మేడిపల్లి మండలం వెంకట్రావు పేట వద్ద రెండు బైకులు అదుపుతప్పి ఎదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుధవేణి స్వామి, రాజేశం లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఇమామ్, శ్రీనివాస్ చేరుకుని గాయపడ్డవారిని జగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
By Naga Babu
-
Previous article
Next article