missingతల్లి, కూతుర్లు అదృశ్యమైన ఘటన పెద్ద శంకరంపేటలోని మల్కాపూర్లో చోటు చేసుకుంది. మల్కాపూర్ గ్రామానికి చెందిన ఉప్పు అనిత (32), ఆమె కూతురు సాయమ్మ (14) ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లారని, ఇప్పటి వరకు తిరిగి ఇంటికి చేరుకోక పోవడంతో కుటుంబ సభ్యులు వారి బంధువులు, తెలిసిన వారి దగ్గర వెతికినా ఆచూకీ లభించక పోవడంతో భర్త పోలీసులకి ఫిర్యాదు చేశాడని ఎస్ఐ బాల్ రాజ్ తెలిపారు.
మెదక్: తల్లి, కూతురు అదృశ్యం
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
ఇండియా Vs చైనా సైన్యం ‘టగ్ ఆఫ్ వార్’.. విజయం మనదే
భారత సైన్యం చైనాపై తమ శక్తిని చాటింది. పట్టుదలతో కలిసికట్టుగా ఉంటే...
Pushpa2SecondSingle : పుష్ప 2 నుంచి శ్రీవల్లి వచ్చేసింది..ఇక జాతరే
Pushpa2SecondSingle: పుష్ప 2 ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ వచ్చేసింది. పుష్ప...
సూర్యాపేట ఎస్పీ పేరుతో ఫేక్ ఫేస్బుక్ అకౌంట్
ఇటీవల అధికారుల పేరుతో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించి సైబర్...