తెలంగాణకు మళ్లీ మిడతల దండు దాడి కలవరం మొదలైంది. కొద్దిరోజుల క్రితం రాష్ట్రానికి తప్పిపోయినట్టే కనిపించిన ఈ మిడతల దండు ముప్పు… మళ్ళీ మొదలైంది. దీంతో సరిహద్దు జిల్లాలపై మిడతల దండు విరుచుకుపడే ప్రమాదం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు అటవీ, వ్యవసాయశాఖ అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు సరిహద్దున ఉన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాలకు కెమికల్ కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కొనుగోలు కోసం ప్రభుత్వం రూ. 53.55 లక్షలకు కేటాయించింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ నుంచి వీటిని విడుదల చేసింది.
తెలంగాణకు మిడతల దండు ప్రమాదం..!
-
Read more RELATEDRecommended to you
భూములు దోచేసే చట్టం తీసుకొచ్చారు : పవన్ కళ్యాణ్
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ముఠా కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్...
Anji N -
మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించిన ప్రభుత్వం మాది : సీఎం జగన్
మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించిన ప్రభుత్వం మాది అని ఏపీ సీఎం...
Anji N -
నన్ను కోర్టులో ప్రత్యక్షంగా హాజరుపర్చండి : ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం...
Anji N -