YSRCP

175 ఫిక్స్.. సిట్టింగులకు ఎసరు?

వై నాట్ 175.. ఇది జగన్ నినాదం..గత ఎన్నికల్లో 175కి 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చాం..ఇక అధికారంలో ప్రజలకు అంతా మంచే చేస్తున్నాం.. అలాంటప్పుడు ఈ సారి 175కి 175 సీట్లు ఎందుకు గెలవలేమని జగన్ అంటున్నారు. ఆ దిశగానే ఎమ్మెల్యేలు పనిచేయాలని.. గడపగడపకి ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాం విజయవంతంగా కొనసాగుతుంది....

సైకిల్ ‘యాక్షన్’..బాబు కీ స్టెప్.!

జైల్లో ఉన్నా సరే చంద్రబాబు పార్టీని ఎలా ముందుకు నడిపించాలో పూర్తిగా అవగాహనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన జైల్లో ఉంటూనే..రాజకీయంగా టి‌డి‌పి ఎలా ముందుకెళ్లాలి..వైసీపీకి ఎలా చెక్ పెట్టాలనే కోణంలోనే పనిచేస్తున్నారు. ఆయనకు ఎప్పుడు బెయిల్ వస్తుందో తెలియదు..ఎప్పుడు బయటకొస్తారో తెలియదు. ఈ నేపథ్యంలో ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలు మాత్రం ఆగకూడదు. అందుకే...

ఆ 40 సీట్లే ‘కీ’..టీడీపీ-జనసేన ఫోకస్.!

టిడిపి-జనసేన పొత్తు ప్రకటించిన దగ్గర నుండి రాష్ట్రం మొత్తం పొత్తులో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు అనే విషయం పైన చర్చ నడుస్తోంది. టిడిపి వారు జనసేనకి 35 నుంచి 40 ఎమ్మెల్యే స్థానాలు, 3 నుంచి 5 ఎంపి స్థానాలు ఇవ్వాలని యోజనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2014 ఎన్నికలలో జనసేన...

ఏలూరు పోరు: ఆళ్ళ నాని.. పవన్‌కు చెక్ పెడతారా?

టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయింది. దీంతో పొత్తు ప్రభావం ఉన్న స్థానాల్లో వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ప్రధానంగా కాపు ఓటర్ల ప్రభావం ఉన్న స్థానాల్లో. అయితే పవన్‌కు చెక్ పెట్టి కాపు ఓటర్ల మద్ధతు పొంది మళ్ళీ గెలవాలని వైసీపీ ఎమ్మెల్యేలు చూస్తున్నారు. ఇదే క్రమంలో మాజీ మంత్రి ఆళ్ళ నాని అదే...

పొత్తు లెక్క.. జగన్‌కు ఎంత ప్లస్ చేశారంటే?

ఏపీలో తిరుగులేని బలం ఉన్న నాయకుడు ఎవరంటే..జగన్ మోహన్ రెడ్డి పేరు కళ్ళు మూసుకుని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ బలమైన నాయకుడుగా ఉన్నారు. అలాంటి బలమైన నాయకుడుని ఢీకొట్టడానికి చంద్రబాబు-పవన్ కలిసిన విషయం తెలిసిందే. అయితే అధికారికంగా ప్రకటన మాత్రం ఇటీవల చంద్రబాబు జైలుకు వెళ్ళాక...

బాబుకు కళ్యాణ్ ‘కాపు’.. బలయ్యేది వారే.!

జైలు వేదికగా టి‌డి‌పి-జనసేన పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబుని తాజాగా పవన్.. లోకేష్-బాలయ్యతో కలిసి కలిసిన విషయం తెలిసిందే. ఇక జైలు నుంచి బయటకొచ్చిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడి..బాబుని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయన్ని చూస్తే బాధేస్తుందని చెప్పుకొచ్చి..ఇక వైసీపీ అరాచక పాలనని అంతమొందించడానికి...

పవన్ పాలిటిక్స్..ఇంకా వన్ సైడ్?

