ఆంధ్రప్రదేశ్తోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. అరేబియా మహా సముద్రంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణశాఖ సూచించింది.
ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు..!
-
Previous article
Next article