సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వందనాపురి కాలనీలో ఓకుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. గత రెండు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. భర్త శ్రీకాంత్ గౌడ్(42), భార్య అనామిక(40), కూతురు శ్రీస్నిగ్ద(7)గా సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
సంగారెడ్డి జిల్లాలో దారుణం.. కుటుంబం ఆత్మహత్య
By Naga Babu
-
Previous article
Next article