రంగారెడ్డి: యువతిపై అత్యాచారం

-

రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిపై దుర్గాప్రసాద్ అనే యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత యువకుడు ముఖం చాటేశాడు. తాను మోసపోయినట్లు గుర్తించిన యువతి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో వరప్రసాద్‌పై రేప్ కేసుతో పాటు చీటింగ్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం యువకుడు పరారీలో ఉన్నారు. 6 ఏళ్లుగా వీరి ఇద్దరి మధ్య ప్రేమ కొనసాగుతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news