2015 లో సీఎం కేసీఆర్ ఆయుత చండీయాగం నిర్వహించారు గుర్తుందా? ఇప్పుడు మళ్లీ కేసీఆర్ రాజశ్యామల, చండీసహిత రుద్ర హోమాలను నిర్వహిస్తున్నారు. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఈ హోమాలు ఇవాళ తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. రాజశ్యామల చండీ యాగంలో సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యలు పాల్గొన్నారు. ఇక.. చండీ సహిత రుద్ర హోయంలో కొంతమంది నేతలు పాల్గొన్నట్టు సమాచారం. ఫామ్ హౌస్ లో నిర్వహిస్తున్న ఈ యాగాల్లో దాదాపు 120 మంది రుత్వికులు పాల్గొంటున్నారు. రేపటి వరకు ఈ యాగాలు జరగనున్నాయి.
కేసీఆర్ ఫామ్ హౌస్ లో ప్రారంభమైన చండీయాగం..
By Anil Kumar
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
మల్లారెడ్డి సర్వే షాకింగ్ రిపోర్టు.. మూడో స్థానంలో ఏ పార్టీ అంటే..?
తెలంగాణలో రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు,...
Anji N -
ఏపీలో ఎన్డీయేదే అధికారం: ప్రధాని నరేంద్ర మోడీ
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా...
Ganesh -
ఏపీ ప్రజలకు కూల్ న్యూస్ … రాష్ట్రంలో రేపు పలుచోట్ల వర్షం
తెలుగురాష్ట్రాల్లో భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. భానుడి ఉగ్రరూపంతో పగటి పూటే...
Ganesh -