పెద్ద పండుగ సంక్రాంతి దగ్గరకు వస్తున్న నేపథ్యంలో రద్దీని నివారించడానికి కాచిగూడ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫాం టికెట్ ధరను తాత్కాలికంగా పెంచారు. ప్రయాణికులతో వచ్చే వారి సంబంధీకులు ప్లాట్ఫాంలపైకి రావడాన్ని అరికట్టడానికి, రద్దీని క్రమబద్ధీకరించడానికి ప్లాట్ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20 పెంపు చేశారు. ఇది నేటి నుంచి 20 వరకు అమలులో ఉంటుంది.
ప్లాట్ఫాం టికెట్ ధర పెంపు
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
T20 World Cup :విజృంభించిన అర్ష్ దీప్ సింగ్.. ఇండియా టార్గెట్ ఎంతంటే..?
T20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, USA మధ్య మ్యాచ్...
Ganesh -
రామ మందిరంపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసింది: బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు....
Ganesh -
దీక్షా శిబిరాలకు అమరావతి రైతులు ముగింపు
దీక్షా శిబిరాలకు అమరావతి రైతులు ముగింపు పలికారు.అమరావతిని రాజధానిగా కొనసాగించాలని 1631...
Ganesh -