వరంగల్లోని బస్టాండ్ను త్వరలోనే ఆధునీకరణకు శ్రీకారం చుట్టనున్నారు. శిథిలావస్థకు చేరుకున్న వరంగల్ బస్టాండ్ను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఆర్టీసీ అధికారులతో కలసి సందర్శించారు. ఇటీవల జరిగిన జిల్లాల పునర్విభజనలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే హెడ్ క్వార్టర్స్ ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా బస్టాండ్ అభివృద్ధికి అడుగులు పడుతాయని ప్రయాణికులు, ప్రజలు ఎదురుచూస్తున్నారు.
త్వరలో వరంగల్ బస్టాండ్ ఆధునీకరణ..!
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...