నార్సింగి: కోకాపేట మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలు హెరిటేజ్ ఫ్రెష్లో సేల్స్ ఉమెన్గా పనిచేసే బాలమణిగా గుర్తించారు. నిందితుడు కందుకూరుకు చెందిన పరమేశ్వర్తో బాలమణికి అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. మరో వ్యక్తితో బాలమణి చనువుగా ఉండడంతో అది భరించలేకే కక్ష పెంచుకొని బాలమణిని హత్య చేసినట్లు పరమేశ్వర్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అక్రమ సంబంధం ప్రాణం తీసింది
By Naga Babu
-
Previous article
Next article