శాసన సభలో భాజపా తరుపున ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ తెలుగులో మాట్లాడి తన తోటి సభ్యులను ఆకట్టుకున్నారు. ఆదివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో తాను తెలుగులోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో తెలుగే మాట్లాడుదాం…అంటూ తోటి ఎమెల్యేలు ఆయనకు సూచించారు. గవర్నర్ ప్రసంగం అద్భుతంగా ఉంది.. సభలో గవర్నర్ ప్రసంగంలోని అంశాల గురించి మాట్లాడాలేకానీ కొందరు ఎమ్మెల్యేలు రాజకీయాల గురించి మాట్లాడారన్నారు. పార్టీని నమ్ముకుని పదవులు చేపట్టాలి అంతే కానీ ఏపార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతల కాళ్లు పట్టుకోవడం తగదన్నారు. అవకాశాల కోసం కాళ్లు పట్టుకుంటారు ..వారి అవసరం తీరిన తర్వాత కాళ్లు గుంజుతారంటూ పేర్కొన్నారు. గతంలో సీఎం చేసిన వాగ్దానాలను నిలబెట్టుకుని ప్రజలను ఆదుకోవాలని కోరారు.
సభ్యులను ఆకట్టుకున్న రాజాసింగ్..
-
Next article
Read more RELATEDRecommended to you
BREAKING: రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్
BREAKING: కాంగ్రెస్ లో చేరారు గుత్తా అమిత్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,...
AP : రేపు ఎన్డీయే ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..వారికి శుభవార్తే !
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి మేనిఫెస్టోను ఎన్డీఏ కూటమి రేపు విడుదల...
బిగ్ అలర్ట్.. ఏపీలో ఈ 198 మండలాల్లో వడగాలులు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంపై భానుది ప్రతాపం కొనసాగుతోంది. నిన్ను పలు చోట్ల...