ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుల పరంపర కొనసాగుతోంది. షాట్ పుట్ లో తజిందర్ పాల్ సింగ్ పసిడిని సాధించడంతో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. దీంతో ఇప్పటి వరకు ఏడు స్వర్ణపతకాలు, 17కాంస్యం, ఐదు రజతం ఉన్నాయి. హోరాహోరీగా సాగిన పోటీలో తజిందర్ పాల్ గుండును 20.75 మీటర్లు విసిరి తన సత్తాను చాటారు. దీంతో అథ్లెటిక్స్ విభాగంలో తొలి స్వర్ణం సాధించాడు. చైనా ఆటగాడు లియూ యుంగ్ 19.52 మీటర్లతో రజతం, కజకిస్తాన్ అథ్లెట్ ఇవనోవ్ ఇవాన్ 19.40 మీ.కాంస్యం అందుకున్నారు. తొలి ప్రయత్నంలో గుండును 19.96 మీటర్లు విసిరిన తజిందర్ ఐదో ప్రయత్నంలో 20.75 మీటర్లు విసిరాడు..దీంతో భారత్ స్వర్ణం సాధించింది.
షాట్ పుట్ లో భారత్ కు స్వర్ణం
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
Bollywood:’రామాయణము’ రెండు కాదు.. 3 పార్టులు
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ రామాయణ ఇతిహాసాన్ని తెరపై ఆవిష్కరించబోతున్న...
Ganesh -
ఇకపై ఉబర్ బస్సు సేవలు..తొలుత ఎక్కడంటే?
ఫేమస్ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ త్వరలో బస్సు సేవలను ఢిల్లీలో...
Ganesh -
రేవంత్ రెడ్డి ఒక్క జాబ్ నోటిఫికేషన్ అయిన ఇచ్చారా? : కేటీఆర్
పట్టభద్రుల తరఫున మీరు పట్టం కట్టే వ్యక్తి బ్లాక్మెయిల్ రాజకీయాలు, బూతు...
Ganesh -