నగరంలో చేపట్టనున్న మారథన్ రన్ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం నాలుగున్నర నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పలు ప్రాంతాల్లో రన్ ఉంటుందన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, వివిధ ప్రాంతాలన్నింటిని కలిసి మొత్తం 42 కిలోమీటర్లమేర ఈ రన్ ఉంటుంది. దాదాపు 20 వేల మంది పాల్గొంటారని అధికారులు, నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
-
Previous article
Read more RELATEDRecommended to you
రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్లకు గుడ్ న్యూస్
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలన్నింటికీ రేషన్ కార్డును తప్పనిసరి చేసిన...
Ganesh -
WhatsApp : వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ గమనించారా..!
వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందిస్తూ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది....
Ganesh -
IPL 2024 : విజృంభించిన ఢిల్లీ బౌలర్స్ ….తక్కువ స్కోరుకే కుప్పకూలిన గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్...
Ganesh -