ఏపీలో గడచిన 24 గంటల్లో కొత్తగా 161 మందికి కరోనా నిర్ధారణ అయింది. 12,771 నమూనాలు పరీక్షించారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 3,588 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 2,323 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 1,192 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో మరణాలేవీ సంభవించకపోగా, రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య (73)లో ఎలాంటి మార్పులేదు. తాజాగా, కరోనా నుంచి కోలుకున్న 29 మందిని డిశ్చార్జి చేశారు.
ఏపీలో కొత్త 161 కరోనా కేసులు..!
-
Read more RELATEDRecommended to you
ఆ బిల్లులను తక్షణమే నిలుపుదల చేయాలి : చంద్రబాబు
ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు...
Ganesh -
త్వరలోనే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు : రేవంత్ రెడ్డి
కొత్త రేషన్ కార్డుల జారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన...
Ganesh -
ప్రమాణ స్వీకారం తేదీని ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తాం : బొత్స సత్యనారాయణ
రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి బలంగా వీచిందని మంత్రి బొత్స సత్యనారాయణ...
Ganesh -