మిర్యాలగూడ పట్టణంలో అవంతి పురం గ్రామానికి చెందిన వెన్నం పాండురంగారావు(86) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందారు. గత నలభై సంవత్సరాలుగా అవంతిపురం లోని శ్రీ ప్రకాష్ రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థాపకులలో ఒకరుగా ఉన్నారు. తన వయసు పైబడిన విద్యార్థులకు విద్యాబోధన చేయాలని ధ్యాస ఎప్పుడూ ఉండేదని స్కూల్ కరస్పాండెంట్ కొలిపాక రమాకాంతరావు తెలిపారు. ఆయన మృతి పట్ల పలు విద్యాసంస్థల యాజమాన్యం సంతాపం తెలిపింది.
ప్రముఖ విద్యావేత్త పాండు రంగారావు మృతి
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
దానం నాగేందర్ ను లక్ష మెజార్టీతో గెలిపిస్తే కేంద్రమంత్రిని చేసే బాధ్యత నాది : రేవంత్ రెడ్డి
హైదరాబాద్ కు మెట్రో రైలు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని...
Ganesh -
SSC exam: నిరుద్యోగులకు అలర్ట్… రేపే లాస్ట్ డేట్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం స్టాఫ్ సెలక్షన్...
Ganesh -
బెంగళూరులో భారీ వర్షాలు.. జలమయమైన రోడ్లు
ఒకవైపు నీటి కొరత.. ఇంకోవైపు తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతున్నా టెక్ సిటీ...
Ganesh -