ఈ జిల్లా వారికి గుడ్ న్యూస్…! స్పెషల్ రైలు ఎప్పుడంటే..?

-

ఈ నెల 26 నుంచి స్పెషల్ రైలు రానుంది. కాచిగూడ – చిత్తూరు మధ్య నడిచే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ స్పెషల్ రైలుగా రానుంది. దీని తో కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం వాళ్ళకి శుభవార్త అనే చెప్పాలి. మరి దీని వివరాల లోకి వెళితే… ట్రైయిన్ నంబర్ 02797. ఇలా టైమింగ్స్ వివరాలు చూస్తే… 26న రాత్రి 8.05 గంటలకు కాచిగూడ నుంచి ఈ స్పెషల్ రైలు బయలుదేరనుంది. ఇది ఇలా ఉండగా 26న రాత్రి 8.05 గంటలకు స్టార్ట్ అయినా ఈ ట్రైన్ కర్నూలు చేరుకునే సరికి రాత్రి 11.13 అవుతుంది.

డోన్ ని 1.10 సమయానికి చేరగా .. 2.04కు గుత్తి.. 2.44కు తాడిపత్రి.. తెల్లవారు జామున 3.29కి ముద్దనూరు.. 3.46కు ఎర్రగుంట్ల రాగా 4.30కు కడప చేరుకుంటుంది. అలానే రాజం పేటకు ఉదయం 5.15.. కోడూరుకు 5.42.. 6.41కు రేణిగుంట.. 7.10కి తిరుపతి.. 8.55కు చిత్తూరు చేరుకుటుంది.

ఇక తిరిగి ఎప్పుడు వస్తుంది అనే విషయానికి వస్తే.. 27 సాయంత్రం 02798 రైలు సాయంత్రం 5.30 గంటలకు చిత్తూరు లో ఈ స్పెషల్ రైలు స్టార్ట్ అయ్యి తిరుపతికి 6.30 కు చేరుతుంది. రేణి గుంటకు 6.55.. కోడూరుకు 7.39.. రాజం పేటకు 7.59కి వస్తుంది. రాత్రి 8.48కి కడప.. 9.27కు ఎర్రగుంట్ల.. 9.43కు ముద్దునూరు.. 10.26కు తాడిపత్రి.. 11.15కు గుత్తి, 1.58 కి కర్నూలు.. ఉదయం 6.20 కు కాచిగూడ చేరుతుంది. ఇలా ఈ స్పెషల్ రైలు పట్టాలెక్కబోతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news