పవన్ కళ్యాణ్  రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును, క్యాడర్ ను సంపాదించుకున్నారు.  రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల గురించి అధికార పార్టీని నిలదీస్తూ, విమర్శిస్తూ తనకంటూ ఒక గుర్తింపు వచ్చేలా చేసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపికి మద్దతుగా ఉంటారని తెలిసిన విషయమే. రాబోయే ఎన్నికల్లో కూడా టిడిపి జనసేన పొత్తు ఉంటుందని, ఇవి...

టీడీపీలో సంక్షోభం.. వైసీపీ నేతలు అండ.?

చంద్రబాబు అరెస్ట్‌తో టి‌డి‌పిలో సంక్షోభం మొదలైన విషయం తెలిసిందే. మొన్నటివరకు జగన్ ప్రభుత్వంపై దూకుడుగా ముందుకెళ్లిన టి‌డి‌పి..ఇప్పుడు అధినేత అరెస్ట్ తో దెబ్బకు సైలెంట్ అయింది. కేవలం బాబు ఎప్పుడు బయటకొస్తారనే అంశంపై ఫోకస్ పెట్టారు. ప్రజా సమస్యలు పక్కకు వెళ్ళాయి. ఇటు టి‌డి‌పి శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. జగన్‌కు కూడా కావాల్సింది ఇదే. ఇలా...

బాబు వస్తే జాబు..అతి పెద్ద మోసం ఇదే.!

బాబు వస్తే జాబు..ఇది 2014 ఎన్నికల ముందు టి‌డి‌పి నినాదం. పెద్ద ఎత్తున టి‌డి‌పి ప్రచారం చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన..సీనియర్ నేతగా చంద్రబాబు ఉండటం.. ఇంకా బాబు ఏదో చేస్తారని అంతా భావించారు. అందులో యువతని ఆకట్టుకోవడానికి బాబు వస్తే జాబు అంటూ ప్రచారం చేశారు. బాబు అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు...

సిరిసిల్లలో తయారవుతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ జెండాలు

తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు లేదా నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అటు భారత రాష్ట్ర సమితి పార్టీ ఇప్పటికే 115 అభ్యర్థులను ప్రకటించేసింది. కాంగ్రెస్ పార్టీ మరియు బిజెపి పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ...
- Advertisement -

Latest News

WORLD CUP WARM UP: కివీస్ తో పాకిస్తాన్ “ఢీ”… బరిలోకి విలియమ్సన్ !

రేపు హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన వన్ డే వరల్డ్ కప్ లోని మొదటి వార్మ్ అప్ మ్యాచ్ భారత్ కాలమానము...
- Advertisement -

“రేపు కర్ణాటక బంద్”… 144 సెక్షన్ అమలు !

గత కొంతకాలంగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్యన కావేరి జలాల మధ్యన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. కానీ వీటిని పరిష్కరించే నాయకుడు రెండు రాష్ట్రాల్లో లేనట్లున్నారు. ఇక కర్ణాటకలో కావేరి జలాలు...

అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన సౌత్ ఆఫ్రికా మహిళల కెప్టెన్ !

సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ మహిళల మధ్యన జరుగుతున్న మూడు మ్యాటిక్ ల వన్ డే సిరీస్ లో సఫారీలు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను దక్కించుకున్నారు. మొదట టాస్...

లోకేష్ భయంతోనే ఢిల్లీకి పరిగెత్తాడు: బైరెడ్డి సిద్దార్థరెడ్డి

రాజకీయాలలో బాగా పండిపోయిన సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడు ఇటీవల స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈయన బయటకు రాడు, రాలేదని వైసీపీ...

కేసీఆర్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన BRS కీలక నేతలు!

తెలంగాణాలో రోజు రోజుకి కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండడంతో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయన్నది ఎవ్వరూ ఊహించలేకపొతున్నారు. ఎందుకంటే... ఇప్పుడు కేసీఆర్ కు...