YSRCP
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ప్రచార గడువు ముగుస్తున్న నేపథ్యంలో రంగంలోకి కీలక నేతలు
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎల్లుండితో మున్సిపల్ ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన నేపథ్యంలో కీలక నేతలు అందరూ రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెలుగు దేశానికి చెందిన కీలక నేతలు తమ తమ ప్రాంతాలలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించి పలువురు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
విజయనగరం వైసీపీలో రచ్చకెక్కిన విభేదాలు
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది మొదలు విజయనగరం వైసీపీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. వైసీపీ సీనియర్ నేత మంత్రి బొత్స,స్థానిక ఎమ్మెల్యే మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ స్థానిక నేతల రాజీనామా వరకు వెళ్లింది. పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి రంగంలోకి దిగి ఇచ్చిన హామీలు ఏ మేరకు ఫలితాన్నిస్తాయో అన్న చర్చ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బెజవాడ కార్పోరేషన్లో వైసీపీ,టీడీపీ ని టెన్షన్ పెడుతున్న జనసేన
ఏపీలోనే కీలకమైన బెజవాడ కార్పొరేషన్ను కైవసం చేసుకోవటానికి అటు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఏపీలోనే బెజవాడ కార్పొరేషన్ రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకమైంది. ఇక్కడ గెలిస్తే...రాష్ట్రవ్యాప్తంగా దాని ప్రభావం ఉంటుందనేది పార్టీల నమ్మకం. ఇప్పుడు కొత్తగా జనసేన బరిలోకి దిగటంతో... ఆ పార్టీ ఎవరికి చేటు చేస్తుందోనని... నేతలు టెన్షన్ పడుతున్నారు.
బెజవాడ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బాలయ్యవన్నీ చెత్త కామెంట్లు..ఆలోచన అంతా అదే !
ఎమ్మెల్సీ నామిమేషన్ల అనంతరం టీడీపీ పై ఎమ్మెల్సీ అభ్యర్దులు విరుచుపడ్డారు. ఈ క్రమంలో బాలయ్యపై ఎమ్మెల్సీ ఇక్బాల్ మండిపడ్డారు. నేను అడగకుండానే మొదటి సారి, రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం దక్కిందని, అదే టీడీపీలో పదవులు దక్కించుకోవాలంటే పైరవీలు, ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుందని అన్నారు. ముస్లింలు ఓటేయలేదని మంత్రి పదవులివ్వని చరిత్ర టీడీపీదని ఆయన అన్నారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అక్కడ ఎమ్మెల్యే అభ్యర్దులకు మించి ఖర్చు పెడుతున్న కార్పోరేటర్లు
ఎన్నికల్లో గెలుపోటములను పక్కన పెడితే.. అభ్యర్థుల ఖర్చు తడిసి మోపెడవుతున్న రోజులివి. పంచాయతీ ఎన్నికల్లోనే లక్షలు వదిలించుకున్న వారు ఎందరో. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రావడంతో లక్షలు కాదు కోటికి రెక్కలు వచ్చాయి. బెజవాడలో కొందరు కార్పొరేటర్లు ఎమ్మెల్యే ఎన్నికలకు మించి ఖర్చు పెడుతున్నారట... అభ్యర్థుల ఖర్చు ఇప్పటికే కోట్లు దాటేసిందని కథలు కథలుగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జనసేన, బీజేపీ అభ్యర్ధులకు సపోర్ట్ చేస్తా.. చింతమనేని సంచలనం !
తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల పై మాజీ ఎమ్మెల్యే చింతమనేని షాకింగ్ కామెంట్స్ చేశారు. నిజానికి ఏలూరు 23వ డివిజన్ లో టీడీపీ తరుపున పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థి విత్ డ్రా చేసుకోవడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. అలా విత్ డ్రా చేసుకున్న తెలుగుదేశం పార్టీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
దగ్గుబాటి ఫ్యామిలీకి బిజేపి బంపర్ ఆఫర్…?
గత కొంతకాలంగా దగ్గుబాటి కుటుంబం పార్టీ మారే అవకాశాలున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ, వైసీపీ విషయంలో సీరియస్ గా ఉన్న దగ్గుబాటి కుటుంబం ఇప్పుడు పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా ప్రచారం మొదలైంది. అయితే ఇప్పుడు వైసీపీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా పార్టీ మారడానికి సిద్ధమయ్యారు అనే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఆ కార్పొరేషన్లో నాయకత్వలోపం టీడీపీ శాపంగా మారిందా
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ చేసుకున్న వైసీపీ అదే దూకుడుతో మున్సిపల్ ఎన్నికల్లోనూ స్పీడ్ పెంచింది. మొదటి నుంచి టీడీపీకి పట్టున్న ఓ కార్పొరేషన్లో వైసీపీ దూసుకుపోతుంటే టీడీపీకి ఎదురుగాలి వీస్తోంది. పదవులన్నీ అనుభవించిన నేతలు ప్రతిపక్షంలోకి రాగానే మొహం చాటేయడంతో..తమ్ముళ్లు ఒంటరి వాళ్లై పోయారు. కనీసం లీడ్ చేసే నాయకుడు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఎంపీ ఎమ్మెల్యే ఆధిపత్యపోరు మున్సిపల్ ఎన్నికల పై పడిందా
సార్వత్రిక ఎన్నికలై గెలిచింది మొదలు గోదావరిజిల్లాలోని ఎంపీ,ఎమ్మెల్యే ఆధిపత్యపోరు అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఎడ్డెమంటే..ఈయన తెడ్డెమంటున్నారు. పల్లెపోరులో ఇలాగే పోటీలు పడి ఇద్దరు నేతలు రెబల్స్ ని రంగంలో దింపారు. చివరికి అసలు అభ్యర్ధుల కంటే కొసరు అభ్యర్దులు ఎక్కువ స్థానాల్లో గెలిచారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ...
Telangana - తెలంగాణ
షర్మిలను కలుసుకున్న యాంకర్ శ్యామల..
2019 ఎలక్షన్లలో వైయస్సార్సీపీ పార్టీలో జాయిన్ అయిన యాంకర్ శ్యామల, ఆ తర్వాత కొన్ని చోట్ల ప్రచారానికి కూడా వెళ్ళింది. ఐతే ప్రస్తుతం శ్యామల తన మనసు మార్చుకుందేమో అనిపిస్తుంది. దానికి కారణం వైయస్ షర్మిలని కలుసుకోవడమే అనిపిస్తుంది. తెలంగాణ రాజకీయ వర్గాల్లో షర్మిల పార్టీ పెడుతుందన్న వార్త సంచలనం రేగిన సంగతి తెలిసిందే....
Latest News
కోర్టు: భార్య, పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా కొడుకు సంపాదనకి వాటాదారులు..!
మేనేజ్మెంట్ కేసుకు సంబంధించి కోర్టు తాజాగా నిర్ణయం తీసుకుంది. కేవలం పిల్లలు, భార్య మాత్రమే కాదు... తల్లిదండ్రులు కూడా కొడుకు సంపాదనకి వాటాదారులు అని చెప్పింది....