాలకు వ్యతిరేక నిర్ణయాలను ప్రకటిస్తున్న కాంగ్రెస్‌ని మెజారిటీ ప్రజలు అనుమానించవలసిన పరిస్థితిని ఆ పార్టీ స్వయంగా సృష్టించుకుంటున్నది కావచ్చన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన...

సెక్రటేరియట్ నీడలోకి కూడా ప్రజలను రానివ్వడు – విజయశాంతి

  సెక్రటేరియట్ నీడలోకి కూడా ప్రజలను రానివ్వడని బీజేపీ నేత విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవం అంటూ సీఎం కేసీఆర్ గారు గొప్పలు చెప్పుకుంటున్న కొత్త సచివాలయంలో సామాన్యులకు చోటుందా?... అని నేను ప్రశ్నించిన కొన్ని గంటల్లోనే మరో కొత్త విషయం బయటపడిందని ఫైర్‌ అయ్యారు. తెలంగాణ పాలకులని ప్రశ్నిస్తే... సామాన్యులనే కాదు...

రూ.1,000 కోట్లతో కట్టిన సచివాలయంలో..సామాన్యులకు ఎంట్రీ ఉందా ? – విజయశాంతి

రూ.1,000 కోట్లతో కట్టిన సచివాలయంలో..సామాన్యులకు ఎంట్రీ ఉందా ? అని సీఎం కేసీఆర్‌ ను విజయశాంతి నిలదీశారు. సుమారు రూ.1,000 కోట్ల ప్రజల సొమ్ముతో నిర్మించినట్టు చెబుతున్న తెలంగాణ నూతన సచివాలయంలో ఆ సామాన్య ప్రజలకి ప్రవేశం ఉందా... లేదా? అనేది ఇప్పుడొక మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారింది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రాష్ట్ర...

సీఎం కేసీఆర్‌ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..అవినీతిని ఆయనే ఒప్పుకున్నారు

సీఎం కేసీఆర్‌ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న హైదరాబాదులోని జరిగిన బీఆరెస్ ప్లీనరీ సమావేశంలో సీఎం కేసీఆర్ గారు తమ పార్టీ ఎమ్మెల్యేలకి అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు. తన సర్కారు ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలులో ఎమ్మెల్యేలు డబ్బులు నొక్కేస్తున్నారని... కొందరు ఎమ్మెల్యేలు రూ.3 లక్షల వరకు వసూలు చేశారని... అలా...

మునుగోడు ఎన్నిక తర్వాత బిజెపిలో ఎవరూ చేయడం లేదు..? విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు

మునుగోడు ఎన్నిక తర్వాత బిజెపిలో ఎవరూ చేయడం లేదు ఇతర పార్టీల నేతలు అంటూ వస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంపై విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గారు అనేక దుర్మార్గపూరిత ప్రత్యర్థుల వ్యూహాలతో ఎన్నికల విజయం అందుకోవడంలో కొంచెం దూరం కావడం వల్ల బీజేపీలోకి చేరికలు ఆగిపోయాయని...

రేవంత్, ఈటల నా తమ్ముళ్లు అంటూ విజయశాంతి పోస్ట్

రేవంత్, ఈటల నా తమ్ముళ్లు అంటూ విజయశాంతి పోస్ట్ చేశారు. దేశంలోనే అత్యంత ధన ప్రభావిత ఎన్నికల కార్యాచరణ తెలంగాణలో కొనసాగుతున్నది. మన తెలంగాణ రాజకీయ కార్యకర్తలందరూ గత తొమ్మిది సంవత్సరాలుగా చూస్తున్న వాస్తవమిదన్నారు.     ఇందుకు కారణంగా ఉన్న అసలైన దుర్మార్గ వ్యవస్థపై పోరాడవలసిన కర్తవ్యం మనకు తప్పనిసరిగా ఉన్నదనేది నిజం. ఈ విధానాన్ని అధికారపార్టీ...

యోగి ప్రభుత్వంపై విజయశాంతి సంచలన ట్వీట్

యోగి ప్రభుత్వంపై విజయశాంతి సంచలన ట్వీట్ చేశారు. ఉత్తరప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతని సోదరుడు హత్యకు గురికావడం, అతీక్ కుమారుడు ఎన్‌కౌంటర్ అయిన ఘటనల్లో సీఎం యోగిగారి ప్రభుత్వాన్ని విపక్షాలు తప్పుబడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నామని తెలిపారు.   ఎన్‌కౌంటర్ వంటి ఘటనల్ని నేను సమర్ధించను కానీ, రాజ్యాంగబద్ధమైన పదవులు నిర్వహించిన...

బీజేపీకి విజయశాంతి రాజీనామా.. క్లారిటీ ఇదే

విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాములమ్మ సింగరేణి అంశంలో తన పార్టీకి కూడా కొంత వ్యతిరేకంగా ఉన్నదని మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయని పోస్ట్‌ పెట్టారు. నేను ఎన్నడైనా నా తెలంగాణ ప్రజల పక్షమే... నా లక్ష్యం తెలంగాణ జన సంక్షేమమే అన్నారు. అయితే, నాకు ఏ భిన్నాభిప్రాయం ఉన్నా... క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అది...

వైజాగ్ స్టీల్ వ్యవహారంలో కేసీఆర్ సర్కారు జోక్యం అంత మోసమే – రాములమ్మ

వైజాగ్ స్టీల్ వ్యవహారంలో కేసీఆర్ సర్కారు జోక్యం అంత మోసమేనంటూ రాములమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. TSPSC పేపర్ లీకేజీ విషయంలో సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వ వైఫల్యాలన్నీ బయటపడటంతో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు కొత్త ఎత్తుగడతో కేంద్రంపై బురదచల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహించారు. గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం...
- Advertisement -

Latest News

BREAKING : SSMB29 లో విలన్ గా అమీర్ ఖాన్…

త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో ప్రస్తుతం గుంటూరుకారం అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే ఈ సినిమా టైటిల్ ను...
- Advertisement -

బిగ్ అలర్ట్: ఎస్సై & కానిస్టేబుల్ అభ్యర్థులకు రేపే చివరి అవకాశం…

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే అభ్యర్థులకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు కూడా విడుదల అయ్యాయి. ఇప్పుడు రెండవ రౌండ్ లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్...

కండోమ్స్‌ వేటితో చేస్తారో తెలుసా..? అవి పర్యావరణానికి హానికరమా..?

సురక్షితమైన సెక్స్‌ కోసం కండోమ్స్‌ వాడుతుంటారు. కండోమ్స్‌లో రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా కండోమ్స్‌ను ఎలా చేస్తారో ఆలోచించారా..? కండోమ్స్‌ తయారీకి వాడే పదార్థాల వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందట..!...

మీ పిల్లలు ఇలా కుర్చుంటున్నారా..? వెంటనే ఆ అలవాటు మాన్పించండి..!

చిన్నపిల్లలను పెంచడం అంటే పెద్ద టాస్క్‌ అనే చెప్పాలి. వారికి వేళకు భోజనం పెడితే సరిపోతుందిలే అనుకుంటారేమో.. ఇంకా చాలా ఉంటాయి. చిన్నపిల్లలు ఊరికే నోట్లో వేళ్లు పెట్టుకుంటారు అది మాన్పకపోతే.. పెద్దయ్యాక...

కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరల వివరాలు ఇవే …

ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం దేశానికి వెన్నెముక అయిన రైతులు పండించిన ధాన్యాలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తారన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ ఏడాది ఖరీఫ్ పంటలకు సంబంధించి కనీస...