గత నెల 14 న ముమబై లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్. తన మరణానికి బాలీవుడ్ ప్రముఖులే కారణం అని నెపోటిజం కారణంగానే సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు పాల్పడినట్టు అభిమానులు సోషల్ మీడియాలో పెద్దయెత్తున రియాక్ట్ అయ్యారు. తన కేసును సీబీఐ విచారణకు ఇవ్వాలని అభిమానులు పెద్దయెత్తున డిమాండ్ చేశారు. పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్న ఈ కేసులో విచారాన వేగవంతంగా జరుగుతుంది. ఇప్పటికే 26 మంది దగ్గర పోలీసులు వాంగ్మూలాలను సేకరించారు. ఈ నేపద్యంలో సుశాంత్ చివరి సినిమా దిల్ బెచారాలో సుశాంత్ సరసన నటించిన సంజన సంఘీ ని పోలీసులు విచారించారు. ఆమె నుండి వాంగ్మూలం సేకరించారు. ఇక త్వరలో బాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ మేకర్ శేఖర్ కపూర్ నుండి కూడా పోలీసులు వాంగ్మూలం సేకరించనున్నారు.
సుశాంత్ సింగ్ చివరి హీరోయీన్ సంజనా సంఘీని విచారించిన పోలీసులు..!
By anurag s
-
Read more RELATEDRecommended to you
లోక్ సభ ఎన్నికల తుది పోలింగ్ శాతాన్ని ప్రకటించిన ఈసీ
లోక్ సభ ఎన్నికల తుది పోలింగ్ శాతాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల...
Ganesh -
ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అయ్యే అవకాశం లేదు : రేవంత్ రెడ్డి
జూన్ 2 వరకే హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఉంటుందని.. ఆ తర్వాత...
Ganesh -
IPL 2024 : చెలరేగిన స్టబ్స్..లక్నో టార్గెట్ ఎంతంటే ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు లక్నో...
Ganesh -